prajatantra_news

prajatantra_news

బిల్లు ఓటమికి మోదీయే కారకుడు

– మహిళా రిజర్వేషన్ల బిల్లును మళ్లీ పెట్టాలి – బీజేపీవి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు : అద్దంకి దయాకర్ – తేజస్వి విమర్శలు రాజ్యాంగ విరుద్ధం : ప్రొఫెసర్ కోదండరాం – దక్షిణాదికి అన్యాయం చేసేలా డీలిమిటేషన్ బిల్లు : పల్లా వెంకట్ రెడ్డి – మహిళా బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ది లేదు : జాన్ వెస్లీ…

కుట్రను అడ్డుకున్నాం  

– మహిళా రిజర్వేషన్‌పై  బీజేపీకి చిత్తశుద్ధి లేదు – బిల్లు ముసుగులో డీలిమిటేషన్ చట్టం – రాజ్యాంగం మార్పు.. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర – ప్రతిపక్షాలు ఓడించింది బీజేపీ దురుద్దేశాలనే.. – డీలిమిటేషన్‌పై అఖిలపక్షంతో చర్చలు జరపాలి – బీజేపీతో జత కట్టిన పార్టీలకు ఎదరు దెబ్బలు తప్పవు – మీడియా సమావేశంలో సీఎం రేవంత్…

రైతు భరోసా సభను జ‌య‌ప్ర‌దం చేయండి

– మంత్రి శ్రీధర్ బాబు మంథని, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : ఈనెల 20న కాటారం మండలం నస్తూరిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే  రెండో విడత రైతు భరోసా స‌భ‌ను జయప్రదం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మంథ‌నిలో విలేక‌రుల‌తో మాట్లాడుతూ స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి తోపాటు వ్యవసాయ శాఖ మంత్రి…

సింహం బయటకు వస్తోంది..

– గుంట నక్కల గుండెల్లో గుబులు మొదలైంది – జగిత్యాలలో కేసీఆర్ సభ రోజే రేవంత్ మేడిగడ్డకు – మా అధినేతపై కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం – జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం – జ‌గిత్యాల‌లో ప్ర‌జా ఆశీర్వాద స‌భ ఏర్పాట్ల ప‌రిశీల‌న‌ జగిత్యాల, ప్రజాతంత్ర,…

ఇర్రం మంజిల్‌లో ‘ట్రెజర్ హంట్’

– ప్రపంచ వారసత్వ దినోత్సవం-2026 సందర్భంగా.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ప్రపంచ వారసత్వ దినోత్సవం-2026 సందర్భంగా కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చరిత్రాత్మకమైన ఇర్రం మంజిల్ ప్యాలెస్‌లో రోడ్లు, భవనాలు శాఖ, డెక్కన్ ఆర్కైవ్ సహకారంతో శుభ్రత కార్యక్రమం ట్రెజర్ హంట్‌ను శనివారం నిర్వహించింది. ఎంఏ అండ్ యూడీ శాఖ స్పెషల్…

జీవన్ చేరికతో మరింత బలం

– రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి – రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతున్న నినాదం – బీజేపీ ఎంపీ తేజస్వి తక్షణమే క్షమాపణ చెప్పాలి – జగిత్యాలలో మీడియా సమావేశంలో హరీష్‌రావు జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్ర ఆత్మగౌరవాన్ని అవమానిస్తుంటే పార్లమెంటులో 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నోరుమెదపకపోవడం సిగ్గుచేటు…

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పండి

– ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ వినతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు పరిశ్రమ) ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతోపాటు పర్యావరణానికి మేలు…

బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్

– ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పిలుపునివ్వడంతో .. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్‌పై పోరుకు బీజేపీ సిద్ధమైంది. ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి రామచందర్‌రావు పిలుపునివ్వడంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయనను హౌస్ అరెస్టు చేశారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టం అని రామచందర్…

డీలిమిటేషన్‌పై ప్రత్యామ్నాయ సూచనలు భేష్

– రేవంత్ రెడ్డికి ప్రియాంక అభినందనలు – ప్రతిపక్ష ఐక్యతకు మద్దతుగా నిలిచినందుకు ప్రియాంకకు సీఎం కృతజ్ఞతలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలకు సంబంధించి బీజేపీ విధానంలో లోపాలను ప్రజల ముందుంచడంతోపాటు ప్రత్యామ్నాయ సూచనలు చేసి దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు కృషి చేసినందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ జాతీయ ప్రధాన…

దిల్లీ పీఠం దడ..

– దక్షిణాది గొంతు నొక్కే పన్నాగం పటాపంచలు! – 1 సీట్ల పెంపు కుట్రపై ప్రజాస్వామ్య విజయం.. – లోక్సభలో చతికిలపడ్డ కేంద్రం!                (వెంక గారి భూమయ్య, సీనియర్ జర్నలిస్ట్) భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో అహంకారానికి, రాజ్యాంగ ధిక్కారానికి లభిం చిన గట్టి చెంపదెబ్బ…