prajatantra_news

prajatantra_news

ఇక కొత్త ఆయుధంతో విరుచుకుపడతాం

– అమెరికాకు ఇరాన్ నేవీ కమాండర్ హెచ్చరిక టెహ్రాన్, ఏప్రిల్ 30 : శత్రు బలగాలపై త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడనున్నట్లు ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే హర్మూజ్‌ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా…

క్రమశిక్షణకు మారుపేరు కాంగ్రెస్ సేవాదళ్

– గాంధీ ఆలోచనలతో అవతరించింది – స్వాతంత్య్రం సాధనలో కాంగ్రెస్ పాత్ర అమోఘం : మంత్రి సీతక్క  హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : దేశ స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ సేవాదళ్ పాత్ర మరువలేనిదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. కాంగ్రెస్‌ది గాంధీ అహింసా సిద్ధాంతం.. అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్…

రైతు గోస తగులుతుంది

– కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కన్నీరు – కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం ఎందుకు కొనడం లేదు? – మిల్లర్లు, దళారుల కుమ్మక్కుపై చర్యలు తీసుకోవాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్య వైఖరి వల్ల ధాన్యం కొనుగోలు వ్యవస్థ…

గురు తేజ్ బహదూర్ త్యాగం నిరుపమానం

– పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి నందిగామ(రంగారెడ్డి జిల్లా), ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : చరిత్ర, ఆధ్యాత్మికత, జాతీయ వారసత్వాల అరుదైన కలయికకు కన్హా శాంతి వనం వేదికైంది. గురు తేజ్ బహదూర్ 350వ అమరవీరుల సంవత్సరం, బాబూజీ మహారాజ్ 127వ జయంతి, రాష్ట్ర సంత్ తుక్డోజీ మహారాజ్ 117వ జయంతిని పురస్కరించుకుని గురువారం…

నకిలీ విత్తనాల నిరోధానికి కఠిన చర్యలు

– నాణ్యమైన విత్తనాలనే అందుబాటులో ఉంచాలి – కో మార్కెటింగ్‌పై నిర్దిష్ట నియమాలు రూపొందించాలి – హెచ్‌టీ పత్తి విత్తనాలు రాష్ట్రంలోకి రానివ్వద్దు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలనే అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

ప్రాణహితపై వెనక్కి తగ్గేది లేదు

ప్రతిపాదనలు సిద్దం చేశాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. వఅశ్రీ మీడియాతో బుధవారం మాట్లాడుతూ తుమ్మడిహట్టి…

ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌దే విజయం

– కులమతాల పిచ్చి రేపుతోన్న బీజేపీ – పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్‌లో పార్టీ నూతన కార్యాలయ భవనానికి మహేష్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జి…

అన్నపై కోపంతో తండ్రిని తిడితే ఎలా?

– తండ్రికి విలువ ఇవ్వని కవిత అమ్మ ఎలా అవుతుంది – ఎంతయినా కేసీఆర్ ఉద్యమకారుడు – ఆయన లేకుంటే కవిత ఎక్కడ ఉండేది – తనకు పదవి ఇస్తే మరింత బాగా పనిచేస్తా – మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ…

ఆందోళన చెందొద్దు.. సరిపడ ఇంధనం ఉంది

– పెట్రోల్, డీజిల్ సరఫరాపై వదంతులు నమ్మొద్దు – సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ – ఫిర్యాదుల కోసం అందుబాటులోకీ 1967 టోల్ ఫ్రీ నెంబర్ – అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో…

దర్శకుడు, జర్నలిస్టు రఘురామ్ హఠాన్మరణం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుంది. ప్రముఖ దర్శకుడు, సీనియర్ జర్నలిస్టు బండి రఘురామ్ 56) కన్నుమూశారు. హైదరాబాద్ మధురానగర్‌లో నివాసముంటున్న ఆయన మంగళవారం వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే బంధువులు, సన్నిహితులు హాస్పిటల్‌కు తరలించినప్పటికీ అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు…