Category ముఖ్యాంశాలు

వోటుకు నోటు కేసు విచారణ వాయిదా

– రెండు వారాలకు వాయిదా వేసిన సుప్రీం కోర్టు న్యూదిల్లీ, ఏప్రిల్ 22: వోటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని జస్టిస్ విజయ్ బిష్ణోయ్ సభ్యుడిగా ఉన్న ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును మరో రెండు వారాల తర్వాత…

కాంగ్రెస్ కుట్రలు కూలిపోయాయి

– ఇది ముమ్మాటికీ ప్రజల, రైతాంగ విజయం – బీర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలను బయటపెడుతూ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల కోసం రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేయవద్దని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చిల్లర ప్రచారాలు…

అధికారం కోసం హామీలు.. గద్దెనెక్కాక మోసాలు

– ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు – కాంగ్రెస్‌పై రామచందర్‌రావు ధ్వ‌జం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. కార్మికులను కడుపులో పెట్టుకుని…

హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి బట్టబయలు చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ…

29 డిమాండ్లు పరిష్కరించడానికి సిద్ధం

– మూడింటిపై చర్చిస్తున్నాం – గ్రామీణ పేదలకు లైఫ్ లైన్ ఆర్టీసీ – ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు – సమ్మెను విరమించండి – ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : పేద ప్రజల లైఫ్ లైన్ ఆర్టీసీ అని, సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలు చేయద్దని రవాణా శాఖ…

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కు ఊరట 

ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసికోవొద్దు    కాళేశ్వరం ప్రాజెక్టుపై హై కోర్ట్ కీలక తీర్పు  కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు బుధవారం  కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు  మరియు…

తమిళనాడు తరహాలో కేరళలో ఘటన

– బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు – ఆరుగురు మృతి, 40 మందికి గాయాలు తిరువనంతపురం, ఏప్రిల్ 21 : తమిళనాడు విరుదునగర్‌లోని బాణసంచా కర్మాగారంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే కేరళలో మరో విషాదం నెలకొంది. త్రిస్సూర్‌లోని ఓ బాణసంచా ఉత్పత్తి కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో…

భూ వివాదాల పరిష్కారంలో సువర్ణాధ్యాయం

– కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్ – సర్వే (ఎల్‌పిఎం), భూధార్ నెంబర్ల కేటాయింపు – భూమి హక్కులకు శాశ్వత భరోసా – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: రైతు జీవితం భూమితో ముడిపడి ఉందని, ఆ భూమిపై హక్కు స్పష్టంగా ఉన్నప్పుడే అతని జీవితం భద్రంగా ఉంటుందని రెవెన్యూ…

అబద్దాలు చెప్పడంలో కేసీఆర్‌ను మించినోళ్లు లేరు

– పదేళ్లు వాటితోనే పాలన చేశారు – బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు పంపకాల పంచాయితీ – రబీ ధాన్యం సేకరణపై అధికారులతో కోమటిరెడ్డి సమీక్ష నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ను మించినోళ్లు లేరంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు.…