Category ప్రత్యేక వ్యాసాలు

పర్వత సరిహద్దుల్లో మళ్లీ మిన్నంటుతున్న ఉద్రిక్తత

యుద్ధ మేఘాల నీడలో పాకిస్థాన్–ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు పాకిస్థాన్–ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు మరోసారి రగులుతోంది. పర్వత శ్రేణులు, లోయలు, తెగల నివాస ప్రాంతాలు, చారిత్రక మార్గాలు కలసి ఉన్న ఈ భూభాగం శతాబ్దాలుగా సంఘర్షణలకు వేదికైంది. నేటి ఉద్రిక్తత ఒక్కరోజులో పుట్టినది కాదు; ఇది చరిత్రలో నాటుకుపోయిన అనుమానాల, భద్రతా ఆందోళనల, రాజకీయ వ్యూహాల సమాహారం. 2021లో తాలిబన్…

కుమ్మెర సంఘ‌ట‌న ఒక సామాజిక పాఠం

The Nagarkurnool district mudslide incident has led to protests across the state.

రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా  కుమ్మెర ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన ఈ సంఘటనలో ఒక కుటుంబంపై జరిగిన దాడి అనంతరం, రెండు నెలల పసికందు మరణించడం తీవ్ర…

కమలనాథుల కక్షసాధింపు రాజకీయాలకు చెంపపెట్టు.!

bjp politics in telangana

న్యాయస్థానంలో పేలిన ‘లిక్కర్’ అబద్ధం! భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాలి. కానీ, గత దశాబ్ద కాలంగా కేంద్రంలోని బిజెపి అగ్రనేతలు ఈ సంస్థలను తమ రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించే వేట కుక్కల్లా, ప్రతిపక్షాలను వేధించే ఆయుధాల్లా మార్చేశారనే విమర్శలకు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఒక…

ఇటు నియంత పాలన..అటు లొంగుబాటు వాదన..!!

“తెలంగాణలో ముఖ్యంగా కమ్యూనిస్ట్‌ ఉద్యమాలు బలంగా ఉన్న ఖమ్మంలో పేదల ఇళ్లు కూల్చివేస్తుండగానే మరోవైపు తెలంగాణలో ఒక చరిత్రాత్మక ఘట్టం జరిగింది. ఏ భూస్వామ్య అణచివేతలు, ఫ్యూడల్ విధానాలకు, కుల అణచివేతలకు, అసమానాలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలో ఉవ్వేత్తు ఎగిసిన మావోయిస్టు‌ పార్టీకి చెందిన టాప్‌ లీడర్స్‌ ప్రభుత్వం దగ్గర సరెండర్‌ అయ్యారు.అయితే ఒకవైపు గ్రామాల్లో…

నిన్నటివరకు పనికిరాదన్నారు..

“కాళేశ్వరాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండేళ్ళుగా పడావుపెట్టింది. ఒకవైపు ప్రాజెక్టు పనికిరాదంటూనే మల్లన్నసాగర్‌నుండి హైదరాబాద్‌కు నీళ్ళు ఇస్తామనడాన్ని, ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టు లింకును కాళేశ్వరంలో భాగమైన సుందిళ్ళ బరాజ్‌ ‌నుంచి ఎల్లంపల్లికి చేపడుతామనడం చూస్తుంటే కాళేశ్వరం భారీ ప్రాజెక్టు తప్ప నీటి ఎత్తిపోతలకు మరో ప్రత్యమ్నాయం లేదన్నది స్పష్టమవుతుంది ..” నేడు వినియోగంలోకి తెస్తామంటున్నారు కాళేశ్వరంపైన మాట…

బడ్జెట్ అనంతరం బరిలోకి ప్రభుత్వం… 

“పరిషత్ ఎన్నికలు సాధారణంగా పార్టీ గుర్తులపై వాస్తవానికి రాజకీయ పార్టీల మద్దతుతో నిర్వహించ బడుతుండగా… గ్రామస్థాయిలో పార్టీ ప్రభావాన్ని కొలిచే పరీక్షగా ఈ ఎన్నికలు భావించబడుతున్నాయి. అధికార పార్టీకి ఇది తన పాలనపై ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేసే వేదిక. ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని సమీకరించే అవకాశం. ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, కూటముల…

ఉన్నత విద్య సంక్షోభం ఆందోళనకర భవిష్యత్తు

ఒకప్పుడు పేరుగాంచిన విద్యా కేంద్రాలు ఇప్పుడు తక్కువ సిబ్బందితో, నిలిచిపోయిన నియామకాలతో, తగ్గుతున్న పరిశోధనతో నడుస్తున్నాయి. ఒకప్పుడు మేధో చర్చలకు దారి చూపిన విభాగాలు ఇప్పుడు ప్రాథమిక విద్యా కార్యకలాపాలు నిర్వహించడానికి కష్టపడుతున్నారు. నియామకాలు, పాలనపై రాజకీయ విభేదాలు పరిపాలన స్తబ్దతను పెంచగా, అవినీతి మరియు భావజాల అనుకూలత ప్రతిభాపరమైన నియామకాలను దెబ్బతీశాయి. దీంతో స్వయం…

నిస్తేజ నవ భారతం.. పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం!

“దేశంలోని సగటు పేదవాడి కంచంలో నేటికీ పోషకాహారం ఒక కలగానే మిగిలిపోయింది. రక్తహీనత అనేది కేవలం ఒక ఆరోగ్య సమస్య కాదు, అది ఒక నిశ్శబ్ద హంతకి. శరీరంలో రక్తం తగ్గి, నిస్సత్తువ ఆవహించి, బతకలేక బతుకుతున్న కోట్లాది మంది తల్లుల ఆక్రందన ఈ సమాజానికి వినిపించడం లేదా? గర్భం దాల్చిన తల్లి రక్తహీనతతో ఉంటే,…

తోక తలను ఆడిస్తుందా?

“పత్రికలు ప్రజల తరపున పాలకులను నిలదీసే ప్రజాస్వామ్య పాత్రకు బదులు ఇప్పుడు మీడియా అబద్ధాలు,కట్టు కధలు తాము పల్లకి గా మోసే రాజకీయ పక్షాల కోసం కట్టుకథలు వండడానికి వెనుక ఆడడం లేదు.పాలకపక్షాల తరపునైతే తమ అధికార పక్షాన్ని ఆకాశానికి ఎత్తేసేయడం,ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నెత్తికెత్తుకొని కాపాడడం, ప్రతిపక్షాలను జనంలో పలుచనచేసే చర్చలు వందిమాగాదులతో నిర్వహించడం సర్వసాధారణం.…