Category తెలంగాణ

గ్రూప్‌-3 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

-‌ రేప‌టి నుంచి తెలుగు వర్సిటీలో ప్రక్రియ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌10: ‌గ్రూప్‌-3 ‌పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను టీజీపీఎస్సీ పరిశీలించనుంది. మంగళవారం నుంచి హైదరాబాద్‌ ‌నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్‌ ‌వెరిఫికేషన్‌ ‌నిర్వహించనుంది. ఈ పక్రియ నవంబర్‌ 26 ‌వరకు కొనసాగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీశీలన…

సొనాటైప్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ప్రారంభం

– మరో అగ్రశ్రేణి టెక్‌ కంపెనీ జీసీసీ స్థాపనకు హైదరాబాద్‌ ఎంపిక‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సప్లై చైన్‌ సెక్యూరిటీ కంపెనీ సొనాటైప్‌ హైదరాబాద్‌లో తన గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్‌(జీసీసీ)ను ప్రారంభించింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సంజయ్‌ కుమార్‌ హాజరయ్యారు.…

విద్యా రంగానికి మౌలానా ఆజాద్‌ సేవలు ఎన‌లేనివి

CM Revanth Reddy

– ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: స్వతంత్ర భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా పని చేసి దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కే దక్కుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కొనియాడారు. ఆజాద్‌ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం)…

రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల విక్రయం

– 17,18 తేదీల్లో 163 ప్లాట్లకు  బహిరంగ వేలం – 15వ తేదీ రిజిస్ట్రేషన్ కు ఆఖరు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 11: స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే అవుట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్ పల్లి, కుర్మల్…

ధాన్యం కొనుగోళ్ల‌లో కొత్త మైలురాయి

– గ‌త ఏడాది కంటే రెండింత‌లు అధికంగా కొనుగోళ్లు – ప్ర‌భుత్వానికి అమ్మిన రైతుల సంఖ్య రెట్టింపు – ఇది ప్ర‌భుత్వ నిబ‌ద్ధ‌త‌కు నిద‌ర్శ‌నం – పంట కొనుగోళ్ల‌ను వేగ‌వంతం చేయాలి – ప‌త్తి కొనుగోళ్ల ప‌రిమితిని పెంచేందుకు కేంద్రంపై ఒత్తిడి – మంత్రి ఉత్గ‌మ్ కుమార్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 10: ధాన్యం కొనుగోళ్లలో…

ఈ నెల పంటల సేకరణకు కీలకం

– జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల దిశానిర్దేశం – ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు కొనుగోళ్లపై సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: పంటల సేకరణకు ఈ నవంబర్‌ నెల కీలకమని, జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు.…

భక్తులకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

– పరిమిత సంఖ్యలో ప్రొటోకాల్‌ దర్శనాలు – అధికారులకు యాదాద్రి ఆలయ ఈవో ఆదేశాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: ఇకపై పరిమిత సంఖ్యలోనే ప్రొటోకాల్‌ దర్శనాలు కల్పించాలని, సామాన్య భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమిచ్చేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఆలయంలోని వివిధ విభాగాల్లో ఆయన…

ఉద్యమంలో అందెశ్రీ గీతాలది కీలక భూమిక

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత అందె శ్రీ ఆకస్మిక మృతి పట్ల ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావానికి ఆత్మ అయిన ఆయన రచనలు…

రాష్ట్రానికి తీరని లోటు

– ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : సహజ కవి అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటు.. ఆయన రచించిన రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ..’ చిరస్థాయిలో నిలిచిపోతుంది అని ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో ఆయన రచించిన అనేకమైన గేయాలు…