Category ప్రత్యేక వ్యాసాలు

రాజకీయాలలో “క్షుద్రం “ఎలా!?

“వాస్తవంగా ఆరోపణలు చేసిన వీరిద్దరూ బలహీన వర్గాల ప్రతినిధులే!పైగా అంబేద్కరిజం ను ,బుద్దిజం సమర్థకులే!! అట్లాంటప్పుడు వీరు క్షుద్ర పూజలు గురించి మాట్లాడడం అనేది అంత సముచితం కానేకాదు.వాళ్ళు క్షుద్రపూజలు విశ్వసిస్తున్నారు అంటే, ఇప్పటివరకు వారు ప్రజల్లో ప్రచారం చేసిన అంబేద్కరిజం,బుద్ధిజం అనేది అవసరం కోసం అనుసరించిన అవకాశవాద బాటలనాలా? రాజకీయ దారిద్ర్యం నెత్తినెత్తుకొని తమ…

‘సర్’ సర్జరీ.. 73 లక్షల వోట్ల కోత..!

ప్రజాస్వామ్య శుద్ధీకరణా? వోటర్ల హక్కుల కత్తిరింపా? తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది మునుపెన్నడూ చూడని అత్యంత భారీ,కీలకమైన వోటర్ల జాబితా సవరణ ప్రక్రియగా నిలిచిపోనుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్ రెడ్డి ఇటీవల వెల్లడించిన అధికారిక గణాంక వివరాలు ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ, సాధారణ ప్రజానీకంలోనూ పెను తీవ్రమైన తుఫాను…

దేశ తొలి స్వాతంత్య్ర వేడుకల్లో మహాత్ముడు ఎందుకు పాల్గొనలేదు

“ముస్లిం నాయకుడైన మహమ్మద్ ఆలీ జిన్నాను ప్రధాని మంత్రిగా చేసైనా దేశ విభజనను ఆపాలని గాంధీ భావించారు. ఇది హిందూ- ముస్లింల మధ్య మరింత చిచ్చు రాజేసింది. నెహ్రు, సర్దార్ వల్లబాయ్ పటేల్ లు గాంధీ విధానాన్ని వ్యతిరేకించారు. విభజన జరిగితేనే అల్లర్లు సమసి పోతాయని వారు భావించారు. దేశ విభజనో..అంతర్గత యుద్ధమో తేల్చుకోండని జిన్నా…

క్షుద్ర పూజలతో ప్రభుత్వాలు కూలిపోతాయా..?

“ఇతర విమర్శల సంగతి ఎలా ఉన్నా తనను గద్దె దింపాలని, రాష్ట్రంలో కరవు రావాలని ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు క్షుద్రపూజలు చేశాడనడంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటివెంట ఈ మాటలు రావడం రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మూఢ విశ్వాసాలను నమ్మరాదని ప్రచారం చేయాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని…

“విద్యార్థుల రక్తంలోకి అతను బుల్లెట్లను దించాడు..”

“ ఈ ఏడాది జులై 20న, దిల్లీ జంతర్ మంతర్ లో, విద్యార్థులను చితకబాదారు. విచక్షణారహితంగా కొట్టారు. లాఠీచార్జి చేశారు. హింసా ప్రయోగం ఏ స్థాయిలో జరిగిందంటే, పోలీసులు పెల్లెట్ తుపాకిలను కూడా బీహార్ లో ఉపయోగించారు. ఏకే -47 తుపాకీలతో వారిని కాల్చారు. ఇప్పటివరకు పెల్లెట్ గన్స్ వాడకం కల్లోలిత ప్రాంతాల్లోనే పరిమితం అయింది.…

పేదరికాన్ని జయించడం – భారతదేశ తదుపరి మహత్తర జాతీయ లక్ష్యం

Overcoming Poverty – India's Next Great National Goal

“1947 నుంచి భారత్ సాధించిన ప్రగతి అసాధారణమైనది. ఇప్పుడు ఆ ప్రగతికి తగినంత పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. స్వాతంత్ర్యం అంటే విదేశీ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదు.పేదరికం, ఆకలి, అవకాశాల కొరత మనిషి జీవితాన్ని నిర్ణయించని స్వేచ్ఛా వాతావరణాన్ని సృష్టించడమే. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్ తదుపరి దశాబ్దానికి ఒక స్పష్టమైన సంకల్పం…

రక్తసిక్తమైన సరిహద్దులు – భారత విభజన పూర్వాపరాలు

“1947 ఆగస్టు 14న పాకిస్థాన్, ఆగస్టు 15న భారతదేశం అవతరించాయి. కానీ సరిహద్దుల ప్రకటన వెలువడగానే ప్రపంచ మానవ చరిత్రలోనే అతిపెద్ద బలవంతపు జనాభా మార్పిడి (Mass Migration) సంభవించింది. తమ శతాబ్దాల నాటి ఆస్తులను, ఇళ్లను, పూర్వీకుల జ్ఞాపకాలను వదిలేసి హిందువులు, సిక్కులు భారత్‌కు, ముస్లింలు పాకిస్థాన్‌కు కాలినడకన, ఎడ్ల బండ్లపై, కిక్కిరిసిన రైళ్లలో…

కాగితాలపై ఎక్కువ పని దినాలు.. క్షేత్రస్థాయిలో తగ్గిన ఉపాధి

జూలైలో వీబీ జిరామ్ జి  కింద 7.67 కోట్ల వ్యక్తి-పని దినాలు.. గత ఏడాది  ఎంజిఎన్ఆర్ఈజి   లో 15.33 కోట్లు; ఉపాధి పొందిన కుటుంబాలు 51% తగ్గుదల కొత్తగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్–గారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్  వీబీ జిరామ్ జి   పథకం అమల్లోకి వచ్చిన తొలి నెలలోనే గ్రామీణ ఉపాధి కల్పనలో గణనీయమైన తగ్గుదల నమోదైంది.…

అధ్యక్ష తరహా పాలన గొడవ!

“అధికార కేంద్రీకరణ ప్రమాదం, శాసనసభ పర్యవేక్షణ బలహీనపడే అవకాశం, సమాఖ్య సమతుల్యత దెబ్బతినే అవకాశం, వ్యక్తి-కేంద్రిత రాజకీయాలు మరింత బలపడే అవకాశాలున్నాయనే వ్యతిరేక వాదనలు కూడా బలంగానే ఉన్నాయి. అందువల్ల వ్యవస్థ మార్పు అనే చర్చ కంటే, ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో నడపడం అనే లక్ష్యం ముందుండాలని అనేక…