prajatantra_news

prajatantra_news

డీఎస్పీ నికత్ జరీన్‌కు డీజీపీ అభినందన

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో ఈనెల 2 నుంచి 12వ తేదీ వరకు జరిగిన ప్రతిష్టాత్మక బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించిన డీఎస్పీ నిఖత్ జరీన్‌ను డీజీపీ బి.శివధర్ రెడ్డి సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఆమెను…

తెలంగాణ పునర్నిర్మాణానికి మళ్ళీ కొట్లాడదాం

– ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు సేవ చేస్తా – కాంగ్రెస్ నాయకులపై కేసీఆర్ నిప్పులు – జగిత్యాల ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఘాటు వ్యాఖ్యలు – తెలంగాణ ఉద్యమ స్మృతులను గుర్తుచేసుకున్న గులాబీ బాస్ – మిషన్ భగీరథ నీళ్లు ఏమైనయ్? ప్రజలు ఎదురుతిరగాల్సిందే జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: “పొద్దున లేస్తే కేసీఆర్…

మహిళా లోకానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి

– మహలక్ష్మి పథకాన్నిరద్దు చేసే దమ్ముందా? – ఉచిత ప్రయాణంపై కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఖండన జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : ఫ్రీ బస్ పథకాన్ని పనికిమాలినదిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివర్ణించడం దొరతనానికి నిదర్శనమని మహిళా సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విమర్శించారు. ఉచిత…

ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి, ఏప్రిల్ 20 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న ఎరిత్రో ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ప్లాంట్ లో పొగలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయాందోళనలో బయటకు పరుగులు తీశారు. ఈ ఫార్మా కంపెనీలో మంటలను…

రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలను గాలికి వదిలేసి, ఫోటోలకు ఫోజులిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎన్.వి. సుభాష్ దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేల ఆలయాలను అభివృద్ధి చేస్తుంటే, తెలంగాణాలో ఐదు ఆలయాలనైనా రేవంత్…

బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డి

– జగిత్యాల సభా వేదికపై ప్రకటించిన కేసీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారంటేనే ఊపు వస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా మా త్రమే కాదు.. పాత కరీంనగర్, ఆదిలా బాద్, నిజామాబాద్ పరిసర జిల్లాల బాధ్యతలు చూడాలని కోరారు. జగిత్యాల…

కాళేశ్వరం ప్రాజెక్టు దోషుల‌ను వదలం

– స్వలాభం కోసమే ప్రాణహిత పేరు, డిజైన్ మార్పు – ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి పంటలకు నీరందిస్తాం – సీఎం రేవంత్‌రెడ్డి పున‌రుద్ఘాట‌న‌ – కాళేశ్వర ముక్తేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు – ఆలయ దర్శనం తర్వాత మేడగడ్డ బ్యారేజీ పరిశీలన జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20 : కాళేశ్వ‌రం ప్రాజెక్టు దోషుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ…

జపాన్‌లో భారీ భూకంపం

– రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదు – సునామీ హెచ్చరిక జారీ టోక్యో, ఏప్రిల్ 20: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు. భూ ప్రకంపనల తీవ్రత కారణంగా వందల కిలోటర్ల దూరంలో ఉన్న టోక్యో వరకు పెద్ద భవనాలు కంపించాయి. మూడు మీటర్ల…

బీఆర్‌ఎస్‌లో జీవన్‌ ‌రెడ్డి ఒక్క రోజు వీఐపినే

– హరీష్‌ ‌రావు దిల్లీ పర్యటనపై అనుమానాలు – ఎంపీ చామల కిరణ్‌ ‌రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌20: జీవన్‌ ‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో ఒక్క రోజు వీఐపి మాత్రమేనని ఎంపీ చామల కిరణ్‌ ‌రెడ్డి అన్నారు. జీవన్‌ ‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ‌లో చేరడం వల్ల‌ లాభం కంటే నష్టమే ఎక్కువని ఎంపీ అన్నారు. సోమవారం మీడియాతో…

ఇరాన్‌- అమెరికా శాంతి చర్చల్లో ప్రతిష్టంభన

– చర్చలకు రావడం లేదని తేల్చిన ఇరాన్‌ ‌టెహ్రాన్‌, ఏ‌ప్రిల్‌ 20:‌ పాకిస్థాన్‌ ‌వేదికగా అమెరికా-ఇరాన్‌ ‌మధ్య సోమవారం జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలు ఆగిపోయాయి. చర్చలకు రావడం లేదని ఇరాన్‌ ‌స్పష్టం చేసింది. యూఎస్‌ ‌నౌకాదళం తమ కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇరాన్‌ ‌శాంతి చర్చల్లో పాల్గొనేది…