Category తెలంగాణ

వరంగల్‌ ‌జిల్లాలో జడ్పీల గందరగోళానికి తెర

అర్బన్‌, ‌రూరల్‌ ‌జిల్లా పరిషత్‌ల‌లో మార్పులు హనుమకొండ, వరంగల్‌ ‌జడ్పీల ఏర్పాటు స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన స‌ర్కారు.. రాష్ట్ర ప్రభుత్వం 2016లో జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఇందులో ఉమ్మడి వరంగల్‌ ‌ను మొదట ఐదు జిల్లాలుగా విభజించింది. వరంగల్‌ అర్బన్‌, ‌వరంగల్‌ ‌రూరల్‌, ‌జనగామ, మహబూబాబాద్‌, ‌జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలను ఏర్పాటు చేయగా.. 2019లో…

ఏడాదిగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సాధించిందేమీ లేదు

నాది ముమ్మాటికీ బీజేపీ డీఎన్‌ఏనే..కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌తెలంగాణలో ఏడాది పాలనలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. బెదిరింపులు, తిట్ల పురాణాలు తప్ప ఏమీ సాధించలేదని అన్నారు. సమస్యలపై మాట్లాడితే నీ డీఎన్‌ఏ ఏమిటని మాట్లాడుతున్నారని… తన డీఎన్‌ఏ…

పింఛన్‌ ‌కోసం వృద్ధుల పరేషాన్‌..

నాటి ప్రభుత్వంలో ఠంఛన్‌గా వొచ్చేది.. కాంగ్రెస్‌ ‌హయాంలో 20 దాటినా రాని పరిస్థితి ఎక్స్ ‌వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌మాజీ సీఎం కేసీఆర్‌ ‌పాలనలో వృద్ధులు ఎవరి మీద ఆధారపడకుండా ఔషధాలు, నిత్యావసరాలు పింఛన్‌ ‌డబ్బులతో తెచ్చుకునేవారని, కానీ కాంగ్రెస్‌ ‌పాలనలో అది సాధ్యం కావడం లేదని…

పులకించిన గోదారమ్మ

భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 :  పవిత్రగోదావరి నదీ తీరాన బుధవారం నూతన శోభ సంతరించుకుంది. కార్తీక బహుళ ద్వాదశి వేళ సీతారామ చద్రస్వామి దేవాలయంలో బుధవారం అభిషేకం, సుదర్శన హోమం, రాత్రి నది హారతి తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా ఉదయం సుప్రబాత సేవ, అనంతరం ప్రాకార మండపంలో ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో…

ఇథనాల్‌ ‌ఫ్యాక్టరీపై వెనక్కి తగ్గిన సర్కారు..

పనులు నిలిపివేయాలని నిర్మల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌నిర్మల్‌ ‌జిల్లాలోని ఇథనాల్‌ ‌ఫ్యాక్టరీ వ్యవహారం కీలక ములుపు తిరిగింది. ఇథనాల్‌ ‌ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామస్థులతో చర్చించిన కలెక్టర్‌… ‌ఫ్యాక్టరీ పనులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై సీఎంతో మరోసారి చర్చిస్తామన్నారు. కాగా రెండు రోజులుగా…

అం‌బరాన్నంటేలా క్రిస్మస్‌ ‌వేడుకలు నిర్వహించాలి

ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌ ‌ముఖ్యఅతిథిగా వేడుకలు 95 అసెంబ్లీ నియోజకవర్గాలు, జిహెచ్‌ఎం‌సి పరిధిలో 200 ప్రాంతాల్లో క్రిస్మస్‌ ‌సంబురాలు క్రిస్మస్‌ ‌సెలబ్రేషన్‌ ‌కమిటీ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ ‌వేడుకలను  రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు…

కాంగ్రెస్‌ ‌పార్టీ గ్రాఫ్‌ ‌పెరుగుతోంది

రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు•కేటీఆర్‌ ఏం ‌మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు •వసతి గృహాల్లో ఘటనలపై కఠిన చర్యలు • కాంగ్రెస్‌ ‌మంత్రులంతా పనిమంతులే.. •మీడియా చిట్‌చాట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27:  ‌దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ గ్రాఫ్‌ ‌పెరుగుతోందని, బిజెపి డౌన్‌ ‌ట్రెండ్‌ ‌స్టార్ట్ అవుతోందని…

రూ. 18 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ

పాలమూరు సభలో మిగిలిన వారికి  మరో రూ. 3వేల కోట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు షాద్‌ ‌నగర్‌ ‌వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభ నియోజక వర్గానికి మంత్రి తుమ్మల వరాల జల్లు కోల్డ్ ‌స్టోరేజ్‌ ఏర్పాటుకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ‌షాద్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27:  ‌దేశంలో ఎక్కడా లేని…

పాఠశాలలో ఫుడ్‌ ‌పాయిజనింగ్‌పై హైకోర్టు సీరియస్‌

అధికారులు నిద్రపోతున్నారా? చనిపోతే గానీ స్పందించరా అని నిలదీత..? హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌నారాయణపేట జిల్లా మాగనూర్‌ ‌జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఫుడ్‌ ‌పాయిజనింగ్‌ ‌ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? అంటూ తీవ్రంగా స్పందించింది. వారంలో మూడుసార్లు ఫుడ్‌ ‌పాయిజనింగ్‌ ‌జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని…