prajatantra_news

prajatantra_news

త్యాగాలు బీఆర్ఎస్‌వి.. మోసాలు రేవంత్‌వి!

– సబ్బండ వర్గాల పొట్టగొడుతున్న ప్ర‌భుత్వం – ఏ వర్గానికి అన్యాయం జరిగినా అండగా నిల‌బ‌డ‌తాం – రేవంత్ రెడ్డికి హిట్లర్ గతే పడుతుంది – హ‌స్నాబాద్ పార్టీ స‌భ్య‌త్వ స‌ద‌స్సులో హ‌రీష్‌రావు సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17: తెలంగాణ కోసం త్యాగాలు చేసింది బీఆర్ఎస్ అయితే మోసాలు చేస్తోంది రేవంత్ రెడ్డి అని అసెంబ్లీలో…

యువతకు అంతర్జాతీయస్థాయి విద్యావకాశాలు

– చిచెస్టర్ వ‌ర్సిటీ ప్రతినిధులతో మంత్రి వాకిటి సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ప్రతిష్టాత్మక చిచెస్టర్ విశ్వవిద్యాలయం ప్రతినిధులతో పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల…

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

– ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రిజర్వేషన్ అమలు (రూల్ ఆఫ్ రిజర్వేషన్), పదోన్నతులు, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ అంశాలపై సమీక్ష నిర్వహించేందుకు చైర్మన్ బక్కి…

జొన్నల కొనుగోలుకు లంచం డిమాండ్‌

‌- మనస్తాపంతో రైతు ఆత్మహత్య ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17:  ‌రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పులు చేసి పంటలు పండిస్తే కొనేనాథుడు లేక వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులు అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్‌ ‌జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్‌ ‌జిల్లా సిరికొండ మండలం పొన్న…

ఉస్మానియా డెంటల్‌ ‌కాలేజీలో ర్యాగింగ్‌ ‌!

– జూనియర్‌ ‌విద్యార్థులతో వెట్టి చేయించిన సీనియర్లు – 12మంది సీనియర్‌ ‌విద్యార్థుల సస్పెన్ష‌న్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17 :‌ ‌నగరంలోని ఉస్మానియా డెంటల్‌ ‌కాలేజీలో ర్యాగింగ్‌ ఉదంతం కలకలం రేపింది. దీనిపై సుల్తాన్‌ ‌బజార్‌ ‌పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ర్యాగింగ్‌కు పాల్పడ్డ పలువురు విద్యార్థుల‌ను ఆరు నెలలపాటు…

టెలిగ్రామ్‌ ‌యాప్‌ ‌నిషేధం తెలివితక్కువ పని

-కేంద్రం తీరుపై మండిపడ్డ రాహుల్‌, ‌కేజ్రీవాల్‌ ‌న్యూదిల్లీ, జూన్‌ 17:‌ నీట్‌-‌యూజీ రీ-ఎగ్జామ్‌ ‌నేపథ్యంలో టెలిగ్రామ్‌ ‌యాప్‌ను తాత్కాలికంగా నిషేధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వివాదాన్ని రేకెత్తించింది. కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌సహా ప్రతిపక్ష నాయకులు ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు. ’ఈ చర్య నిజంగా పేపర్‌…

పాత్రికేయ కుటుంబాలకు ప్రభుత్వం అండ

– 21మందికి సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన జర్నలిస్టుల సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన 21 మంది…

పేదలు సన్న బియ్యం తినాలి

– రైతులు ఆర్థికంగా ఎదగాలి – రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ సంకల్పం – లాభదాయక వ్యవసాయం వైపు తెలంగాణ అడుగులు – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17: రైతాంగాన్ని అదుకునేందుకు ప్ర‌జాప్ర‌భుత్వం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. బుధ‌వారం  బాబాసాహెబ్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో…

సంక్షేమం లేదు.. అంతా సంక్షోభమే

– దండుపాళ్యం బ్యాచ్‌ ‌రాష్ట్రాన్ని దోచుకుంటోంది – జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి సున్నా – ‘సర్‌’పై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిందే – పాలేరు నియోజకవరన్గ బూత్‌ ‌కార్యకర్తల భేటీలో కేటీఆర్‌  ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 17: ‌రాష్ట్రంలో సంక్షేమం లేదు.. ఎక్కడ చూసినా కూల్చివేతలే అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు.…

బడ్జెటే ‌లేదు.. అంత స్కామ్‌ ‌సాధ్యమా?

– ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17: ‌గురుకుల పాఠశాలల టెండర్లలో రూ.2,000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌ఘాటుగా స్పందించారు.…