prajatantra_news

prajatantra_news

అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట

– మోటర్లకు మీటర్లపై మండిపడ్డ ఎంపీ అర్వింద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: వ్యవసాయ మోటర్లకు కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల సభలో కేసీఆర్ సోమవారం చెప్పినవన్నీ కేంద్రం నిధులతో చేసినవేనని చెప్పారు. కేసీఆర్..…

తమిళనాడు తరహాలో కేరళలో ఘటన

– బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు – ఆరుగురు మృతి, 40 మందికి గాయాలు తిరువనంతపురం, ఏప్రిల్ 21 : తమిళనాడు విరుదునగర్‌లోని బాణసంచా కర్మాగారంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే కేరళలో మరో విషాదం నెలకొంది. త్రిస్సూర్‌లోని ఓ బాణసంచా ఉత్పత్తి కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో…

మూడు వారాల అసిడిటీ వెనుక క్యాన్సర్

– రోబోటిక్ సర్జరీతో ప్రాణం కాపాడిన కేర్ హాస్పిటల్స్ – సాధారణమే అనుకుంటే చివరికి క్యాన్సర్‌గా నిర్ధారణ – నిరంతర దగ్గు, అసౌకర్యం లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యులు హైదరాబాద్, ఏప్రిల్ 21: ఓ వ్యక్తి (53 ఏళ్ల రామారావు)కు మొదట్లో కనిపించిన లక్షణాలు పెద్దగా ఆందోళన కలిగించేవిగా అనిపించలేదు. నిరంతర దగ్గు, పై పొట్టలో…

భూ వివాదాల పరిష్కారంలో సువర్ణాధ్యాయం

– కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ – సర్వే (ఎల్‌పిఎం), భూధార్ నెంబర్ల కేటాయింపు – భూమి హక్కులకు శాశ్వత భరోసా – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: రైతు జీవితం భూమితో ముడిపడి ఉందని, ఆ భూమిపై హక్కు స్పష్టంగా ఉన్నప్పుడే అతని జీవితం భద్రంగా ఉంటుందని రెవెన్యూ…

అబద్దాలు చెప్పడంలో కేసీఆర్‌ను మించినోళ్లు లేరు

– పదేళ్లు వాటితోనే పాలన చేశారు – బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు పంపకాల పంచాయితీ – రబీ ధాన్యం సేకరణపై అధికారులతో కోమటిరెడ్డి సమీక్ష నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ను మించినోళ్లు లేరంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు.…

ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Minister Uttam kumar Reddy

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో 38ను విడుదల చేసింది. ఈ బదిలీల పక్రియ మే 1 నుంచి 31 వరకు జరగనుంది. ఒకేచోట మూడేళ్లు పనిచేసిన ఉద్యోగుల బదిలీలకు సర్కార్ అనుమతి ఇచ్చింది. నాలుగేళ్లకు మించి ఒకేచోట…

మరో సకల జనుల సమ్మెలా ఆర్టీసీ సమ్మె

– ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ ఏదీ? – ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్ధతు ప్రకటించాయని, ఆర్టీసీ సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతోందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చి…

అప్ప్పుడు కేసీఆర్‌కు.. ఇప్ప్పుడు రేవంత్‌కు..

– ఏటీఎంలా మారిన కాళేశ్వరం ప్రాజెక్ట్ – రేవంత్ రాహువు, కేసీఆర్ కేతువు అంటూ బండి విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో బీఆరఎస్‌కు, ఇప్ప్పుడు కాంగ్రెస్‌కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ఆరోపించారు. మంగళవారం ఇక్కడ విÖడియాతో…

పాలమూరు-రంగారెడ్డిపై అవాస్తవాల ప్రకటన

– 95శాతం పూర్తయినట్లు రుజువు చేస్తే రాజీనామా : మంత్రి వాకిటి  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 21: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు సంబంధించి బీఆర్‌ఎస్ నేతలకు మంత్రి వాకిటి శ్రీహరి సవాల్ విసిరారు. మంగళవారం ఆయ‌న‌ మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 95 శాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.…

ఇథనాల్ వాడకంపై దృష్టి సారించాలి

– ఇంధన రంగంలో స్వయం సమృద్ది సాధించాలి – కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యూదిల్లీ, ఏప్రిల్ 21: భవిష్యత్తులో 100 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన సరఫరాలో ఆటంకాలు ఎదుర్కొంటున్నామని గుర్తుచేశారు. ఇలాంటి సమస్యలను…