ఆగస్టు నాటికి మూసీ పునరుజ్జీవ పనులు

తొలి దశలో రూ.7,055 కోట్లతో అభివృద్ధి.. 2027 డిసెంబర్ నాటికి పూర్తి మనుషులను దూరం చేయం.. భాగస్వాములను చేస్తాం: సబ్ కమిటీ స్పష్టం ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా ఆలైన్మెంట్లో మార్పులు రబ్బర్ డ్యామ్ నమూనాను పరిశీలించిన మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 8 : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు…








