మెజారిటీ లేకుండా మంత్రిత్వం?

పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితి కేవలం ఒక రాష్ట్ర రాజకీయ సమస్య కాదు. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒక అగ్ని పరీక్ష. ప్రజల తీర్పును గౌరవించడం, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడటం, అధికార బదిలీని సజావుగా నిర్వహించడం—ఈ మూడు అంశాలు ప్రజాస్వామ్యానికి పునాది. ఈ సూత్రాలను విస్మరించినప్పుడు ఏర్పడే పరిణామాలు ఎంత తీవ్రంగా…








