Category తెలంగాణ

సీఎంతో ఏడబ్ల్యూఎస్‌ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. తెలంగాణలో ఏడబ్ల్యూఎస్‌కు సంబంధించి ఆన్‌ గోయింగ్‌ డేటా సెంటర్స్‌ ప్రాజెక్టులు, విస్తరణ తదితర అంశాలపై ఆ బృందం చర్చించింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ముఖ్యమంత్రి…

పత్తి రైతుల అభ్యంతరాలు పరిశీలించాలి

– వారికి ఇబ్బంది కలిగించకుండా కొనుగోళ్లు జరపాలి – కొత్త నిబంధనలు ఎత్తివేయాలి – సీసీఐ సీఎండీతో మాట్లాడిన మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు యధావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీసీఐ సీఎండీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. జిన్నింగ్‌…

ఏఐలో ఆవిష్కరణల వేదికగా రాష్ట్రం

– ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: కృత్రిమ మేథస్సు రంగంలో నూతన ఆవిష్కరణలకు వేదికగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కొత్తగా తెలంగాణ ఆర్టిఫిషియల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ ను ఏర్పాటు చేసినట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. 2035 నాటికి ప్రపంచంలోని 20 అతి పెద్ద…

లూటిఫికేషన్‌ తప్ప నోటిఫికేషన్‌ లేదు

– ఒక్క ఛాన్స్‌ ఇస్తేనే రాష్ట్రాన్ని రేవంత్‌ రెడ్డి నాశనం చేశారు – మల్లొకసారి ప్రజలు కాంగ్రెస్‌కు, రేవంత్‌కు అవకాశం ఇవ్వరు – బుల్డోజర్లు రావద్దనుకుంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి: కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర…

ప్రపంచస్థాయి కంపెనీలకు కేంద్రంగా హైదరాబాద్‌

– హైదరాబాదులో వాన్‌ గార్డ్‌ గ్లోబల్‌ సెంటర్‌ ఏర్పాటు – తెలంగాణ టెక్నాలజీ, ఆవిష్కరణలకు గుర్తింపు – ఫ్యూచర్‌ సిటీలో సంస్థ సొంత సెంటర్‌ను నిర్మించాలి – ‘వాన్‌ గార్డ్‌’సెంటర్‌ ప్రారంభోత్సవంలో మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు హైదరాబాదు, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: హైదరాబాద్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వాన్‌ గార్డ్‌ గ్లోబల్‌ టెక్నాలజీ సెంటర్‌ ప్రారంభం…

హస్తకళలను పరిరక్షించాలి

– సంస్కృతి, పదాయాలు ప్రతిబింబించేలా హ్యాండీ క్రాఫ్ట్స్‌ ఎగ్జిబిషన్‌ – కళాకారులకు రాష్ట్రస్థాయి అవార్డులతో సన్మానం – గాంధీ శిల్ప బజార్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా హ్యాండీ క్రాఫ్ట్స్‌ ఎగ్జిబిషన్‌లు నిలుస్తాయని వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

కొల్లూరు కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం

– విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత: పొంగులేటి  – సంక్రాంతినాటికి అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: కొల్లూరు కాలనీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన కాలనీగా రూపొందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి…

కాలేజీ దుస్థితి, ప్రిన్సిపాల్‌పై సీఎంకు త్వరలో నివేదిక

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ చిన్నారెడ్డి – షాద్‌నగర్‌ సాంఘిక సంక్షేమ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ – విద్యార్థినులతో కలిసి భోజనం షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని నాగర్‌ కర్నూల్‌ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల స్థితిగతులపై, ప్రిన్సిపాల్‌ వ్యవహారంపై సమగ్రంగా నివేదికను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డికి…

మెడికల్‌ ‌పీజీ విద్యలో 85శాతం లోకల్‌ ‌విద్యార్థులకే

– జీవోలు విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబరు 3: రాష్ట్రంలో మెడికల్‌ ‌పీజీ విద్య యాజమాన్య కోటాలో 85 శాతం సీట్లు ఇక తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రెండు జీవోలు జారీ చేసింది. ఈ జీవో కారణంగా ఈ ఏడాది రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318…