Category తెలంగాణ

బీఆర్‌ఎస్‌కు ఓట్లడిగే హక్కు లేదు

– ఆ పార్టీ, బీజేపీ ఒక తాను ముక్కలే – మాజీ మంత్రులు భాషను సంస్కరించుకోవాలి – జూబ్లీహిల్స్‌ ప్రచారంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుతిన్న బీఆర్‌ఎస్‌ నాయకులకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు లేదని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్‌…

గిరిజన ఆరాధ్య దైవం బిర్సా ముండా

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్‌ బిర్సా ముండా గిరిజన హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు కొనియాడారు. బ్రిటిష్‌ వలసవాదంపై తిరుగుబాటు చేసి గిరిజన సమాజానికి ఆరాధ్యదైవంగా నిలిచారన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బీజేపీ…

జాతీయ కెనో స్ప్రింట్‌ రేసుల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌గా తెలంగాణ

– మంత్రులు అడ్లూరి, వాకిటి అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: దేశంలో మొదటిసారిగా జరిగిన కేనో స్ప్రింట్‌ పోటీలు శుక్రవారం ముగియగా తెలంగాణ జట్లు అత్యధిక పతకాలు గెలుచుకొని ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలవగా అస్సాం రెండవ స్థానాన్ని, మహారాష్ట్ర మూడవ స్థానాలను గెల్చుకొన్నాయి. వారికి, ఇతర రన్నర్‌ అప్‌ రాష్ట్రాల జట్లకు గిరిజన సంక్షేమ…

 పరిహారం పేరుతో ఆటలాడకండి

–  పదివేల పరిహారం ఏమూల‌కు? – పూర్తి న‌ష్టం చెల్లించాలి • మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు • ఖమ్మంలో మున్నేరు వరదబాతులను పరామర్శించిన బీజేపీ నేతలు ఖమ్మంటౌన్ , అక్టోబర్ 31, ప్రజాతంత్ర : మొన్నటి తుఫానులు, వరదల కారణంగా పంటలు నష్టపోయి, ఇళ్లు మునిగిపోయి తీవ్ర కష్టాల్లో ఉన్న రైతులు,…

ఎక్సైజ్ మెడ‌కు చుట్టుకున్న మ‌ద్యం ల‌క్కీ డ్రా

– త‌ల‌ప‌ట్టుకున్న జిల్లా ఎక్సైజ్ అధికార్లు – ప్ర‌భుత్వ ఉద్యోగులు వ్యాపారులుగా మారితే ఎలా? – ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం – ముఖ్య‌మంత్రి జిల్లా కావ‌డంతో మ‌రింత త‌ల‌నొప్పి – అధికారుల్లో సునామీ సృష్టించిన ‘ప్ర‌జాతంత్ర‌’ మహబూబ్ న‌గర్ ప్రజాతంత్ర, అక్టోబర్ 31:  మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మద్యం షాపు లక్కీ డీప్‌లో దక్కించుకున్న…

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో క‌విత ‘జ‌నంబాట‌’

– దెబ్బ‌తిన్న పంట‌ల ప‌రిశీల‌న‌ – శ్రీ‌వ‌ర్షిత త‌ల్లిదండ్రుల‌కు ప‌రామ‌ర్శ‌ – ఎక‌రాకు రూ.50వేలు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలి – క‌ల్వ‌ల ప్రాజెక్టుకు మ‌ర‌మ్మ‌తులు చేపట్టాలి – జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు క‌విత కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 31:  కరీంనగర్ జిల్లాలో శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో…

విద్యార్థులపైనే దేశ‌ భ‌విష్య‌త్తు ఆధారం

– విద్య‌తో ఏదైనా సాధించ‌వ‌చ్చు – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందని ఐటీ పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం  నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో…

ఇంటర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌ ‌విడుదల

-ఫిబ్రవరి 2నుంచి ప్రాక్టికల్స్ ‌- 25 నుంచి మార్చి 18 వరకు  పరీక్షలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌31: ‌తెలంగాణలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్‌ ‌పరీక్షల తేదీలను ఇంటర్మీడియట్‌ ‌బోర్డు విడుదల చేసింది. వొచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్‌…

పలువురు ఐఏఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31:‌ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్లాగ్‌షిప్‌ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం…