ఎవరు ఈ ‘దిమాగీ నక్సల్’ ..?

“అందుకే ప్రధానమంత్రి స్థాయిలో ఉపయోగించే ప్రతి పదానికీ ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవ వేదిక దేశాన్ని కలిపే వేదిక కావాలి. అక్కడి నుంచి వొచ్చే సందేశం భిన్నాభిప్రాయాల మధ్య సంభాషణకు దారి చూపాలి; కొత్త రాజకీయ ముద్రలకు కాదు..” ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరం కాదు. పాలకుల విధానాలను విమర్శించడం దేశద్రోహం కాదు.…








