Category ముఖ్యాంశాలు

ప్రతిపక్ష ప్రభుత్వాలే బీజేపీ టార్గెట్

– ఎస్ఐఆర్‌తో ఓట్ల తొలగింపునకు కుట్ర – ‘ఫేక్‌’ పేరిట 30 నుంచి 35 శాతం ఓట్లను తీసేసే ప్లాన్‌ – పాలేరు బీఎల్‌ఏల శిక్షణ శిబిరంలో మంత్రి పొంగులేటి ఏదులాపురం, ప్రజాతంత్ర, జూన్ 12 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీలను, వాటి ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు…

సమ్మక్క-సారక్క ప్రాజెక్టుకు మార్గం సుగమం!

– ప్రాజెక్టు ఎన్‌వోసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ – ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌తో మంత్రి ఉత్తమ్ కె¡లక భేటీ – సానుకూలంగా స్పందించిన విష్ణుదేవ్ – ముంపు భూములకు చట్టబద్ధ పరిహారం చెల్లింపునకు సిద్ధం – మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : గోదావరి నదిపై…

త్వరలో సింగరేణి మెడికల్ బోర్డు

– పారదర్శకంగా, వివాదరహితంగా బోర్డు నిర్వ‌హ‌ణ‌ – అర్హులైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు – సింగరేణి యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశం – మంచిర్యాలలో నేడు 335మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వివిధ కారణాలతో నిలిచిపోయిన మెడికల్…

అవినీతి కేసులు ఎందుకు త‌గ్గ‌డంలేదు?

– కేవ‌లం గ‌ణాంకాల ప్ర‌ద‌ర్శ‌నే – ప‌ట్టుబ‌డ్డ రూ.193కోట్ల ఆస్తుల్లో ప్ర‌భుత్వానికి చేరిందెంత‌? – ప్ర‌త్యేక కోర్టులున్నా తీర్పుల్లో విప‌రీత జాప్యం                                                …

విద్యాశాఖలో రూ.2 వేల కోట్ల కుంభకోణం

– అప్పులు తేవడానికి దళారులను పెట్టుకున్న ప్రభుత్వం – రాష్ట్రం ఇచ్చిన కమీషన్లతో విమానం కొన్న ముంబై బ్రోకర్ – సీఎం గెస్ట్ హౌస్‌కు, హెలికాప్టర్ షికార్లకు డబ్బులెక్కడివి? – మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక రేవంత్ సన్నిహితుడి కుట్ర – ఫార్మా సిటీ రద్దుతో ఏపీకి తరలిశ్రీ పెట్టుబడులు – కాంగ్రెస్ పాలకులపై బీఆరఎస్…

కవిత టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చిక్కులు

– పార్టీ గుర్తింపుపై ఈసీకి అభ్యంతరాలు న్యూదిల్లీ,జూన్‌ 11: ఎమ్మెల్సీ కవిత కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌)కు ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పేరుపై ఇప్పటికే పలు అభ్యంతరాలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కవిత పార్టీ ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్‌ ‌కేంద్రంగా…

దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది

– విద్య, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరం – ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తున్నామని వెల్లడి – నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 11 : దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.…

ప్రజలకు సౌకర్యవంతమైన సేవలే లక్ష్యం

– తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు – రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీవో, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ,…

ఖమ్మం జిల్లాకు శాశ్వత సాగునీటి భద్రతే లక్ష్యం

– సీతమ్మసాగర్, ఇత‌ర‌ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తాం – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణ, అటవీ అనుమతులు, నిధుల సమస్యలను…