Category ముఖ్యాంశాలు

కాళేశ్వరంపై న్యాయ నిపుణులతో చర్చ

– తదుపరి కార్యాచరణపై స‌బ్ క‌మిటీలో నిర్ణయం – మంత్రి ఉత్తమ్ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్23: కాళేశ్వరం అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మంత్రుల సబ్కమిటీ వేసుకుని.. చర్చించుకుని ఎలా ముందుకెళ్లాలో నిర్ణయిస్తామని చెప్పారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం వ్యవహారం పై…

నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

– జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం – ఆర్టీసీ సమ్మెతో గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవుల సందడి మొదలైంది. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం (23వ తేదీ)తో ప్రస్తుత విద్యా సంవత్సరం అధికారికంగా…

జేఏసీ నేతలతో రేపు భట్టి చర్చలు

– ఆర్టీసీ సమ్మెపై కేబినెట్‌లో చర్చ – ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు – సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో ఉన్నాం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – సమస్యల పరిష్కారం బాధ్యత ప్రభుత్వానిదే – మంత్రులు పొన్నం త‌దిత‌రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి…

వాగ్దానాల వలయంలో దిగబడిన ఆర్టీసీ చక్రం!

– జీసీసీ ముసుగులో ప్రైవేటీకరణ? – ఎలక్ట్రిక్ బస్సులపై కార్మికుల ఆందోళన – సర్కార్ వ్యూహం వర్సెస్ కార్మికుల రాజీ లేని పోరాటం – సంక్షోభ పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఏదీ?                                  …

విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట

– రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు – ప్రతీ విద్యార్థి ఉన్నతస్థాయికి చేరేలా సకల సదుపాయాలు – రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర…

తిరగని ప్రగతి రథ చక్రాలు

– రెండో రోజుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె – బలవంతంగా బస్సులు నడిపేందుకు పోలీసుల యత్నాలు – పలుచోట్ల కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – ఇష్టారాజ్యంగా దండుకుంటున్న ప్రైవేట్ వాహనాలు – అవస్థలు పడుతున్న ప్రజలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రెండో రోజు కూడా కొనసాగింది. ఆర్టీసీ…

భూ సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి

– పరిశ్రమల శాఖపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో కేటాయించాల్సిన భూములకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు సంబంధించి దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పలు కంపెనీలతో జరిగిన…

మేధస్సు కంటే చిత్తశుద్ధే ముఖ్యం

– క్షేత్రస్థాయిలో మీ విచక్షణే అసలైన పరీక్ష – ప్రజాసేవలో ఫైలు వెనుక ఉన్న ‘మనిషి’ని మర్చిపోవద్దు – గ్రూప్-1 అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : మీరు సంతకం చేసే ప్రతి ఫైలు వెనుక ఒక సామాన్యుడి ఆశ ఉంటుంది.. ఆ ఫైలును కేవలం కాగితంలా చూడకండి..…

రూ.98 వేల కోట్లతో రహదారుల నిర్మాణం

– 2028 కల్లా దేశంలోనే అత్యుత్తమ రోడ్లు నిర్మాణమే లక్ష్యం – నవంబర్‌లో హైటెక్స్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ – డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్రంలో రూ.98,000 కోట్లతో రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి…