prajatantra_news

prajatantra_news

రుణం విడుదలలో జాప్యం చేయొద్దు

– మెట్రో ఫేజ్-2 విస్తరణకు అనుమతులు త్వరగా ఇప్పించాలి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : మెట్రో ఫేజ్-2 విస్తరణకు అవసరమైన కేంద్రం అనుమతులతోపాటు ఐఆరఎఫ్‌సీ రుణ నిధుల విడుదల మరింత జాప్యం చేయవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని కోరారు. ఈ…

బీజేపీకి లబ్ది చేకూర్చేలా ‘సర్‌’ ‌ప్రక్రియ

– కేంద్రానికి తొత్తుగా మారిన ఎన్నికల సంఘం – బెంగాల్లో 92 లక్షల ఓట్ల తొలగింపే నిదర్శనం – బీఎల్ఏల‌ సమావేశంలో పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌విమర్శలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 16: ‌బీజేపీకి లాభం చేకూర్చేలా ‘సర్‌ ‌ప్రక్రియ సాగుతోందని పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ పార్టీలకు…

రాష్ట్ర‌ అభివృద్ధిపై ఎవ‌రి పాఠాలూ అవసరం లేదు

– తెలంగాణ, హైదరాబాద్‌ అభివృద్ధి పట్ల మా చిత్తశుద్ధి మాకుంది – హైదరాబాద్‌ ‌మెట్రోకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం – తాము అడ్డుకుంటే ప్రాజెక్టులు ఎక్కడా ఆగవు – అన్ని విధాలుగా అనేక  కార్యక్రమాలు చేపట్టాం – రేవంత్‌ ‌వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, జూన్‌ 16: ‌తెలంగాణ అభివృద్ధిపై తమకెవరూ…

విద్యా విప్లవానికి ఆరుట్లతో శ్రీకారం

– తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను నేడు ప్రారంభించనున్న సీఎం – అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ విద్య – విద్యార్థులకు విద్య, రవాణా, పోషకాహారం – నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు దిశ దశ మార్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యా సంస్కరణలు…

నిరుద్యోగుల‌పై లాఠీఛార్జ్ అమానుషం

– 20వేల పోలీసు పోస్టులు భ‌ర్తీ చేయాల్సిందే – విద్యార్థులు, జేఏసీ నేత‌ల అక్ర‌మ అరెస్టులను ఖండిస్తున్నాం – అరెస్టు చేసిన‌ వారిని బేష‌ర‌తుగా విడుద‌ల చేయాలి – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16: దిల్‌సుఖ్‌నగర్ లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం, ఉద్యోగాల భర్తీ కోసం శాంతియుతంగా ఆందోళన…

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలవన్మరణం

వరంగల్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 16: ‌సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడటం జిల్లాలో కలకలం సృష్టించింది. దిల్లీలోని ఓ కంపెనీలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న వరంగల్‌ ‌కాశీబుగ్గకు చెందిన యువతి మానసిక ఒత్తిడితో ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాశీబుగ్గలో పాత పేపర్లు కొనే వ్యాపారం చేసే గంజి ఉమాశంకర్‌ ‌దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో…

ఆదాయానికి మించిన ఆస్తులు

– ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలోని నరహరి నివాసంతోపాటు ఆయనకు…

చిన్నారులపై పెరుగుతున్న అఘాయిత్యాలు

– రాష్ట్రంలో 16శాతం ఫోక్సో కేసులు నమోదు – ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత   హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 16 :‌ రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయి. ఆడ పిల్లల్ని కనాలంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌ ‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌భవన్‌లో ఆమె…

యూరియా యాప్‌ ‌తొలగించాల్సిందే

– బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 16: ‌యూరియా యాప్‌ ‌తొలగించాలని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నిజామాబాద్‌ ‌రూరల్ ఇన్‌చార్జ్ ‌బాజిరెడ్డి జగన్‌ ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో యూరియా యాప్‌ను తొలగించాలని డిమాండ్‌ ‌చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆయన మంగళవారం మహాధర్నా…

మెట్రోను అడ్డుకునే ఖర్మ కిషన్‌రెడ్డికి పట్టలేదు

– సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి ఆగ్రహం కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 16: తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మెట్రో విస్తరణను అడ్డుకోవాల్సిన ఖర్మ తమ పార్టీకి కానీ, తమ మంత్రులకు కానీ పట్టలేదన్నారు. మంగళవారం ఇక్క‌డ‌ మీడియాతో మాట్లాడుతూ మెట్రో…