Category తెలంగాణ

3‌నుంచి మెట్రో వేళల్లో మార్పులు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1:ఈ ‌నెల 3 నుంచి హైదరాబాద్‌ ‌మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్టు  ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అన్ని టెర్మినల్స్‌లో అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం ఉంటుందని మెట్రో రైలు యాజమాన్యం తెలిపింది.ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో రైలు వేళలు…

యాదగిరిగుట్టలో పెరిగిన భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ముందుగా స్వామి వారి దర్శనం చేసుకుని అనంతరం కొండపైన కార్తీక దీపాలు వెలిగించారు. అనేమకమంది భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకుని…

భస్మాసుర హస్తంలా కాంగ్రెస్‌ పాలన

– 23 నెలల పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు – మీడియాతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు – అసమర్థ, మోసాల పాలనపై బీజేపీ చార్జిషీట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చి 23 నెలలు పూర్తయ్యాయి.. కానీ ఇప్పటికీ ఏ వర్గానికీ మీరు న్యాయం చేయలేదని బీజేపీ…

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సుదర్శన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు 1:ఎమ్మెల్యే సుదర్శన్‌ ‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శనివారం రాష్ట్ర సచివాలయంలో సుదర్శన్‌ ‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు సుదర్శన్‌ ‌రెడ్డి. అలాగే, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ఉమ్మడి నిజామాబాద్‌…

నేటి యువ‌తే రేపటి పార్లమెంటేరియన్లు

– డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 1: విద్యార్థులు పరిశీలనాత్మక ఆలోచన, వినమ్రత, సేవాభావంతో కూడిన నాయకత్వ గుణాలను పెంపొందించుకోవాలని డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు సూచిం చారు. నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో వార్షికోత్సవాల భాగంగా శ‌నివారం నిర్వహించిన ‘ఫెరియా – వై ఫియెస్టా 3.0’ యూత్ పార్లమెంట్ సిమ్యులేషన్…

క్రియేటివిటీ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం

– ఫ్యూచర్స్‌ ఫండ్‌, ఈ-స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేద్దాం రండి – ఇండియా జాయ్‌-2025 ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: హైదరాబాద్‌ కేవలం ఐటీ రాజధానిగా మాత్రమే కాదు.. భారత దేశపు క్రియేటివిటీ హబ్‌గానూ తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.…

కిషన్‌ ‌రెడ్డికి క్రికెట్‌ అం‌టే తెలుసా?

– దేశానికి గౌరవం తెచ్చన ఘనత నాది – నిజాలు తెలుసుకోకుండా విమర్శలా: మంత్రి అజారుద్దీన్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 1: ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి క్రికెట్‌ ‌గురించి ఏం తెలుసని మంత్రి అజారుద్దీన్‌  ‌ప్రశ్నించారు. ఆయ‌న‌కు బ్యాట్‌ ‌పట్టుకోవడం కూడా రాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించే వాళ్లకి సమాధానం చెప్పి…

ముఖ్యమంత్రితో ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ బృందం భేటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: ముఖ్యమంత్రి ఎ..రేవంత్‌ రెడ్డితో ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ మార్క్‌ లామీ బృందం శ‌నివారం మర్యాద పూర్వకంగా భేటీ అయింది. హైదరాబాద్‌లో ఫ్రాన్స్‌ ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై చర్చ జరిగింది. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్‌ బృందాన్ని సీఎం కోరారు. హైదరాబాద్‌లో ఫ్రెంచ్‌ బ్యూరో కార్యాలయాన్ని మరింత…

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి

– కెనడా హైకమిషనర్‌ బృందంతో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: రాష్ట్రంలో స్టార్టప్స్‌, ఎడ్యుకేషన్‌, అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెనడా హైకమిషనర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. హైకమిషనర్‌ ఆఫ్‌ కెనడా టు ఇండియా క్రిస్టోఫర్‌ కూటర్‌ బృందం ముఖ్యమంత్రితో శనివారం భేటీ అయింది. ఈ సందర్భంగా ఐటీ,…