Category ముఖ్యాంశాలు

నందిని సిద్దారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు

– ‘అనిమేష’ (కొరోనా) 2020 కవితా సంపుటికి.. – ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : తెలంగాణ సాహిత్య అకాడమి తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు-2025ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 24 భాషలలో అందించే ఈ పురస్కారానికి తెలుగు కవిత్వంలో ప్రముఖ విమర్శకుడు, కవి,…

అభివృద్దిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం

– ఆమేరకు బడ్జెట్ రూపకల్పన – తెలంగాణ రైజింగ్-2047 దిశగా అడుగులు – 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం – గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.72 లక్షల కోట్ల పెట్టుబడులు – హిల్ట్ పాలసీ ద్వారా పరిశ్రమల భూముల బదలాయింపు – మూసీ నది ప్రక్షాళనకు పథకాల రచన చేపట్టాం – ఐటీ ఎగుమతులు…

భూదాన్ భూముల పంచాయితీ

– ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై నిరసన జ్వాలలు – ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులు? – లబ్ధిదారుల ఎంపికపై వెల్లువెత్తుతున్న విమర్శలు – అసలైన భూదాన్ బాధితులకు తీవ్ర అన్యాయం ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 12 ఖమ్మం నగర శివార్లలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం ఇంకా చల్లారలేదు. ఇళ్లు కూల్చివేసిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు…

కాంగ్రెస్ ది మూసీ భూముల ఆక్రమణ పథకం

– ప్రజలకు నష్టం లేకుండా మూసీ సుందరీకరణ చేయొచ్చు – అవినీతి కోసమే లక్షన్నర కోట్లతో ప్రణాళిక – న‌ది అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు – ఇళ్లు కూలగొడతామంటే ఒప్పుకోం – మూసీ భూములపై రేవంత్ కన్ను – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం…

హాస్టళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయండి

– మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకు క్లియర్ చేస్తాం – ఉపాధి హామీ కింద మెడిసినల్ ప్లాంట్స్ పెంచాలి – పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు అడవిని కాపాడతారు – వారసత్వంగా ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయండి – ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19: సంక్షేమ…

చరిత్ర సృష్టించిన విద్యుత్ శాఖ

– విద్యుత్ వినియోగంలో ఆల్ టైమ్ రికార్డ్ – ఈనెల 13న ఒక్క రోజే 341 మిలియన్ యూనిట్ల సరఫరా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14 : తెలంగాణ విద్యుత్ శాఖ చరిత్రలో ఒకే రోజున అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించింది. శనివారం(13వ తేదీ) ఉదయం 11:17 గంటలకు…

మూసీ ప్రాజెక్టుతో ప్ర‌తికూల ప్ర‌భావం

– పున‌రుజ్జీవానికి క‌ట్టుబ‌డి ఉన్నాం – పేద‌ల‌ను బ‌ల‌వంతంగా వెళ్ల‌గొట్టకూడ‌దు – ప్రెజెంటేష‌న్‌లో శాస్త్రీయ‌త లేదు – ముందు నీటిని శుభ్రం చేయాలి – అది లేకుండా సుంద‌రీక‌ర‌ణ వ్య‌ర్థం – ఎంజేఏ స్ప‌ష్టీక‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 14: మూసీ నదిని, దాని తీరాల్లో నివసించే ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న స్వతంత్రంగా వ్య‌వ‌హ‌రించే…

మేధావులతో చర్చించే మూసీపై ముందుకు

– అధికారం ప్రజలపై ఆధిపత్యం చలాయించేందుకు కాదు – ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా అర్ధసత్యాలు ప్రచారం – మూసీ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలి – మూసీ ఇన్‌వైట్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశపూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి…

జైళ్ల‌లోని ఖైదీలను విడుదల చేయాలి

– ‘అర్బన్ నక్సల్స్’ పేరుతో వేధింపులు తగవు – మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు  దేవుజీ డిమాండ్ వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని పార్టీ కేంద్ర పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…