Category తెలంగాణ

‌సీతారామ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయండి

ప్రాజెక్టులలో పూడిక తీత పనులు ప్రారంభించాలి •యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ చేపట్టాలి •డిసెంబర్‌ ‌మొదటి వారంలో నల్లగొండకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి •వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌సీతారామ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్‌…

‌రాష్ట్రంలో మరో కార్పొరేట్‌ ‌కంపెనీ భారీ పరిశ్రమ

అంబర్‌-‌రెసోజెట్‌ ‌పెట్టుబడులు రూ.250 కోట్లు, వెయ్యి మందికి ఉద్యోగాలు వివరాలు వెల్లడించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్‌ ‌వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే ‘అంబర్‌ %-% ‌రెసోజెట్‌ ‌భాగస్వామ్య సంస్థ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదన ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సోమవారం…

భద్రాద్రిని ధనిక జిల్లాగా తీర్చిదిద్దుతాం..

జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రహదారులు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి చర్యలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి కొత్తగూడెం, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ‌రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అభివృద్ధి పరంగా ఆదర్శంగా నిలపడంతో పాటు ధనిక జిల్లాగా  తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం…

‌పెరిగిన చలి తీవ్రత

ఆదిలాబాద్‌ ‌నుంచి ఖమ్మం వరకు పెరిగిన చలి పలుచోట్ల 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణలో…

సీఎం రేవంత్‌ ‌దిల్లీ పర్యటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌సీఎం రేవంత్‌ ‌రెడ్డి తన తాజా దిల్లీ టూర్‌ ‌పర్యటనపై స్పందించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా కుమార్తె వివాహం కోసమే ఈ దిల్లీ పర్యటన అని ఆయన స్పష్టం చేశారు. ఈ దిల్లీ పర్యటనతో రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని ప్రకటించారు. పార్లమెంట్‌ ‌సమావేశాలపై మంగళవారం పార్టీ ఎంపీలతో…

అదానీ 100 కోట్ల విరాళం తిరస్కరిస్తున్నాం..

ఆ కంపెనీపై లంచాల ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం దిల్లీకి ఎన్నిమార్లయినా వెళుతూనే ఉంటాం ప్రతిపక్షాల మాదిరిగా పైరవీలు, బెయిల్‌ ‌కోసం కాదు.. కెటిఆర్‌ ‌జైలుకెళ్లడానికి తహతహలాడుతున్నారని ఎద్దేవా విమర్శల నేపథ్యంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి కీలక ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: అదానీ గ్రూప్‌పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…

మాజీ ఎంపీ గొట్టె భూపతి.. సతీమణి శాంత మృతి 

Ex MP Bhupathi

కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : లోక్ సభ  మాజీ సభ్యుడు గొట్టె.భూపతి సతీమణి గొట్టె శాంత (76) అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. భూపతి పెద్దపల్లి లోక్ సభ సభ్యునిగా పనిచేయగా, వీరి పెద్ద కుమారుడు సుధీర్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. మరో కుమారుడు సుమన్ బాబు కరీంనగర్…

రక్తదానం ప్రాణదానంతో సమానం…

Blood Donation Camp

వరంగల్ యూత్ క్రెడాయి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభం హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 24 : ర‌క్త‌దానం ప్రాణ‌దానంతో స‌మాన‌మ‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి అన్నారు. భవన నిర్మాణాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రెడాయి సంస్థ సభ్యులను ఎమ్మెల్యే నాయిని రెడ్డి అభినందించారు. ఆదివారం హనుమకొండలోని కేయూసీ క్రాస్…

పదేళ్లలో జరగని అభివృద్ధి ఏడాదిలో పూర్తి చేస్తున్నాం…

Rajendar Reddy

విద్య, వైద్యా రంగాల్లో కూడా తొలి ప్రాధాన్యతగా పనులు మా కార్యకర్తల జోలికి వొస్తే ఊరుకునేది లేదు… తప్పు చేస్తే మా పార్టీవారైనా ఉపేక్షించేది లేదు.. పార్టీ కష్ట కాలంలో వెంట ఉన్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటా… సంయమనం పాటిస్తే అన్నీ మంచి రోజులే… ట్విట్టర్ వేదిక జరిగిన మీటింగ్ లో ఎమ్మెల్యే నాయిని.. హ‌న్మ‌కొండ‌,…