prajatantra_news

prajatantra_news

పుణే మార్గంలో అనంతగిరి వద్ద స్టేషన్ ఉండాలి

– బుల్లెట్ రైలు, వరంగల్ ఎయిర్‌పోర్టుపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : హైదరాబాద్-పుణె రైల్వే మార్గంలో వికారాబాద్ అనంతగిరి దగ్గర స్టేషన్ ఏర్పాటు చేయాలని, అనంతగిరి నుంచి ఐటీ హబ్‌కు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచఆర్ డి బోధి పెవిలియన్‌లో బుల్లెట్ రైలు…

మహిళా క్రీడల అభివృద్ధికి ముఖ్యమైన ముందడుగు

– క్రీడల శాఖ మంత్రి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: హెచఎస్ బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్‌ను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ రగ్బీ ఆట కోసం ఇక్కడికి విచ్చేసిన ఆటగాళ్లకు, కోచ్‌లకు, అధికారులకు, ఫ్రాంచైజీ యజమానులకు, భాగస్వాములకు, అభిమానులకు అభినందనలు…

రాష్ట్రవ్యాప్తంగా ఈగిల్‌ ‌ఫోర్స్ ‌దాడులు

– గోవా  నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ ‌సరఫరా – 19మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు – 14మందికి గంజాయి పాజిటివ్‌గా గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 16: ‌గంజాయి, డ్రగ్స్ ‌వినియోగంపై భారీగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ కమిషనరేట్ల పరిధిలో ఈగల్‌ ‌ఫోర్స్ ‌పలు ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ…

163 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమికి వీడిన చెర‌

– గౌరాన్ భూమిని ప్రైవేటు ప‌ట్టాగా మార్చిన అధికారి – రిజిస్ట‌ర్డ్ ద‌స్తావేజులు సృష్టించి భూముల ఆక్ర‌మ‌ణ‌ – క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో క‌ద‌లిన రెవెన్యూ యంత్రాంగం – పంచ‌నామా నిర్వ‌హించి భూమి స్వాధీనం – అక్ర‌మ ప‌ట్టాల ర‌ద్దు జనగామ, ప్రజాతంత్ర , జూన్ 16: జనగామ జిల్లా యంత్రాంగం భూమాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ…

భాషా సాంకేతికత ఉన్నత విద్యకు కీలకం

– కేయు వీసీ ప్రతాప రెడ్డి  కాళోజీ జంక్షన్, హనుమకొండ ప్రజాతంత్ర జూన్ 16: భాషా సాంకేతికత ఉన్నత విద్యకు కీలకం అని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే.ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో విభాగ అధిపతి డాక్టర్ ఆర్. మేఘనా రావు అద్యక్షతన, రుసా 2.0…

జూలై 19నుంచి ఉజ్జయినీ మహంకాళి బోనాలు

– మంత్రి పొన్నంకు ఆహ్వాన పత్రిక అందజేత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16:‌ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఆషాఢ బోనాల జాతర మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ ఏడాది  నిర్వహించబోయే వార్షిక బోనాల జాతర కార్యక్రమాల అధికారిక షెడ్యూల్‌ ‌వివరాలను ఆలయ చైర్మన్‌, అర్చక బృందం కలిసి…

ఆ నానుడి నినాదం మాత్రమే కాదు

– కళ్ల ముందు కనిపించే నిజం – దానికి సాక్ష్యమే ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ – ‘ఎక్స్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : భారత దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అన్నది ఇకపైౖ ఒక నినాదం మాత్రమే కాదు.. కళ్ల ముందు కనిపించే నిజం. ఆ నిజానికి సాక్ష్యం…

ఉద్యమకారుల గుర్తింపునకు సంప్రదింపులు

– ఆన్‌లైన్, ఆఫ్ లైన్ ద్వారా సలహాలు. సూచనలు స్వీకరణ – ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకే హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ నెల 23 నుండి అమరజ్యోతి కేంద్రంగా వివిధ వర్గాలతో సంప్రదింపులు నిర్వహించాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయించింది. విద్యార్థి…

చిన్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అండ

– దశలవారీగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – 18న ‘చలో హైదరాబాద్’ వాయిదా : సివిల్ కాంట్రాక్టర్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రాష్ట్రంలోని చిన్న సివిల్ కాంట్రాక్టర్ల సమస్యల పట్ల ప్రజా ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో స్పందిస్తోందని, వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా…

రేవంత్ పాల‌న‌లో అన్నీ స్కామ్‌లే!

– గురుకులాల్లో రూ. 2000 కోట్ల కుంభకోణం వాస్తవం – రైతుల‌కు బాకీ పడ్డ రూ. 19,000 కోట్లు విడుద‌ల చేయాలి –  రైతు డిస్క‌మ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఉరి – ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు ఆగ‌మాగం – ‘స‌ర్’ ప్ర‌క్రియ‌లో ఓట్లు గ‌ల్లంతు కాకుండా చూడాలి – అల్గ‌నూరు బీఆర్ఎస్ స‌మావేశంలో…