Category ముఖ్యాంశాలు

ఆగస్టు నాటికి మూసీ పునరుజ్జీవ పనులు

Musi River Rejuvenation

తొలి దశలో రూ.7,055 కోట్లతో అభివృద్ధి.. 2027 డిసెంబర్ నాటికి పూర్తి మనుషులను దూరం చేయం.. భాగస్వాములను చేస్తాం: సబ్ కమిటీ స్పష్టం ప్రజల ఆస్తులకు నష్టం కలగకుండా ఆలైన్‌మెంట్‌లో మార్పులు రబ్బర్ డ్యామ్ నమూనాను పరిశీలించిన మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, పొన్నం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 8 : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు…

తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

BRS leader KTR criticizes Modi and Rahul

నరగంలో వరుస హత్యలు ఆందోళనకరం బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే8: రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌(KTR) తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఘోరమైన నేరాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్‌ ‌యంత్రాంగం మొత్తాన్ని…

శాంతిభద్రతల రక్షణలో రేవంత్ సర్కార్ అట్టర్ ఫ్లాప్

Harish Rao

ఎన్‌సీఆర్‌బీ గణాంకాలతో బట్టబయలైన భయానక పరిస్థితి దేశంలోనే ‘సైబర్ నేరాల’ అడ్డాగా మన రాష్ట్రం..  ఐఏఎస్ క్వార్టర్స్‌లోనే హత్యలా? మహిళలు, చిన్నారుల రక్షణ ఏదీ?  హోంమంత్రిగానూ ముఖ్యమంత్రి పూర్తిగా విఫలం:  మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 8 : రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని,…

కొడంగల్‌ను ‘నందనవనం’గా మారుస్తా

CM Revanth Reddy

దేశం మొత్తం నియోజకవర్గం వైపు చూసేలా అభివృద్ధి విద్యా హబ్‌గా లగచర్ల.. 6 నెలల్లో సిమెంట్ పరిశ్రమలు ఏడాదిన్నరలోపు ‘కొడంగల్-నారాయణపేట’ ఎత్తిపోతల పూర్తి ముఖ్య‌మంత్రి రేవంత్ ‌రెడ్డి కొడంగ‌ల్‌లో 430 పడకల హాస్పిటల్‌ ‌నిర్మాణానికి శంకుస్థాపన మహలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం కొడంగల్‌,‌ప్రజాతంత్ర, మే 8: “దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా ఈ నియోజకవర్గాన్ని…

కరీంనగర్‌లో ‘బండి’ వర్సెస్ ‘కౌశిక్’:

Karimnagar Tension

రణరంగమైన గంగుల క్యాంప్ ఆఫీస్! కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణుల ఆగ్రహం ఎమ్మెల్యే గంగుల కార్యాలయంపై దాడి.. కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం పరస్పరం కర్రలతో దాడి చేసుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు  రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేసిన పోలీసులు కరీంనగర్, హుజూరాబాద్‌లో హైటెన్షన్ కరీంనగర్‌, ప్రజాతంత్ర, మే 7: కరీంనగర్‌…

డ్రగ్స్ కట్టడికి ‘పీడీ యాక్ట్’ ?

DGP CV Anand

డీజీపీ సీవీ ఆనంద్‌ హెచ్చరిక విద్యాసంస్థల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలదే బాధ్యత సరఫరాదారుల ఆస్తుల సీజ్‌.. ‘ఈగల్ ఫోర్స్’ బలోపేతం డీజీపీ హోదాలో తొలిసారిగా నార్కోటిక్స్ విభాగాంపై సమీక్ష ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 7 : రాష్ట్రంలో డ్రగ్స్‌ను పూర్తిగా ‌కట్టడి చేయడమే తమ తొలి ప్రాధాన్యమని డీజీపీ సీవీ ఆనంద్‌ ‌(DGP CV Anand)…

ఇళ్ల కేటాయింపులో అక్రమాలకు తావులేదు..

Ponguleti Srinivas Reddy

ఏ చిన్న పొరపాటు జరిగిన ఉపేక్షించబోం.. గృహ విప్లవం, రెవెన్యూ సంస్కరణలతో న‌వ‌శ‌కానికి శ్రీకారం అదనపు ఎమ్మార్వోల నియామకం మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 7 : : ప్రతి పేదవాడికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యాజమానులకు తమ భూమి పై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని…

దిల్లీకి నజరానా.. రైతుకు జరిమానా..

వడ్ల కుప్పల మీద రైతులు చనిపోతున్నా కనికరం లేదా? ఏసీ రూముల్లో ఉత్తమ్ అబద్ధాలు.. చౌటుప్పల్ మార్కెట్‌కు వచ్చి రైతుల గోస చూడు తరుగు పేరుతో దోపిడీ చేస్తుంటే ‘తోలు తీస్తామన్న’ సీఎం ఏమయ్యారు? రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు నిప్పులు యాదాద్రి భువనగిరి, ప్ర‌జాతంత్ర‌, మే 7 : “రాష్ట్రంలో రేవంత్…

విజయ్ కు తమిళ గవర్నర్ షాక్

– 118 మంది ఎమ్మెల్యే మద్దతు తప్పనిసరి – మద్దతు ఇచ్చే పార్టీల లేఖలు అవసరం – పూర్తి మెజార్టీ ఉంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం – గవర్నర్ విశ్వనాథ్ భేటీలో స్పష్టీకరణ చెన్నై, మే 6 : టీవీకే చీఫ్ విజయ్ కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ షాక్ ఇచ్చారు. తగినంత మెజారిటీ…