Category ముఖ్యాంశాలు

ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతు కనకయ్య బలి

– తడిసిన వడ్లు కొనాలని ప్రాధేయపడితే 40 సంచులు కట్ చేశారు – కనకయ్య కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి – కోతలు లేకుండా వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ – ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్ 6 : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, వడ్ల కొనుగోలులో…

కేసీఆర్ ఫెయిలైనకాడ రేవంత్ స‌క్సెస్ అవుతాడా

– తుమ్మిడిహెట్టి ఎత్తు 150 మీటర్లు పెంచాలని కొట్లాట – ఉత్తరతెలంగాణలో కాంగ్రెస్ పొలిటికల్ స్కెచ్ – వ్యూహాత్మక ‛ఎత్తుగడ’తో సాగునీటి సమరం – భూసేకరణ ఖర్చు, నిర్వాసితుల పరిహారాన్ని తామే భరిస్తామని ఎర – మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్లాన్                …

ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

– ఆ స్థలాల్లో మహిళలకు వాటా కల్పిస్తాం – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : పేదల జీవనోపాధికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నియోజక వర్గాన్ని యూనిట్‌గా తీసుకుని క్యూర్ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే  అల్పదాయ, మధ్యతరగతి వర్గాలకు లక్ష ఇండ్లు నిర్మించబోతున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ,…

కృష్ణా జ‌లాలపై మీకు అవ‌గాహ‌న లేదు

– పాల‌మూరు-రంగారెడ్డి ప‌థ‌కాన్ని కేసుల‌తో అడ్డుకున్న‌ది మీరే – కేసుల‌ను ఎదుర్కొని ప్రాజెక్టును ప‌రుగులు పెట్టించాం – బీఆర్ఎస్ ప్రభుత్వం 27,191 ఎకరాల భూసేకరణ చేసింది – ప‌ది ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీరందించాం – అబ‌ద్ధాల ప్ర‌చారం మానుకోండి – రేవంత్‌పై విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 5:  మీ ప్రభుత్వ పాలనలో కృష్ణా…

హైదరాబాద్‌లో ఎబోలా కలవరం

– ఇప్పటికే గాంధీలో ఇద్దరికి చికిత్సలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 5:‌ హైదరాబాద్‌లో ఎబోలా అనుమానిత కేసులు కలకలం రేపాయి. ఎబోలా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన ఇద్దరు వ్యక్తులను రాత్రి సమయంలో అపోలో హాస్పిటల్‌ ‌నుంచి గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఎమర్జెన్సీ విభాగంలో వారికి చికిత్స అందిస్తున్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న వైద్య…

రూ.1600 కోట్ల విలువ‌ చేసే బొగ్గు మాయం

– ఇప్ప‌టివ‌ర‌కు అధికారులు త‌నిఖీలు చేయ‌లేదు – కాంగ్రెస్ వ‌చ్చిన నాటినుంచి సింగరేణిలో వ‌రుస స్కామ్‌లు – స్టాక్ యార్డుల్లో వుండాల్సిన బొగ్గు ఏమ‌యింది? – నిజం నిగ్గు తేల్చ‌క‌పోతే సమ్మె త‌ప్ప‌దు – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రిక‌ – కేంద్ర‌ మంత్రి కిష‌న్‌రెడ్డికి లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 5:  కాంగ్రెస్…

ఏడాదిలోగా ‘పాలమూరు-రంగారెడ్డి’ని పూర్తి చేస్తాం

– భూసేకరణ చేసి  26 లక్షల ఎకరాలకు నీరందిస్తాం – చర్చల ద్వారానే కృష్ణా జలాల సమస్యలు పరిష్కరిస్తాం – కేంద్రం, ప్రతిపక్షాల వైఫల్యాలపై ముఖ్యమంత్రి ధ్వజం – గత పాలకుల వైఫల్యాల వల్ల రూ. 52,121 కోట్ల ఆర్థిక భారం. సీఎం ఆవేదన – భీమా నికర జలాల్లో కోత – కొడంగల్‌కు తరలింపుపై…

రాష్ట్ర జల హక్కులను కాపాడాలి

– కృష్ణా జలాల వినియోగంలో చారిత్రక కనిష్ఠ‌ స్థాయికి తెలంగాణ – ప్రమాదంలో రైతుల, తాగునీటి అవసరాల, పరిశ్రమల భవిష్యత్తు – సోలార్ ఆధారిత విద్యుత్‌తో సాగునీటి రంగానికి ముప్పు – సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ…

చేనేత సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలి

– చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల – ‘థ్రెడ్ పోచంపల్లి’ ఎగ్జిబిషన్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : పోచంపల్లి ఇక్కత్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇక్కడి నేతన్నల నైపుణ్యం తెలంగాణకు గర్వకారణమని చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. వేల సంవత్సరాల చరిత్ర…