Category ప్రత్యేక వ్యాసాలు

జల కుట్రలకు రెండేళ్ళు..!!

“2023లో రేవంత్‌ రెడ్డి సీఎం కాగానే రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు తెలంగాణకు అధికారికంగా పిలిచారు. జూలై 6, 2024న హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా చారిత్రాత్మక కుట్ర పూరిత సమావేశాన్ని నిర్వహించారు. ఆ భేటీ విభజన చట్టంలోని హామీలపై చర్చ అని చెప్పినప్పటికీ తెలంగాణపై మళ్లీ పట్టు సాధించి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలను…

వైట్ హౌస్ ‘రెడ్ షిఫ్ట్’ ..?

“‘ఇస్లామిస్ట్’ భౌగోళిక రాజకీయాలను గుర్తించిన త‌ర్వాత కొంద‌రు దాన్ని పెద్ద ముప్పుగా భావించ‌డం మొద‌లుపెట్టారు. కానీ ఇప్పుడు వైట్ హౌస్‌లోని మితవాదులు, అంతర్గత రాజకీయాల్లో ఆరోపిస్తున్న ‘రెడ్ షిఫ్ట్’ (కమ్యూనిస్టుల వైపు మొగ్గు) పైనే దృష్టి కేంద్రీక‌రించారు. అస‌లు ఈ వైఖ‌రికి కారణమేంటి?” అమెరికా అధ్యక్షుడి ప్రకటనలను సీరియస్‌గా తీసుకున్న‌ట్ల‌యితే, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వ‌చ్చిన…

భక్తికి, నిరాశకు మధ్య న‌లుగుతున్న రామ‌మందిర క‌థ‌!!

“ఇటీవల, సి-వోటర్ అనే పోలింగ్ సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో, రామ మందిరంలో జరిగిన దొంగతనం ఆరోపణలు చాలా తీవ్రమైనవని 86% మంది అభిప్రాయపడినట్లు వెల్లడైంది. ఆశ్చర్యకరంగా, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) మద్దతుదారులలో 53.7% మంది ఈ సంఘటనతో తమ నమ్మకం, విశ్వాసం దెబ్బతిన్నాయని గట్టిగా చెబుతున్నారు..” అది 1989వ సంవత్సరం…ఆ రోజులు కూడా…

నదుల అనుసంధానం! రాష్ట్రాల మధ్య చిచ్చు!!

“దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు కేరళ ల్లో బీజేపీ తన ప్రాబల్యం పెంచుకొనేందుకు గోదావరి కావేరి అనుసంధాన పథకాన్ని తలకెత్తుకొనింది.గత పదేళ్లుగా సాగలాగుతోంది. వాస్తవం చెప్పాలంటే అప్పట్లో కెసిఆర్ అడ్డుపడకుండా ఉంటే  కేంద్ర ప్రభుత్వానికి అడ్డు ఉండేది కాదు గమనార్హమైన అంశమేమంటే కేంద్ర జల సంఘం గోదావరిలో మిగులు జలాలు లేవని తేల్చిన తర్వాత కూడా తన…

సర్ ఐజాక్ న్యూటన్ దృష్టితో సర్

“పౌరులు విజ్ఞానవంతమైన బృందాలుగా సంఘటితమై, సంస్థాగత పరిణామాల దీర్ఘకాలిక పర్యవసానాల గురించి ఒకరికొకరు అవగాహన కల్పించుకుని, ప్రజాస్వామ్య ప్రక్రియలను పరిరక్షించడంలో బాధ్యతాయుతంగా పాల్గొనాలి. ఆ సలహా ఆందోళనను కార్యాచరణగా మారుస్తుంది. బహుశా న్యూటన్ మూడవ సూత్రానికి నిజమైన ప్రజాస్వామ్య సమానమైనది ఇదే…” – ఘంటా ప్రజాస్వామ్య వేదికపై పరకాలపై ఒక పరిశీలన (వనం జ్వాలా నరసింహారావు)…

నిజంగా రూపాయే బలహీనపడుతోందా?

“పరాధీనత కలిగి ఉన్న ఆర్థిక వలయంలో చిక్కుకున్నప్పుడు, రూపాయి అంతర్గతంగా ఎంత బలంగా ఉన్నా, బాహ్య ప్రపంచానికి అది బలహీనంగానే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి అంతర్జాతీయ కొనుగోలుకూ డాలర్ల రూపంలోనే భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోంది..” లేక మన దిగుమతుల అలవాట్లా? ప్రతిరోజూ సాయంత్రం కాగానే, మన ఇళ్లలోని టెలివిజన్ తెరలపై ఒక నిశ్శబ్ద తుఫాను ప్రత్యక్షమవుతుంది. న్యూస్ ఛానెళ్లలో స్క్రోలింగ్…

మధుర స్మృతులు

“గంటల తరబడి సాగే వీరి సాహిత్య దర్బారుకు వేదిక – మట్టెవాడలోని ఫైర్ స్టేషన్ ప్రక్కగా సాగే ఆ చిన్న సందులోని సదాశివరావు ఇంటి పైన గల చిన్న మేడ గది. దాని ముద్దు పేరు బంగ్లా గది. ఈ లోగా పీవీ హిందీ ‘సాహిత్య రత్న ‘ పూర్తిచేసాడు. మహాదేవి వర్మ కవితలపై సుదీర్ఘ…

ఆ ముగ్గురూ మహా మహులు! లబ్ధ ప్రతిష్టులు!

“ఐతే విచిత్రమేమిటంటే ఆ ముగ్గురు శిష్యులవీ మూడు భిన్న సిద్ధాంతాలు; మూడు విభిన్న దృక్పథాలు; మూడు వైవిధ్య జీవన విధానాలు… ఐనా ఆ ముగ్గురి మధ్య కొనసాగింది స్వార్థ బుద్ధిలేని కల్మష రాహిత్య ముత్యాల చెలిమీ, పగడాల మైత్రీ! దానికి కారణం ఆ గురుడి ఆలోచనా తరంగాల ప్రసరణ ప్రభావమంటే అతిశయోక్తి లేదు..” (నిన్నటి సంచిక తరువాయి ..పూర్వ ప్రధాని శ్రీ…

ఎవరు కౌన్‌ కిస్క… ప్రజలా..?. పాలకులా..?

  “ప్రతి తెలంగాణ పౌరుడికి  మీరు సమాధానం చెప్పాలి. మీరు మంత్రి అంటే ప్రజలకు జవాబుదారీ తనం ఉండాలి. ప్రజలు కట్టే పన్నుతో మీకు జీతాలు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళను  కౌన్ కిస్కా అంటారా.?. ప్రతిపక్షంకే కాదు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు కౌన్ కిస్కా అనేంత అహంకారం పెరిగిందా.?ప్రజలకు సమాధానం చెప్పాలని చట్టంలో లేదంటారా..?…