Category ప్రత్యేక వ్యాసాలు

పెరుగుతున్న యువ విద్యార్థుల ఆత్మహత్యలు

“2020లో ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి చొప్పున ఆత్మహత్యకి పాల్పడనట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు చెప్తున్నాయి. అంటే రోజుకు సగటున 34 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్సీఆర్బీ వారి ‘యాక్సిడెంటల్ డెత్ అండ్ సూసైడ్ ఇన్ ఇండియా 2021’ నివేదిక ప్రకారం 2020లో నమోదైన 12,526 మరణాలతో పోలిస్తే…

కుటుంబమే మన బలం.. బలగం

మనిషి జీవితానికి మొదటి పాఠశాల కుటుంబమే. అక్కడ నేర్చుకునే విలువలే సమాజ నిర్మాణానికి పునాది. కుటుంబ బంధాలు బలహీనపడితే సమాజం కూడా అస్థిరంగా మారుతుంది. అందువల్ల కుటుంబ వ్యవస్థను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. కుటుంబాలను ప్రభావితం చేసేది సామాజిక, ఆర్థిక అంశాలే. వీటిని చర్చించడం, కుటుంబ విలువలను పెంచడం ద్వారా బలమైన సమాజాన్ని…

దుర్దశేనా ఇంకా?

“యం యస్ ఆచార్య 1981 నాటి ఎడిటోరియల్ “దుర్దశేనా ఇంకా?” అనేది ఒక కాలపు ఆందోళన మాత్రమే కాదు. అది ఒక రాజకీయ-సామాజిక మానసిక స్థితి ప్రతిబింబం. 46 సంవత్సరాల తరువాత, 2026లో అదే ప్రశ్నను మళ్లీ అడగడం చాలా అవసరం. అయితే నేరుగా చెప్పాలంటే, అదే దుర్దశ కొనసాగుతుందా? పూర్తిగా కాదు. కానీ సమస్యలు మారి, కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి.” యం యస్…

డ్రాపవుట్లు – అభ్యసనా సంక్షోభం

“దేశ వ్యాప్తంగా  కేవలం 5.4 శాతం పాఠశాలలే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నిరంతర విద్యా ప్రయాణాన్ని అందిస్తున్నాయి.రాజస్థాన్ మినహా  దేశం లో అన్నీ రాష్ట్రాలు జాతీయ సగటు కంటే తక్కువే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్,,బీహార్,,ఉత్తర ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు అత్యయంత వెనుక బడి ఉన్నాయి.  తెలంగాణ లో ఇటు వంటి పాఠశాలలు కేవలం 974  (2.25…

మోదీ పర్యటన హిడెన్ ఎజెండా ..?

ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టే తెలంగాణలో  మోదీ బాబు పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో  పొత్తుతో ఎన్నికల్లో నాటికి బలమైన శక్తిగా వస్తామని  మోదీ   తెలంగాణ పర్యటనతో పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.తెలంగాణలో ఇంత వరకూ బీజేపీ, జనసేన, టీడీపీ పోత్తు లేదని పరోక్షంగా చెప్పిన  మోదీ   తాజా పర్యటన, ఎన్డీయే…

అబ్‌కీ బార్‌ ‌బిజెపి సర్కార్‌..?

  “మూడవసారి దేశ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆదివారం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నరేంద్రమోదీ తన ప్రసంగంలో ఈ నినాదమివ్వడంతో రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఇక్కడ బిజెపి సర్కార్‌ ‌పక్కా అన్న ప్రచారం జరుగుతున్నది. దీంతోపాటు రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌, అం‌తే బలంగాఉన్న ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ను  వచ్చే ఎన్నికల్లో బిజెపి…

నేల క్షీణత వాతావరణ మార్పు ముంచుకొస్తున్న ఉపద్రవం

ఇది కేవలం వ్యవసాయ సమస్య మాత్రమే కాదు; మానవ నాగరికతకు సంబంధించిన సవాలు. నేల క్షీణత వాతావరణ స్థిరత్వం, ఆహార ఉత్పత్తి, నీటి భద్రత, జీవ వైవిధ్యం, అంతిమంగా ప్రపంచ శాంతి మరియు మానవ మనుగడపై ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు పర్యావరణ అస్థిరతను ఎదుర్కొంటున్న ఈ కాలంలో, భూమి నేలలు పునరుద్ధరించడం 21వ…

కంబోడియా.. అంకోర్ వాట్

 “కంబోడియాను పూర్వం కంపూచియా అని పిలిచేవారు. మన పురాణాలలో, ప్రబంధాలలో కాంభోజరాజు దేశంగా వర్ణించబడింది. క్రీ.శ 802లో రెండవ జయవర్మ పాలనతో అక్కడ ఖైమర్ సామ్రాజ్యం మొదలయింది. నిరాటంకంగా కొన్నివందల ఏళ్ళపాటు వాళ్ళ పరిపాలన కొనసాగింది. వైష్ణవ, శైవ మతాలు వెల్లివిరిసాయి . వ్యవసాయం,వ్యాపారం, సంస్కృతులు అభివృద్ధి చెందాయి. క్రీ.శ. పన్నెండో శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాత…

స‌రికొత్త ప‌థంలోకి త‌మిళ‌, బెంగాల్ రాజ‌కీయాలు!

“ఓర్పుతో నిలబడి, క్షేత్రస్థాయిలో ఓపికగా నిర్మించి, ఓటమి మరియు అనిశ్చితిలో కూడా నిబద్ధతతో ఉండేవారే అంతిమంగా చరిత్రను మలుపు తిప్పుతారు. భావజాల ప్రవాహం కూడా అంతే ముఖ్యమైనది. వామపక్షం నుండి దక్షిణాంశం వైపు జరిగిన మార్పులు (పశ్చిమ బెంగాల్), లేదా ద్రావిడ రాజకీయాలలో జరిగిన పునఃసమీకరణలు (తమిళనాడు), భావజాలం కూడా సామాజిక ఆకాంక్షలతో పాటు పరిణామం…