prajatantra_news

prajatantra_news

మ‌హిళ‌ల‌పై బీజేపీది క‌ప‌ట ప్రేమ‌

– ఎన్నికల లబ్ధి కోసమే తెర‌పైకి మహిళా బిల్లు – నిజమైన చిత్తశుద్ధి ఉంటే ముందే అమలు చేసేది – మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 13 :  మ‌హిళ‌ల‌పై బీజేపీ ప్ర‌భుత్వానిది కేవ‌లం క‌ప‌ట ప్రేమేన‌ని  రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ  అన్నారు.  త్వరలో…

తండ్రి ఆశయ సాధనకు అహర్నిశలు కృషి

– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముత్తారం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా వారి స్మారక కార్య క్రమాలు ఘనంగా నిర్వహించారు. ముత్తారం మండలంలోని కేశనపల్లి గ్రామంలో ముందు గా శ్రీపాద రావు విగ్రహానికి మంత్రి శ్రీధర్ బా బు, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్…

వచ్చే విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలు

– 15నుంచి సీట్ల భర్తీకి తొలి విడత ప్రక్రియ – ‘దోస్త్ ‘ నోటిఫికేషన్ విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: రా ష్టంలో వచ్చే విద్యా సంవత్సరం 2026 -27లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్ ను. తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈనెల 15వ…

ఒంటరి వృద్దురాలిపై దాడి

– రోకలిబండతో మోదిన దుండుగులు – బంగారం దోచుకుని పరార్ కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై రోకలిబండతో దాడి చేసి ఆమె బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఓ వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని…

ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొన్న లారీ

– ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి వికారాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దేముల్ మండలం తట్టేపల్లి దగ్గర ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు సహా ఓ చిన్నారి దుర్మరణం చెందింది. మృతులు తాండూరు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు…

విషగుళికలు కలిపిన బాలామృతం తిని చిన్నారి మృతి

ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కోతుల బెడద తప్పించుకోవడానికి పెట్టిన విషగుళికలు తిని నాలుగేళ్ల బాలుడు మరణించాడు. గోవిందరావుపేటలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో కోతులను చంపేందుకు అంగన్‌వాడీ కేంద్రంలోని నర్సరీ ప్రాంతంలో గ్రామ పంచాయతీ సిబ్బంది చిన్న పిల్లలకు ఇచ్చే బాలామృతంలో వాసన లేకుండా ఉండే…

పాదచారులపైకి దూసుకెళ్లిన ట్రక్కు

– ఏడుగురి దుర్మరణం రాజ్‌కోట్, ఏప్రిల్ 13: ఓ ట్రక్కు అదుపుతప్పి నడుచుకుంటూ వెళ్తున్న యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. వారిలో ఆరుగురు యాత్రికులు కాగా మరో వ్యక్తి రోడ్డు పక్కన తన వాహనం టైరు మారుస్తున్న డంపర్ డ్రైవర్. యాత్రికులు రాజస్థాన్ రాజ్‌కోట్‌లోని గద్కా గ్రామం నుంచి దేకావాలాలోని మహదేవ్…

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

– బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురి దుర్మరణం లక్నో, ఏప్రిల్ 13 : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హాపూర్ ప్రాంతంలో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి వేడుక నుంచి తిరిగి వస్తున్న ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ముందున్న ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం…

ఐటీ ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక దృష్టి

– వారిపై మతపరమైన ఒత్తిళ్లు ఉండరాదు – ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి బండి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13: నాసిక్‌లో ఇటీవల జరిగిన ‘తలవ్ జిహాద’ ఆరోపణల కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఓ ప్రకటనలో…

మ‌ళ్లీ యుద్ధ మేఘాలు

– ఇరాన్‌పై దాడికి ట్రంప్, ఇజ్రాయెల్ సమాలోచనలు – ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వాషింగ్టన్, ఏప్రిల్ 13: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియా మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు…