Category ముఖ్యాంశాలు

పాలమూరు ప్రాజెక్టుల పూర్తి కోసం రూట్ మ్యాప్‌

– సీఎం పర్యటన నిర్ణయాలను అమలు చేయాలి  – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 8: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, తాను కలిసి ఈనెల 4, 5 తేదీల్లో జరిపిన సాగునీటి ప్రాజెక్టుల పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని నీటిపారుదల, పౌరసరఫరాల…

చేప మందు పంపిణీ షురూ

– ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్ – భారీ బందోబస్తు ఏర్పాటు – పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: చేప మందు పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. క్యూలైన్లు, కౌంటర్లు, మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ పని తీరును…

జెండాలకు, అజెండాలకు అతీతంగా అభివృద్ధి

– భవిష్యత్ అవసరాలకు కోస‌మే మూడు కార్పొరేషన్లుగా .. – రూ.1,674 కోట్లతో సైబరాబాద్ లో మెగా ప్రాజెక్టులకు శ్రీకారం – గాజులరామారంలో అంతర్జాతీయ బస్ టెర్మినల్ – మూడు నెలల్లో పనులు ప్రారంభం – కేసీఆర్, మోదీ పాలనపై చర్చకు సిద్ధం ~ మియాపూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ ఛాలెంజ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,…

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం

– స్టీల్ లిక్విడ్ పడి మంటలు – 9మంది కార్మికుల దుర్మరణం – ఏడుగురికి తీవ్ర గాయాలు – మంటలు చెలరేగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం – ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. ఘటనపై ఆరా – హుటాహుటిన విశాఖకు హోంమంత్రి అనిత విశాఖపట్నం, జూన్ 8 : విశాఖ స్టీల్ ప్లాంట్ లో…

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

-ఇరాన్‌ను వీడాలని భారత్‌ అడ్వైజరీ న్యూదిల్లీ, జూన్‌ 8: ఇరాన్‌-ఇ‌జ్రాయెల్‌ ‌మధ్య మరోసారి తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయి. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఇరాన్‌ను వీడాలని అక్కడి భారత పౌరులకు సూచించింది. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా…

సీఎం చెప్పిందేమిటి.. మీరు మాట్లాదేమిటి?

– ఒక పదం పట్టుకుని రాజకీయం చేయడం తగదు – మీకు కనీస మేథో పరిపక్వత కూడా లేదు – కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు స్ట్రాంగ్ కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : బెంగళూరులో జరిగిన ద హిందూ కాంక్లేవ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడారో పూర్తిగా వినకుండా కేవలం ఒక…

భూదందాల‌కు పాల్ప‌డిన అధికార్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు

– డిప్యూటీ క‌లెక్ట‌ర్‌ రామునాయ‌క్ స‌స్సెన్ష‌న్‌ – అక్ర‌మ రిజిస్ట్రేష‌న్ల‌కు పాల్ప‌డిన‌ట్టు నిర్ధార‌ణ‌ – స‌హ‌క‌రించిన ఉద్యోగుల్లో ఒక‌రు డిస్మిస్‌, మ‌రొక‌రు స‌స్పెన్ష‌న్‌ – స‌బ్ రిజిస్ట్రార్ల పాత్ర‌పై కూడా విచార‌ణ‌ – అక్ర‌మ సేల్ డీడ్‌ల ర‌ద్దుకు ఆదేశం – రెవెన్యూ మంత్రి పొంగులేటి  హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 8: బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో…

మహిళా సాధికారతలో మరో కీలక మలుపు

– ఎస్‌హెచ్‌జీలకు 553 ఆర్టీసీ బస్సులు – రేపు సీఎం చేతుల మీదుగా అంద‌జేత‌ – ఏర్పాట్లపై మంత్రులతో కలిసి సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లకు 553 ఆర్టీసి బస్సులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రదానం చేసే…

రాష్ట్రంలో ఇక విజ్ఞాన విప్లవం

– రూ.110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ – రూ.25 కోట్లతో ఎస్సీ హాస్టల్ – ఉద్యోగాల నోటిఫికేషన్లతోపాటు ఉచిత డిజిటల్ కోచింగ్ – ప్రజా ప్రభుత్వ వినూత్న సంకల్పం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ప్రజా ప్రభుత్వం సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృత నిశ్చయంతో…