Category తెలంగాణ

బస్సు ప్రమాదం దురదృష్ణకరం

– గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వల్లే రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం – మీర్జాగూడ ప్రమాదస్థలిలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ చేవెళ్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: మండలంలోని మీర్జాగూడ వద్ద బస్సును టిప్పర్‌ లారీ ఢీకొన్న ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వికారాబాద్‌ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు.…

కాళేశ్వరం కమీషన్‌ సొమ్ముతో బీఆర్‌ఎస్‌ కుట్ర

– కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి యత్నాలు – 500 రోజుల్లో ఎలా కూలుస్తారో చూస్తాం: మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడి సంపాదించిన రూ.లక్ష కోట్లతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు తమ ప్రజాప్రబభుత్వాన్ని కూలదోయడానికి పన్నాగాలు పన్నుతోందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్‌ నగర్‌…

ప్రమాదాల నివారణకు ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ అవసరం

– విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు – రవాణా శాఖాధికారులతో మంత్రి పొన్నం జూమ్‌ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: రవాణా శాఖ గౌరవాన్ని ప్రజల్లో, ప్రభుత్వంలో పెంపొందించేలా ఉద్యోగులు పని చేయాలని, అందరూ సమర్థవంతంగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో…

సమస్యలపై అవగాహనకు లఘు చిత్రాలు దోహదపడాలి

– అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం లోగో ఆవిష్కరించిన గవర్నర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: హైదరాబాద్‌ ప్రసాద్‌ ఐమాక్స్‌లో డిసెంబర్‌ 19 నుంచి 21వ తేదీ వరకు తొలిసారిగా జరగనున్న అంతర్జాతీయ లఘుచిత్రోత్సవం లోగోను రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లఘుచిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.…

కేంద్ర మంత్రిని కలిసిన కడ్తాల విద్యుత్ లైన్ బాధిత రైతులు

– న్యాయం చేయాలని మంత్రిని కోరిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు ఆమనగల్లు, ప్రజాతంత్ర, నవంబర్ 3 :  బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కడ్తాల మండల కేంద్రానికి చెందిన 765 కేవీ బీదర్ – మహేశ్వరం పవర్…

సీసీఐ కొత్త నిబంధన రైతులకు చేటు

– కేంద్ర టెక్స్‌టైల్స్‌ మంత్రి, సీసీఐ సీఎండీలకు మంత్రి తుమ్మల లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు మార్చాలంటూ వ్యవసాయ, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న సీసీఐ కొత్త నిబంధన పత్తి…

రౌడీ ఇజం పెరిగిపోయింది: బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మణుగూరు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసి దహనం చేసిన ఘటనపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే కేటీఆర్  జిల్లా…

తెలంగాణా భవన్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం

తెలంగాణ భవన్ ను హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మణుగూరులో హై టెన్షన్… తెలంగాణ భవన్ లో ఫర్నిచర్ ను దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు మణుగూరు, ప్రజాతంత్ర, నవంబర్ 02: మణుగూరు మండలంలోని తెలంగాణ భవన్ వద్దా హై టెన్షన్ నెలకొంది. . గత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది ఎమ్మెల్యే…

ఒకే కుటుంబం లోని ముగ్గురి హత్య

కుల్కచర్ల మండలకేంద్రంలో ఆదివారం తెల్లవారు జామున 3 గం ల సమయంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య కు పాల్పడిన ఘటన కుల్కచర్లలో చోటు చేసుకుంది. భార్య, కొడుకు, వదినను గొంతు కోసి చంపిన వేపూరి యాదయ్య అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూతురుపైన దాడి చేయగా ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. విషయం…