Category ముఖ్యాంశాలు

బియ్యం ఎగుమతుల్లో రాష్ట్రం అగ్ర‌స్థానం

Minister Uttam Kumar Reddy

ఆధునిక రైస్ మిల్లులే భవిష్యత్తుకు బాట బియ్యం ఎగుమతులు చేసే మిల్లులకు ప్రోత్సాహకాలు మిర్యాలగూడలో  బందారు అగ్రోటెక్ రైస్ మిల్లు ప్రారంభం ప్రారంభించిన మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 4: తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ బియ్యం ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర…

మిడ్జిల్‌లో నాటిన మొక్క మహావృక్షమైంది

 ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి

– 20 ఏళ్ల క్రితం జూలై 4న మీరు ఇచ్చిన గెలుపుతోనే ఈ స్థాయికి చేరాను – నాటి ‘డార్క్ మండలాన్ని’ అభివృద్ధి పథంలో నిలుపుతాం -జడ్చర్ల ఆత్మీయ సమ్మేళనంలో  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మహబూబ్ న‌గ‌ర్‌,  ప్రజాతంత్ర, జులై 4:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మిడ్జిల్ మండల ప్రజలు సరిగ్గా 20 సంవత్సరాల…

బీఆర్ఎస్ తెచ్చిన అప్పు రూ.4,17,495 కోట్లు మాత్ర‌మే

– దీనిపై ఎక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్ధం.. ఇదే మా స్టాండ్‌ – ఈ అప్పుల‌తో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆస్తులు, ఆదాయం పెంచింది – డిప్యూటీ సీఎం చెప్పిన రూ.8,21,651 కోట్లు క‌ట్టు క‌థ‌ – అప్పుల‌పై ర‌క‌ర‌కాల లెక్క‌లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు – కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ల దాడి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై…

నిజమైన ప్రజానాయకుడు రేవంత్‌

-‌ ప్రజల కోసం పరితపించే పెద్ద మనసు ఆయన సొంతం – నిరంతరం పేదల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తి – మిడ్జిల్‌ సభలో సీఎం రేవంత్‌పై భట్టి ప్రశంసలు నాగర్‌క్నూలు, ప్రజాతంత్ర, జూలై 4: తనను ఆదరించిన ప్రజల దీవన పొందాలని, వారికి కృతజ్ఞతలు తెలపాలని వచ్చిన సీఎం రేవంత్‌ ‌రెడ్డిది పెద్ద మనసని…

కవితకు ఎన్నికల సంఘం షాక్‌

‌- టిఆర్‌ఎస్‌ పేరు మార్చుకోవాలని నోటీస్‌ – అలాంటి ప్రసక్తి లేదంటూ స్పష్టం చేసిన కవిత – అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 4: కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. కవిత కొత్త పార్టీ పేరును మార్చాలంటూ ఈసీ…

ఎన్‌డీఎస్ఏ, సీడ‌బ్ల్యుసీ అనుమతి వ‌చ్చాకే నీటి నిల్వ

– ప్రజల ప్రాణ భద్రత‌కే అత్యంత ప్రాధాన్యం – రూ.1.10 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత మాదే – భద్రాచలంతోపాటు దిగువన ఉన్న 40 గ్రామాల భద్రతలో రాజీ లేదు – మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జునసాగర్, ప్ర‌జాతంత్ర‌, జూలై 4: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల…

ప్రజారోగ్య పరిరక్షణకు పక్కా చర్యలు

– ఆహార భద్రతపై సీస్ సంజయ్ జాజూ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజారోగ్య పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆహార భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, కల్తీ ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి…

అభివృద్ది కార్యక్రమాల్లో వేగం పెంచాలి

– ‘క్యూర్’ పరిధిలో అర్భన్ హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్యత – రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు ఆధునిక శాశ్వత భవనాలు – అధికార యంత్రాంగానికి మంత్రి పొంగులేటి దిశానిర్ధేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలలో వేగం పెంచాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

ఐఐఐటీలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

– ఆరో అంతస్తు నుంచి దూకి.. – అనారోగ్యం, కుటుంబ సమస్యలే కారణమా? శేరిలింగంపల్లి,  ప్రజాతంత్ర, జూలై 4 : గచ్చిబౌలిలోని ఐఐఐటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి శనివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ భవనం ఆరో అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుధ్(20)గా పోలీసులు…