Category ముఖ్యాంశాలు

జీవన్ చేరికతో మరింత బలం

– రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి – రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతున్న నినాదం – బీజేపీ ఎంపీ తేజస్వి తక్షణమే క్షమాపణ చెప్పాలి – జగిత్యాలలో మీడియా సమావేశంలో హరీష్‌రావు జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్ర ఆత్మగౌరవాన్ని అవమానిస్తుంటే పార్లమెంటులో 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నోరుమెదపకపోవడం సిగ్గుచేటు…

డీలిమిటేషన్‌పై ప్రత్యామ్నాయ సూచనలు భేష్

– రేవంత్ రెడ్డికి ప్రియాంక అభినందనలు – ప్రతిపక్ష ఐక్యతకు మద్దతుగా నిలిచినందుకు ప్రియాంకకు సీఎం కృతజ్ఞతలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలకు సంబంధించి బీజేపీ విధానంలో లోపాలను ప్రజల ముందుంచడంతోపాటు ప్రత్యామ్నాయ సూచనలు చేసి దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు కృషి చేసినందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ జాతీయ ప్రధాన…

దిల్లీ పీఠం దడ..

– దక్షిణాది గొంతు నొక్కే పన్నాగం పటాపంచలు! – 1 సీట్ల పెంపు కుట్రపై ప్రజాస్వామ్య విజయం.. – లోక్సభలో చతికిలపడ్డ కేంద్రం!                (వెంక గారి భూమయ్య, సీనియర్ జర్నలిస్ట్) భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో అహంకారానికి, రాజ్యాంగ ధిక్కారానికి లభిం చిన గట్టి చెంపదెబ్బ…

ప్రపంచానికి ఇరాన్ శుభవార్త

– హర్మూజ్ జలసంధిని తెరిచాం – ఇరాన్ ప్రకటనతో భారీగా తగ్గిన ఆయిల్ ధరలు టెహ్రాన్, ఏప్రిల్ 17: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త అందించింది. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య పది రోజుల కాల్పుల విరమణ…

సిగాచీ బాధితులను నట్టేట ముంచారు

– కోటి పరిహారం హామీ ఇచ్చి మరచిన సీఎం – మరోమారు మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక తన అసమర్థతను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చాటుకున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. నాడు రూ.కోటి…

రేవంత్- అసదుద్దీన్ ఫార్ములా

– ఉత్తరాది, దక్షిణాది పేరుతో విషం చిమ్ముతున్నారు – కాంగ్రెస్, బిఆర్ఎస్ ల తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17:  డీలిమిటేష‌న్ వ‌ల్ల‌ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, సీట్లు తగ్గుతాయని.. దక్షిణాదికి, ఉత్తరాదికి యుద్ధం వస్తుందని విపక్ష పార్టీలు మాట్లాడ‌డంపై  కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి నిప్పులు చెరిగారు. దిల్లీలోని…

డిమాండ్ల సాధనకు ఉద్యోగుల నిరసన

– టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో భీమ భవన్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ (పీఏవో కార్యాలయాల సమీపంలో) ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం…

శాస్త్రీయ విధానంలో ‘కాళేశ్వరం’ పునరుద్ధరణ పనులు

– వానాకాలం నాటికి పరీక్షలు – ఎన్డీఎసఏ చైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను పూర్తిగా శాస్త్రీయ విధానంలో, పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీలో ఉన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…

లోక్ సభలో మహిళా బిల్లు సెగ

– రాహుల్ వర్సెస్ మోదీ! – 2023లో ఆమోదించిన బిల్లును అమలు చేయండి – లేదా కొత్త బిల్లును తీసుకు రండి – ప్రస్తుత బిల్లు మహిళా సాధికరతకు పెట్టింది కాదు – బీసీ, దళితులు, మైనారిటీలు, మహిళల పట్ల క్రూర చర్య – మోదీ ఓ మెజీషియన్ అంటూ రాహుల్ తీవ్ర విమర్శ –…