Category తెలంగాణ

మాపై దుష్ప్రచారంలో పోటీ ప‌డుతున్న‌ బీజేపీ, బీఆర్‌ఎస్‌

~ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే సీఎం వ్యాఖ్యల వక్రీకరణ – ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగలేదు… ఆగదు కూడా ~ ఉప ఎన్నికలో లబ్ది పొందేందుకే ఈ డైవర్షన్‌ డ్రామా – రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 1ః జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో మెజార్టీని…

3నుంచి నిరవధికంగా కాలేజీల బంద్‌

-‌ ఫీజు రియంబర్స్‌మెంట్‌పై యాజమాన్యాల అల్టిమేటం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: ‌ఫీజు రియంబర్స్‌మెంట్‌ ‌చెల్లింపులపై ప్రభుత్వం ఆదివారం అంటే 2వతేదీలోగా నిర్ణయం తీసుకోకపోతే.. ఈ నెల 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్‌ ‌పాటిస్తామని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్‌ ‌రమేష్‌ ‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లో  ఏర్పాటు చేసిన డియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు…

కెటిఆర్‌వి అహంకాపూరిత వ్యాఖ్యలు

– ఆయనపై ఈసీ సుమోటో కేసు పెట్టాలి – అక్రమ సంపాదనతో కెటిఆర్‌లో అహం – జూబ్లీహిల్స్‌లో నవీన్‌ ‌యాదవ్‌ ‌గెలుపు ఖాయం – మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌ధీమా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌…

ఇందిరమ్మ ఇల్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక

– గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: ఇం‌దిరమ్మ ఇల్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని తెలంగాణ గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రెహమత్‌ ‌నగర్‌లో పర్యటించిన మంత్రి.. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పదేళ్ల…

నేను తెలంగాణ ప్రజల బాణాన్ని

– సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం సాగుతున్నా – ‘జాగృతి జనం బాట’లో అధ్యక్షురాలు కవిత  కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 1:  ‌జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జాగృతి జనం బాట పాదయాత్ర  జిల్లా పరిధిలోఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని పేర్కొన్నారు. నేను తెలంగాణ ప్రజల…

కాంగ్రెస్‌ అభయ హస్తం కాదు.. భస్మాసుర హస్తం

– జూబ్లీహిల్స్ ‌ప్రచారంలో ఎంపీ రఘునందన్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రజా దర్బార్‌ ‌ను నిర్వహిస్తాం అన్నారు.. అది నిర్వహించడానికే కాంగ్రెస్‌ ‌కు చేతకాలేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌ ‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే కేసీఆర్‌ అవినీతి రూ. లక్ష కోట్లు కక్కిస్తాం అన్నారు.. ప్రజలకు పంచుతాం అన్నారు.. ఏమైందని ప్రశ్నించారు.…

నిరర్ధక కార్పొరేషన్‌ల పునరుద్ధరణపై కార్యాచరణ

– ఆగ్రోస్‌ పునరుద్ధరణకు నివేదికలు ఇవ్వండి – వ్యవసాయ శాఖ పరిధిలోని కార్పొరేషన్లపై మంత్రి తుమ్మల సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: వ్యవసాయ శాఖ పరిధిలోని వివిధ కార్పొరేషన్‌ల ఆర్ధిక పరిస్థితి, అప్పులు, ఆస్తులపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ…

క్లెయిమ్ చేయని ఆస్తులపై అవగాహన కల్పించాలి

-ఉద్గమ్ పోర్టల్ ప్రాధాన్యత వివరించాలి -కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 1:  దీర్ఘకాలంగా క్లెయిమ్ చేయని ఆస్తులు(బ్యాంకు డిపాజిట్లు, బీమా, పీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు) ను క్లెయిమ్ చేసుకునేలా ప్రజలకు అ వగాహన కల్పించాలని బ్యాంకు, బీమా, ఆర్థిక సంస్థల ప్రతినిధులకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి   సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో…

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ‌తోక కట్‌ ‌చేయడం ఖాయం

– అహ నా పెళ్లంట తరహాలో రేవంత్‌ ‌పాలన – ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిన నేతలు – మండిపడ్డ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 1: అహ నా పెళ్లంట సినిమా తరహాలో రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని.. కోడిని వేలాడదీసి పచ్చడి మెతుకులు పెడతున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌…