Category తెలంగాణ

రూ.500 బోనస్ చెల్లింపుతో అన్న‌దాత‌ల్లో ఆనందం

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి రైతుల‌కు వెనువెంట‌నే స‌క్ర‌మంగా చెల్లింపులు జ‌ర‌గాలి మంత్రులు, అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌వేక్షించాలి.. వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : రాష్ట్రంలోని ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను ముఖ్యమంత్రి…

వికటించిన మధ్యాహ్న భోజనం

మాగనూరు స్కూల్‌లో  21మంది విద్యార్థులకు అస్వస్థత.. వారం రోజుల్లో వరుసగా రెండో ఘటన నారాయణపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మరోసారి మధ్యాహ్న భోజనం వికటించి 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు  రోజు మాదిరిగానే మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం తిన్న తర్వాత 21…

రేవంత్‌రెడ్డి పెద్ద శాడిస్ట్‌

మేము ఎవరి కాళ్లు ఒత్తలేదు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : తాము ఎవరి కాళ్లు ఒత్తలేదని, లుచ్చా పనులు అసలే చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. లుచ్చా పనులు చేసి కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు తనది కాదని సీఎం రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు.  ఫ్రస్టేషన్‌లో…

రైతు పండుగను విజయవంతం చేయాలి

పాలమూరు జిల్లాలో 28, 29, 30న రైతుల సదస్సులు చివరి రోజు సీఎం రేవంత్‌ ‌ముఖ్య అతిథిగా బహిరంగ సభ వేడుకల విజవంతానికి  అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌మహబూబ్‌ ‌నగర్‌ ‌లో ఈనెల 28, 29, 30వ తేదీల్లో నిర్వహించనున్న రైతు…

ఔషధాల ఉత్పత్తిలో తెలంగాణే టాప్‌..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26: తెలంగాణ రాష్ట్రం టీకాలు, జనరిక్‌ ఔషధాలు, క్యాన్సర్‌, ఇతర సంక్లిష్ట వ్యాధుల నివారణకు అవసమైన బయోసిమిలర్స్‌ ఉత్పత్తిలో ప్రపంచ గమ్యస్థానంగా ఎదిగిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడిరచారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో మరింత ముందడుగు వేసే దిశగా ప్రస్థానం కొనసాగుతోందని తెలిపారు. మంగళవారం మాదాపూర్‌లోని ఆవాసా…

బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తీరు వల్లే.. జర్నలిస్టులకు అన్యాయం

ఈ రెండు పార్టీలకు జర్నలిస్టులపై ఎందుకంత కక్ష? జేఎన్జే జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ భూముల రద్దు బాధాకరం.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 :  జేఎన్జే జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీకి కేటాయించిన ఇండ్ల స్థలాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం అత్యంత బాధాకరమని కేంద్ర…

సామాజిక న్యాయం కోసం కులగణన ఉద్యమం

జన గణనలోనూ కులాల లెక్కలు తీయాలి ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు.. రాజ్యాంగ శత్రువుల మధ్యనే.. తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల సర్వే 92 శాతం పూర్తి సంవిధాన్‌ ‌రక్షక్‌ అభియాన్‌ ‌సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 :  ‌దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సాధించే సామాజిక…

ప్ర‌జా ప్రభుత్వ విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలు

Duddilla Sridhar Babu

ఆర్థిక క్రమశిక్షణతో గ్యారెంటీ పథకాల అమలు మంథ‌నిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.. ఐటీ, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు మంథని, ప్రజాతంత్ర, నవంబర్ 26: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం గత ఏడాది కాలంలో సాధించిన విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

సిద్ధిపేట ప్రజల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమే…

అసెంబ్లీలో కొట్లాడుతా…అవసరమైతే కోర్తుకెళ్తా… సిద్ధిపేట కాంగ్రెసోళ్లకు సోయి లేదా..? రద్దు చేసిన పనులు ఇవ్వకుంటే వొదిలిపెట్టే ప్రసక్తే లేదు కాంగ్రెస్‌ ‌నేతలకు ఎమ్మెల్యే హరీష్‌రావు వార్నింగ్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌సిద్ధిపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం,  ప్రజల కోసం ఏ పోరాటానికైనా సిద్ధమేనని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట…