prajatantra_news

prajatantra_news

ఇథనాల్ వాడకంపై దృష్టి సారించాలి

– ఇంధన రంగంలో స్వయం సమృద్ది సాధించాలి – కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యూదిల్లీ, ఏప్రిల్ 21: భవిష్యత్తులో 100 శాతం ఇథనాల్ బ్లెండింగ్ సాధించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన సరఫరాలో ఆటంకాలు ఎదుర్కొంటున్నామని గుర్తుచేశారు. ఇలాంటి సమస్యలను…

27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం

– తెలంగాణ భవన్‌లోనే సమావేశాలు – తాజా రాజకీయ పరిణాలపై చర్చించే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవం, రజతోత్సవాల ముగింపు కార్యక్రమాలకు సిద్దం అవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 27న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఆవిర్భావ…

తమిళనాట ముగిసిన ఎన్నికల ప్రచారం

– 23న పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చెన్నై, ఏప్రిల్ 21 : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. పశ్చిమ బెంగాల్‌లోనూ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, బెంగాల్‌లో తొలి విడతలో 152 సీట్లకు ఈ నెల 23న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు…

జగిత్యాల గడ్డమీద కేసీఆర్ గర్జన! 

– ఏడాది మౌనం వీడి కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డ గులాబీ బాస్ – బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు.. – కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్ – యూరియా యాప్ నుంచి హైడ్రా వరకు.. రేవంత్ రెడ్డి పాలనపై నిప్పులు                        …

కేసీఆర్ ‘స్టేట్స్‌మన్‌’.. రేవంత్ ‘స్ట్రీట్ మన్‌’

– మా నేత గర్జించకపోతే రైతు భరోసా వేసేవాడివా? – కాంగ్రెస్‌కు మళ్లీ ఎందుకు ఓటేయాలో చెప్పాలి – రేవంత్‌పై బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కేసీఆర్ సభకు పోటీగా అదే సమయానికి మైకు పట్టుకుని రేవంత్ తన సంకుచిత బుద్ధిని…

పెట్టుబడులకు ప్రోత్సహించండి

– లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో అవకాశాలు పుష్కలం – ‘తెలంగాణ-నార్వే వర్కింగ్’ గ్రూప్ ఏర్పాటుకు ప్రతిపాదన – నార్వే ఉన్నతస్థాయి ప్రతినిధుల భేటీలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.…

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 23న ‘జన్ ఆక్రోష్’

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : దశాబ్దాల కాలంగా మహిళా రిజర్వేషన్ల అంశాన్ని అటకెక్కించి నారీ శక్తి ఎదుగుదలను అడ్డుకున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అసలు రంగును ఎండగట్టాల్సిన సమయం వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సాహసోపేతంగా…

రైతు బంధు ఏనాడు స‌మ‌యానికి ఇచ్చారు

– గొప్పలు చెప్పడం కాదు.. తేదీలు సరిచూసుకోండి – రైతు భరోసాపై కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఖండన ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : కేసీఆర్ హయాంలో రైతు బంధు నిధులు ఏనాడూ ఒకే రోజు ఇవ్వలేదు.. ఐదారె నెలల నెలలపాటు సాగదీసి చెల్లింపులు చేశారు అని మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…

హర్మూజ్‌ ‌వద్ద నౌకలకు నేవీ అడ్వైజరీ

– అనుమతి ఇచ్చే వరకు వెళ్లొద్దన భారత నేవీ – రష్యా చమురు దిగుమతికి బీమా సంస్థల సేవలకు అనుమతి న్యూదిల్లీ, ఏప్రిల్‌ 20: ‌హర్మూజ్‌ ‌జలసంధిలో భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్‌ ‌బలగాలు కాల్పులు జరిపిన నేపథ్యంలో భారత పతాక నౌకలకు మన నౌకదళం అడ్వైజరీ జారీ చేసిందని జాతీయ మీడియా…

దక్షిణ కొరియాతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం

– అధ్యక్షుడు లీ జె మ్యూంగ్‌తో ప్రధాని మోదీ న్యూదిల్లీ, ఏప్రిల్ 20 : భారత్, దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ మూడు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చారు. ఇరు దేశాల మధ్య సోమవారం పలు…