Prajatantra Desk

Prajatantra Desk

పోలీసుల నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలు తీసింది

Shabad Tragedy: Six Lives Lost in a Horrific Incident That Shocked Telangana

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో శుక్రవారం రాత్రి  ఆరుగురు ప్రాణాలను బలిగొన్న దారుణం తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పోక్సో కేసు నమోదైందన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అత్యంత కిరాతకంగా హత్య చేయడమే కాకుండా, తన భార్య, ఇద్దరు చిన్నారులను కూడా హతమార్చడం మానవత్వానికే మచ్చ తెచ్చిన ఘటన. అయితే ఈ…

వోటుహ‌క్కు ప‌రిర‌క్ష‌ణ‌కు పౌర‌స్నేహ విధానాలు అవ‌స‌రం!

ప్రజాస్వామ్యం అంతిమంగా ఒక సరళమైన ఇంకా లోతైన విశ్వాస ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. పౌరులు తమ రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి సంస్థలను విశ్వసిస్తారు. సంస్థలు పౌరులు ప్రజా జీవితంలో బాధ్యతాయుతంగా పాల్గొంటారని విశ్వసిస్తాయి. ఎన్నికలు ఈ పరస్పర విశ్వాసానికి అత్యంత స్పష్టమైన వ్యక్తీకరణ. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ప్రతి సంస్కరణ రెండు ర‌కాల‌…

భూబకాసురులు ప్రజలా? ప్రభుత్వమా?

ఖమ్మంలో ఒక సభలో మాట్లాడుతూ కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఎకరాల భూమిని తెలంగాణలో నిషేధ జాబితాలో పెట్టిందని చెప్పారు. ఇంత విస్తృతమైన భూమి చట్టప్రకారం సాక్షాత్తు ప్రభుత్వం నియమించిన రిజిస్ట్రేషన్ శాఖ ఆమోదంతో కొన్ని లక్షలమంది కొనుక్కొని వారి పేరున చేసుకున్నారు. చాలామంది దశాబ్దాలుగా వారి కోర్కెలన్నీ ఎంచుకొని వారి పిల్లల భవిష్యత్తు…

“సరళ జీవితం – శాశ్వత ఆనందం”

జూలై 12 – జాతీయ సరళత దినోత్సవం: ప్రపంచం అధిక వేగంతో ముందుకు సాగుతున్నప్పటికీ, జీవితంలో సమస్యలు నానాటికీ అధిక మవుతూ, మానసిక ప్రశాంతత కోల్పోతున్న యుగంలో మనకు నిశ్శబ్దత, స్పష్టత, సరళత అత్యవసరం. ప్రతి సంవత్సరం జూలై 12న జరుపుకునే జాతీయ సరళత దినోత్సవం మనల్ని ఈ నిజాల వైపు మళ్లిస్తుంది. అమెరికన్ తాత్వికుడు,…

జ్ఞాపకాల గిడ్డంగిలో… మతిమరపు ఒక వరం!

అసలు నీకు బుర్ర ఉందా లేదా? చెప్పిన ముక్క గుర్తుండదు, అంతా మతిమరపు! చిన్నప్పటి నుంచి ఇళ్లల్లో, స్కూళ్లల్లో, ఆఫీసుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వినే విసురు ఇది. మన సమాజంలో గుర్తుపెట్టుకోవడం అనేది ఒక అద్భుతమైన నైపుణ్యం, మేధస్సుకు కొలమానం. అదే సమయంలో మరచిపోవడం అనేది ఒక పెద్ద నేరం, బలహీనత,…

గిరిజ‌న ప్రాంతాల గ‌నుల‌ను సింగ‌రేణికి కేటాయించాలి!

తెలంగాణ ఆర్థిక, ఇంధన రంగానికి జీవనాడి అయిన సింగరేణి కాలరీస్ (ఎస్‌సీసీఎల్) చుట్టూ రాజకీయం మరోసారి హీటెక్కింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల-2 ఓపెన్ కాస్ట్ బొగ్గు బ్లాక్ మైనింగ్ లీజుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం ఈ వివాదానికి మూలకారణం. కేంద్రం వేలం లేకుండా నేరుగా సింగరేణికే కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్…

పేదరైతుకు అందుతున్న ‛భరోసా’ ఎంత?

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడి సహాయం అనేది రైతులకు కేవలం ఒక ఆర్థిక ఊరట మాత్రమే కాదు. అది రాష్ట్ర రాజకీయ గమనాన్ని శాసించే అత్యంత శక్తివంతమైన సాధనంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో ప్రారంభమైన ‘రైతుబంధు’ పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10,000, రెండు విడతలలో రూ. 5,000 చొప్పున…

మళ్లీ ముదురుతున్న ఉద్రిక్తతలు

మధ్యప్రాచ్యంలో మళ్లీ ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ సముద్ర వాణిజ్యాన్ని మరోసారి తీవ్ర అనిశ్చితిలోకి నెట్టాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలక ద్వారమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు పెరగడంతో, పర్షియన్ గల్ఫ్ నుంచి సరుకు రవాణాకు సంబంధించిన కొత్త కార్గో బుకింగ్‌లు దాదాపు నిలిచిపోయాయి. జూన్ 18న ఇరాన్–అమెరికా మధ్య నెలకొన్న కాల్పుల విరమణతో కొంత ఊపిరి పీల్చుకున్న ప్రపంచ నౌకాయాన…

పొడుగు పొట్టి వివాదం

మనిషి పొడుగు, పొట్టి అన్న అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సహజంగా మనష్యుల ఎత్తు అన్నది వారి వయస్సు, జన్యుపరంగా, పోషకాహారం వల్ల ఉంటుందని చెబుతారు. అలాగే వారి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబంలోని పెద్దల క్రమంగాకూడా మనిషి ఎదుగుదల ఉంటుంది. ఇలానే ఉండాలని ఎవరూ ఎత్తును నిర్దారించలేరు. అయితే శాస్త్ర…

హైదరాబాద్ ఒలింపిక్స్ కల… తెలంగాణ క్రీడా విప్లవంతోనే సాకారం

ప్రపంచంలో అత్యున్నత క్రీడా మహోత్సవమైన ఒలింపిక్స్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఆశాజనకమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఈ సంకల్పం రాష్ట్రానికి కొత్త దిశను చూపుతోంది. అయితే ఒలింపిక్స్ నిర్వహించడం అనేది కేవలం ఒక స్టేడియం నిర్మాణంతో పూర్తయ్యే పని కాదు. ప్రపంచ ప్రమాణాలకు తగ్గ మౌలిక వసతులు, వేలాది అంతర్జాతీయ…