రూ.500 బోనస్ చెల్లింపుతో అన్నదాతల్లో ఆనందం

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి రైతులకు వెనువెంటనే సక్రమంగా చెల్లింపులు జరగాలి మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి.. వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : రాష్ట్రంలోని ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను ముఖ్యమంత్రి…







