Category తెలంగాణ

 ‘తూముకుంట’లో హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌ర్య‌ట‌న‌

– ప్ర‌జావాణి ఫిర్యాదుల ప‌రిశీల‌న‌ – నాలాల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాలి – వ‌ర‌ద కాల్వ‌ల వెడ‌ల్పు కొన‌సాగించాలి – అధికారులకు ఆదేశాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 8:  ప్రజావాణి ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో ప‌రిశీలించ‌డంలో భాగంగా తూముకుంట మున్సిపాలిటీలో పర్యటించారు. దేవరయాంజాల్ విలేజ్ లో సర్వే నం.135, 136లలో రహదారిలో…

రెండు దగ్గు మందులపై నిషేధం

– ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: రెండు దగ్గు మందులను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రీలైఫ్‌, రెస్పీఫ్రెష్‌-టీఆర్‌ను విక్రయించొద్దంటూ అందులో పేర్కొంది. ఈ రెండు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తించారు. వీటిని గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీల ఔషధాలుగా పేర్కొన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌…

జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థి ఎంపిక తుది దశకు

– రాష్ట్ర అధ్యక్షుడికి త్రీమెన్‌ కమిటీ నివేదిక అందజేత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం త్రిసభ్య కమిటీని ఇటీవల నియమించింది. ఈ కమిటీ ముఖ్య నాయకులు, పార్టీ…

ఆర్టీసీ చార్జీల పెంపు ప్రజలపై భారం మోపడమే

~ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ఆక్షేప‌ణ‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబరు 7: ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై బీఆర్‌ఎస్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఈ ‌నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజల ఆర్థిక స్థితిని పట్టించుకోకుండా ప్రభుత్వం చార్జీలు పెంచడం అన్యాయం అని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు…

ఖర్గేను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు

– త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష బెంగళూరు, అక్టోబర్‌ 7: అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం బెంగళూరులో పరామర్శించారు. ఇటీవల పేస్‌మేకర్‌ ఇంప్లాంటేషన్‌ చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని…

అడ్లూరిపై పొన్నం వ్యాఖ్య‌ల దుమారం

~ ఉప ఎన్నిక వేళ ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య వివాదం – పరస్పర విమర్శలతో వేడెక్కిన రాజకీయం – సమన్వయంతో కలసి ముందుకు వెళ్లాలన్న పీసీసీ చీఫ్‌ -‌ అ‌గ్రనేతలను కలిసి ఫిర్యాదు చేస్తానన్న ల‌క్ష్మ‌ణ్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: ‌జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ‌మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌ను…

నవీన్‌ ‌యాదవ్‌ ‌వైపే మొగ్గు

~ అధిష్టానానికి పేరు సిఫారసు  ~ పోటీ నుంచి తప్పుకున్న బొంతు రామ్మోహన్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబరు 07: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ ‌యాదవ్‌కి లైన్‌ ‌క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులతో మంగళవారం జూమ్‌ ‌మీటింగ్‌ ‌నిర్వహించారు. ఈ సమావేశంలో…

మలేసియాలో తప్పిపోయిన బోధన్‌ వాసి

– నాలుగు నెల‌లుగా జాడ లేదు – భ‌ర్త ఆచూకీ కోసం భార్య ఆందోళ‌న‌ – సీఎం ప్ర‌వాసీ ప్ర‌జావాణిలో విన‌తిప‌త్రం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 7 : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణం రాకాసిపేటకు చెందిన ప్యాట విజయ్‌ కుమార్‌ (38) మలేసియాలో నాలుగు నెలల క్రితం తప్పిపోయిన సంఘటన జరిగింది. తన భర్త…

ఎన్‌డీఎస్ఏ నివేదిక ఆధారంగా ‘కాళేశ్వ‌రం’ పున‌రుద్ధ‌ర‌ణ‌

– పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికే ప్రాధాన్యం – బ్యారేజీల భ‌ద్ర‌తే అత్యంత ముఖ్యం – 2027 నాటికి శ్రీ‌శైలం ఎస్ఎల్ బీసీ ట‌న్నెల్ ప్రాజెక్టు పూర్తి – మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 7:  పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల‌ ప‌నులు పూర్తి చేయడానికి  కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత…