prajatantra_news

prajatantra_news

అన్నలు లేరని అలుసుగా తీసుకోవద్దు

– సింగరేణిలో అక్రమాలను నిలదీస్తూనే ఉంటాం – ‘బొగ్గు బాయి బాట’లో కవిత వెల్లడి మంచిర్యాల, ప్రజాతంత్ర, జూన్ 16 : తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధినేత్రి కవిత చేపట్టిన బొగ్గుబాయి కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కవిత, పార్టీ శ్రేణులు, కార్మిక సంఘం…

‘నీట్’ రీ ఎగ్జామ్‌తో అప్రమత్తం

– టెలిగ్రామ్ యాప్‌పై కేంద్రం ఆంక్షలు న్యూఢిల్లీ, జూన్ 16 : నీట్ 2026 రీ`ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఐటీ చట్టం సెక్షన్ 69ం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.…

శాంతి ఒప్పందం.. అయినా అనుమానాలెన్నో!

– ఇరాన్‌కు రూ.300 మిలియన్‌ ‌డాలర్ల పరిహారం అంటూ వార్తలు – అలాంటిదే లేదని ట్రూత్‌లో వెల్లడించిన ట్రంప్‌ – అణ్వాయుధాలపై ఖచ్చితమైన ఒప్పందం కోసం పట్టు న్యూయార్క్,‌ జూన్‌ 16: అమెరికా, ఇరాన్‌ ‌మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఇంకా అనుమానాలు తొలగడం లేదు. అయితే అణ్వాయుధాలను కలిగి ఉండబోమని ఇరాన్‌ అం‌గీకరించినట్లు సోమవారం…

ప్రతికూల పరిస్థితుల్లో రైతులకు అండ

– పారదర్శకంగా ఎరువుల పంపిణీ – ఇంటినుంచే యూరియా బుక్ చేసుకునే వ్యవస్థను తెచ్చాం – రైతుల సూచనలకనుగుణంగా యాప్‌లో మార్పులు చేస్తున్నాం – ‘రైతు నేస్తం’లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఎరువులను సకాలంలో అందించడం,…

విత్తనాల నుంచి కొనుగోళ్ళ దాకా..

– సమగ్ర కార్యాచరణకు అధికారులతో ప్రత్యేక కమిటీ – రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ – ఎరువుల కోసం కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి – ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు మంత్రుల బృందం – వ్యవసాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రైతులకు విత్తనాల సరఫరా…

భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం

– నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలి – వర్షాకాల సన్నద్ధతపై డీజీపీ ఆనంద్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వర్షాకాలంలో నీటి నిల్వలు, నగర వరదలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు చేపడుతున్న చర్యలపై మల్కం చెరువు వద్ద మంగళవారం అత్యవసర సమన్వయ సమావేశం నిర్వహించారు.…

ఎస్పీడీసీఎల్ పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : వర్షాకాలంలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఫీడర్ వెంబడి పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా టీజీఎస్పీడీసీఎల్ రాష్ట్రవ్యాప్తంగా పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో సోమవారం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఉదయం 9:30 గంటలకు…

జర్నలిస్ట్ బస్ పాస్‌లకు దరఖాస్తుల స్వీకరణ

– 17నుంచి ఆన్‌లైన్‌లో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : రాష్ట్ర, జిల్లాస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు టీజీఆర్టీసీ కొత్త బస్సు పాసులను ఆన్‌లైన్ ద్వారా జారీ చేయనుంది. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 2026-2028 సంవత్సరాలకు ఐ అండ్ పీఆర్ శాఖ జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులకు…

రుచుల రాజధాని హైదరాబాద్‌కు జాతీయ గుర్తింపు

– నేషనల్ కలినరీ డెస్టినేషన్‌గా హైదరాబాద్‌కు అవార్డు – కేంద్ర మంత్రి ద్వారా అవార్డు అందుకున్న మంత్రి జూపల్లి గోవా, జూన్ 15 : దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో తెలంగాణ మరో అరుదైన ఘనతను సాధించింది. తనదైన ప్రత్యేక వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం తాజాగా నేషనల్ కలినరీ డెస్టినేషన్(ఉత్తమ పాకశాస్త్ర గమ్యస్థానం)…

ఎస్ఐఆర్‌ను తేలిగ్గా తీసుకోవద్దు

– టీపీసీసీ జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : ఎస్ఐఆర్‌ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓట్లలో మెజారిటీ శాతం ఓట్లను ఏదో ఒక కారణంతో పక్కనపెడతారని, అనుమానాస్పదం పేరుతో వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ…