prajatantra_news

prajatantra_news

సైబర్‌ ‌నేరస్థులు పరాన్న జీవులు

– ప్రజలను మోసగించే వారు సమాజానికి చేటు – అలాంటివారు జైల్లో ఉండడమే కరెక్ట్ ‌- సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, జూన్‌ 17: ‌సైబర్‌ ‌నేరస్థులు అమాయక ప్రజలను మోసంచేసి కోట్లాది రూపాయలు కాజేసే పరాన్నజీవులని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన…

ఎంఆర్డీసీఎల్ స‌మాధానం తిర‌స్క‌ర‌ణ‌

– కేబినెట్ స‌బ్ క‌మిటీ స‌మీక్ష జ‌ర‌పాల‌ని మూసీ జ‌న ఆందోళ‌న్‌ డిమాండ్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17 :  మూసీ పునరుజ్జీవనంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ కి తాము సమర్పించిన నివేదికకు ప్రతిస్పందనగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్  పంపిన సమాధానాన్ని తిర‌స్క‌రిస్తున్న‌ట్టు మూసీ జనాందోళన్ వెల్ల‌డించింది. 2026 ఏప్రిల్ 14న…

పుల్వామా తరహాలో మరో దాడికి కుట్ర‌

– ఐఎస్‌ఐ ఉ‌గ్రవాద ముఠా అరెస్ట్ ‌న్యూదిల్లీ, జూన్‌ 17 : ‌పాకిస్థాన్‌ ‌గూఢచారి సంస్థ అయిన ఐఎస్‌ఐ ‌మద్దతుతో భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ ఉగ్రముఠాను దిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ ‌చేయగా.. వారిలో ఆరుగురు ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఘ‌జియాబాద్‌ ‌వాసులుగా పోలీసులు గుర్తించారు. గాజియాబాద్‌లో అరెస్టయిన ఆరుగురిలో నలుగురు గతంలో…

‘సర్‌’తో ముస్లిం ఓట్ల తొలగింపు కుట్ర

– బెంగాల్‌, ‌బీహార్‌లే ఇందుకు నిదర్శనం – మీడియాతో మంత్రి అజారుద్దీన్‌ ‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 17: ’‌సర్‌’ ‌పక్రియతో ముస్లింల వోట్లను తొలగించే అవకాశముందని తెలంగాణ మంత్రి అజారుద్దీన్‌ ‌షాకింగ్‌ ‌కామెంట్స్ ‌చేశారు. ’సర్‌’ అం‌దరి అంశమైనా.. ముస్లింల వోట్లనే టార్గెట్‌ ‌చేస్తారని ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌, ‌బిహార్‌లో ముస్లింల వోట్లు తొలగించి బీజేపీ…

ఫుడ్ పాయిజన్.. 19మందికి అస్వస్థత

– సిరిసిల్ల హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూH Ž17: సిరిసిల్ల పట్టణంలోని మండేపల్లి కేసీఆర్ నగర్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 19 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు లోనవడంతో వారిని సిరిసిల్ల ప్రభుత్వ జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు…

సీఎంఎస్ కేంద్రాలకు శాశ్వత భవనాలు

– వివిధ టెండర్లలో పారదర్శకతకు 5 కమిటీలు – హిమోఫిలియా బాధితులకు ప్రభుత్వం అండ – ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్(సీఎంఎస్) కేంద్రాలకు 15 శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ…

పోక్సో కేసులో 20ఏళ్లు, హత్య కేసులో యావజ్జీవం

– బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో  – శిక్ష విధించిన సిరిసిల్ల పోక్సో కోర్టు రాజన్నసిరిసిల్ల, ప్రజాతంత్ర, జూన్‌ 17:  ‌మైనర్‌ ‌బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసుతోపాటు, బాలికను హత్య చేసిన కేసులో నిందితుడు బండపల్లి నవీన్‌ ‌కుమార్‌ (27)‌కు పోక్సో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, హత్య…

రిజ‌ర్వాయ‌ర్ల‌ నిల్వ సామర్థ్య పునరుద్ధరణకు చర్యలు

– శాస్త్రీయ పద్ధతిలో పూడికతీత‌కు ప్రణాళికలు రూపొందించాలి – దేశంలోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయండి – అనువైన పద్దతిని తెలంగాణకు అన్వయించాలి – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: తక్షణ అవసరాలను తీర్చడమే కాక దీర్ఘకాలిక వరద నియంత్రణ అవసరాలకు కూడా ఉపయోగపడే విధంగా రాష్ట్రంలోని…

యూపీఎస్‌సీ ప్రిలిమ్స్‌లో 30మంది విజయఢంకా

– దళిత, బలహీనవర్గాల యువత నూతన ఒరవడి – సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : సామాజిక న్యాయం, సమానావకాశాలు, నాణ్యమైన కోచింగ్ ద్వారా బలహీన వర్గాల యువతను దేశ అత్యున్నత సేవల్లోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం ఫలితంగా తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ మరోసారి విశిష్ట…

త్యాగాలు బీఆర్ఎస్‌వి.. మోసాలు రేవంత్‌వి!

– సబ్బండ వర్గాల పొట్టగొడుతున్న ప్ర‌భుత్వం – ఏ వర్గానికి అన్యాయం జరిగినా అండగా నిల‌బ‌డ‌తాం – రేవంత్ రెడ్డికి హిట్లర్ గతే పడుతుంది – హ‌స్నాబాద్ పార్టీ స‌భ్య‌త్వ స‌ద‌స్సులో హ‌రీష్‌రావు సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17: తెలంగాణ కోసం త్యాగాలు చేసింది బీఆర్ఎస్ అయితే మోసాలు చేస్తోంది రేవంత్ రెడ్డి అని అసెంబ్లీలో…