prajatantra_news

prajatantra_news

రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు

– ఈనెల 30నుండి రైతు భరోసా చెల్లింపులు – ఏడు సన్న రకాల వరి వంగడాలకు బోనస్ కొనసాగింపు – ఎరువుల కేటాయింపులు, పంటల కొనుగోళ్లపై కేంద్రంపై ఒత్తిడి – మెట్రో విస్తరణకు అనుమతులు కోరనున్న ప్రభుత్వం – మంత్రివర్గం నిర్ణయాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన…

అవినీతిపై ప్రశ్నిస్తే ఎదురు దాడులా?

– మంత్రి అడ్లూరిపై కొప్ప్పుల ఫైర్ కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 18 : ధాన్యం కొనుగోళ్లు, సంక్షేమ హాస్టళ్ల టెండర్లలో జరిగిన భారీ అవినీతిపై సమాధానం చెప్పకుండా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మాజీ మంత్రి కొప్ప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మపురి నియోజకవర్గంలోని ఇసుక రీచ్‌లు మాయమయ్యాయన్న అంశం వాస్తవం కాదా అని…

ఇక తెలంగాణ డిజిటల్ కేబినెట్

– సీఎంకు, మంత్రులకు ట్యాబ్‌ల అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : పేపర్ లెస్ గవర్నెన్స్‌లో భాగంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్ లెస్‌గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ కేబినెట్ నిర్వహణకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా…

‘ఉపాధి హామీ’పై కుట్రలను విరమించుకోవాలి

– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి సీతక్క విమర్శించారు. సచివాలయంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర…

పీవీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

– విద్యార్థులకు కేటీఆర్ ఉద్బోధ‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్బోధించారు. బేగంపేటలోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌ను గురువారం ఆయన సందర్శించి విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అనంతరం తలసాని ట్రస్ట్…

23న ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ (ట్రైనీ) పోస్టులకు జాబ్‌మేళా

– 10 పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఫోర్స్ 9 ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో  ఈ నెల 23న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ కార్యక్రమం…

22న ‘సర్‌’పై జర్నలిస్టులకు అవగాహన కార్యక్రమం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(‘సర్‌’) అంశంపై  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ అధికారులతో తెలంగాణ మీడియా అకాడమీ జర్నలిస్టుల కోసం ప్రత్యేక అవగాహన పరస్పర చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు మీడియా అకాడమీ ఆడిటోరియం, చాపెల్ రోడ్, నాంపల్లి,…

నాటి ఆలోచనకు ఆచరణే నేటి గుర్రంగూడ వనమహోత్సవం

– ‘ఎక్స్’లో సీఎం రేవంత్ పోస్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : గుర్రంగూడలో గురువారం ప్రారంభించే వనమహోత్సవానికి ఒక ప్రాధాన్యత ఉంది.. ఇది కేవలం మొక్కుబడి కార్యక్రమం కాదు.. ‘మొక్క’వోని పట్టుదలతో నిన్నటి విధ్వంస సంఘటనల జ్ఞాపకాల నుండి తీసుకున్న సంకల్పానికి ఫలితం అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ‘ఎక్స’లో పోస్టు చేశారు. చెరువుల కబ్జా,…

ఖమ్మం బాలికకు అండగా ప్రభుత్వం

– నిమ్స్‌లో బాధితురాలికి మంత్రి సీతక్క పరామర్శ – కుటుంబానికి రూ.5 లక్షల చెక్ అందజేసిన మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఖమ్మం జిల్లాలో లైంగిక దాడికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలికకు వైద్యులు గురువారం శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి…

గ్యాస్‌ ‌వినియోగదారులకు మెలిక

– 30లోగా కేవైసీ, బయోమెట్రిక్‌ ‌పూర్తి చేసుకోవాలి న్యూదిల్లీ, జూన్‌ 17: ‌వంట గ్యాస్‌ ‌వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉజ్జ్వల పథకం లబ్దిదారులతోపాటు సబ్సిడీ పొందుతున్న సాధారణ గ్యాస్‌ ‌వినియోగదారులు కూడా జూన్‌ 30 లోగా తమ బయోమెట్రిక్‌ ‌పక్రియను కచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ గడువులోగా…