Prajatantra Desk

Prajatantra Desk

హైద‌రాబాద్‌ను ప్ర‌పంచ న‌గ‌రంగా తీర్చిదిద్దుతాం

హైదరాబాదును ప్రపంచ నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్ని నిధులైన వెచ్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. హెరిటేజ్ కట్టడాలను కాపాడుకుంటూ పాత నగరాన్ని బాగా అభివృద్ధి చేసుకుందాం 19,579 కోట్ల రూపాయలతో మూడు ప్రాంతాలకు మెట్రో రైల్ విస్తరణకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర ఏ…

మిస్ వరల్డ్ టాలెంట్ షో గ్రాండ్ ఫైనల్ ఈవెంట్

తమ టాలెంట్ తో అదరగొట్టిన సుందరిమణులు కళలకు, టాలెంట్ కు ఎల్లలు లేవని నిరూపించారు మిస్ వరల్డ్ కంటెస్టంట్లు. మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ శిల్పకళా వేదికగా ముగిసింది. టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండోనేషియా నెంబర్ వన్ గా (పియానో) నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో మిస్ కామెరూన్ (సింగింగ్),…

రైల్వేల చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం

– కేంద్ర భారీ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ వరంగల్, ప్ర‌జాతంత్ర‌, మే 22:  భారతీయ రైల్వే చ‌రిత్ర‌లో సరికొత్త అధ్యాయానికి నాంది అని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ మాత్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు. దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర…

నంబాల కేశ‌వ‌రావుది బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్‌

– తెలంగాణ విద్యావంతుల వేదిక ఆరోప‌ణ‌ – సిట్టింగ్ జ‌డ్జితో న్యాయ విచార‌ణ జ‌ర‌పాలి – ప్ర‌జాసంఘాల ఐక్య‌వేదిక డిమాండ్‌ న‌ల్గొండ‌, ప్ర‌జాతంత్ర‌, మే 22: సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావును ఒరిస్సాలో అరెస్ట్ చేసి ఎన్‌కౌంట‌ర్ పేరుతో హత్య చేశారని, వెంటనే దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో…

సరస్వతి నవరత్న మాలా హారతి 8వ రోజు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

సరస్వతి పుష్కరాల సందర్భంగా సరస్వతి ఘాట్ వద్ద ప్రతి రోజు సాయంత్రం నిర్వహిస్తున్న సరస్వతి నవరత్న మాలా హారతి కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం పుష్కరాల 8వ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…

మావోయిస్టు మృతదేహాలు స్వాధీనం

– 27 మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం –  నంబాల కేశ‌వ‌రావు మృత‌దేహం హెలికాప్ట‌ర్‌లో త‌ర‌లింపు –  మీడియాకు వివరాలు తెలిపిన బస్తర్‌ ఐజి సుందర్‌ ‌రాజు తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో బీజాపూర్‌, ‌నారాయణ్‌పూర్‌  ‌జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో బుధవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి…

ధాన్యం కొనుగోలుపై బి.ఆర్‌.ఎస్‌. త‌ప్పుడు ప్ర‌చారం

Minister Uttam Kumar Reddy

-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   ధాన్యం కొనుగోలు అంశంలో బి.ఆర్.ఎస్ అసత్యప్రచారనికి పూనుకుని ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న‌ద‌ని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్  ప్రభుత్వ హయాంలో ఈ రబీ సీజన్ లో గురువారం సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం…

మాట‌లు కాదు చేత‌లు చూడండి

-లేఖలు రాసి దులుపుకోవడం కాదు -జమ్మికుంట-రైల్వే స్టేషన్ ను ‘‘అమృత్ భారత్’’లో చేరుస్తాం -కరీంనగర్-హసన్ పర్తి నూతన రైల్వే లేన్ నిర్మాణంపై త్వరలో నిర్ణయం – కరీంనగర్ తిరుపతి రైలు వారానికి 4సార్లు నడిచేలా చర్యలు తీసుకుంటా: బండి సంజ‌య్‌ క‌రీంన‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, మే 22:  ‘‘గతంలో బీఆర్ఎస్ సహా కొంతమంది నాయకులు ప్రతిదానికి లేఖలు…

విద్యార్థినుల్లో స్ఫూర్తి నింపిన మిస్ వరల్డ్ కాంటెస్టర్లు

సరూర్ నగర్ విక్టోరియా హోమ్ లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులతో గురువారం మిస్ వరల్డ్ కాంటెస్టర్లు కలిసి ముచ్చటించారు. తమ లక్ష్యాలు సాధించే దిశగా  వసతి గృహం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్నికలిగించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న 107 మంది కాంటెస్టర్లు, ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా జేకొవా తోకలసి గురువారం ఉదయం సరూర్…

మ‌హిళ‌ల ప్ర‌గ‌తే స‌మాజ ప్ర‌గ‌తి – మంత్రి సీత‌క్క‌

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే సంకల్పంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్న‌ద‌ని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం హైద‌రాబాద్‌లోని ఇందిరా మహిళా శక్తి బజార్ ను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులను ఉద్దేశించి ఆమె ప్ర‌సంగించారు. మహిళా సంఘాల ద్వారా…

You cannot copy content of this page