Category ముఖ్యాంశాలు

ఖమ్మం విజయ పాల డెయిరీకి ఇడుపు కాయితం!

– లాభాల్లో న‌డుస్తున్న పాల ప్యాకింగ్ ప్లాంటును మూసేయాల్సిన అవ‌స‌ర‌మేంటి? – ప్రైవేటు డెయిరీల‌కు క‌ట్ట‌బెట్టే కుట్ర దాగుంద‌న్న అనుమానాలు ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 1 : ఇడుపు కాయితం.. ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. భర్త, భార్య విడిపోవడానికి  రాసుకునే అంగీకార పత్రమే ఇడుపు కాయితం. ఇప్పుడు…

బీఆర్‌ఎస్ గూండాగిరికి భయపడేది లేదు

– భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు – చర్చలకు మంత్రులు వస్తే పారిపోయింది వారే – రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 2 : బీఆర్‌ఎస్ పార్టీ గూండాగిరికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడేది లేదని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

‘క్యూర్‌’లో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో టెండర్లు

– తుది దశలో స్ధలాల సేకరణ – దశలవారీగా ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇల్లు – 19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా వెయ్యి ఇళ్ల నిర్మాణం – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర…

ప్రత్యేక పోలీస్ బలగాలు రాష్ట్ర భద్రతకు బలమైన కవచం

– సిబ్బంది సంక్షేమం, శిక్షణ, పారదర్శక పరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి – డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి – స్పెషల్ బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆనంద్ స‌మీక్ష హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 30:  హైదరాబాద్, జూన్ 30: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిర్వహణ, విపత్తు…

కాషాయం కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌

– డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ ‌లక్ష్యంగా నితిన్‌ ‌నబిన్‌ ‌పర్యటన – కార్యకర్తలను ఉత్తేజపర్చిన ప్రసంగాలు – ప్రాథమికంగా నాలుగు కార్పొరేషన్‌ల కైవసానికి ప్రణాళిక బెంగాల్‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన త‌ర్వాత బీజేపీ ద‌క్షిణాది వైపు గురిపెట్టింది. ఆమేర‌కు తెలంగాణలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు ఏర్పాటుకు క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసింది. రాష్ట్రంలో మూడు రోజుల‌పాటు ప‌ర్య‌టించిన…

కాంగ్రెస్‌ ‌దిల్లీ దర్బార్‌కు ఏటీఎంగా తెలంగాణ

– బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌నబిన్‌ ‌విమర్శ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 30: ‌కాంగ్రెస్‌ ‌దిల్లీ దర్బార్‌కు తెలంగాణను ఏటీఎంగా మార్చారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌నబిన్‌ ‌విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అధ్యక్షతన మల్కాజిగిరిలోని ఔషాపూర్‌ ‌రాక్‌ ఎం‌క్లేవ్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడారు. మోదీ నేతృత్వంలో బీజేపీ…

అబ‌ద్ధ‌పు ప్రచారాలను తిప్పికొట్టాలి

రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం – ప‌దేళ్లు పాలించి అప్పుల వూబిలోకి నెట్టారు – రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ ఖ‌ర్చు రూ.2,88,670 కోట్లు  – రెండున్న‌రేళ్ల‌లో కాంగ్రెస్ రూ.1,56,496 కోట్లు – ఆరు నూరైనా ప్ర‌భుత్వం మాట నిల‌బెట్టుకుంటుంది – డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 30:  “పదేళ్ల పాటు…

కాంగ్రెస్ వంచనల పాలన

– బిఆర్ఎస్ ది స్కీంల ప్రభుత్వం – దేవుళ్లపై ఒట్లు పెట్టి రైతులను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే – రూ.30వేల కోట్ల రైతుబంధు నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టింది – పక్క రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే నోరు మెదపని సీఎం  – పాలమూరుకు తీవ్ర అన్యాయం – జడ్చర్ల పార్టీ కార్యకర్తల సమావేశంలో…

రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లు

– కాంగ్రెస్ అంటేనే రైతు రాజ్యం – ఎన్ని అడ్డంకులున్నా వ‌రి సాగులో దేశంలో నెంబ‌ర్ వ‌న్‌ – అర్హులైన రైతుల‌కు విజ‌య‌వంతంగా రైతుభ‌రోసా నిధులు – కాళేశ్వ‌రం నుంచి నీరు రాక‌పోయినా రికార్డు స్థాయిలో వ‌రి ఉత్ప‌త్తి – మ‌హిళా సంఘాల‌తో పెట్రోల్ బంకులు పెట్టించాం – ఆర్టీసీ, సింగ‌రేణిని లాభాల్లోకి తెచ్చాం –…