Category ముఖ్యాంశాలు

ఎక్కడి బస్సులు అక్కడే

– డిపోల ముందు ధర్నాలతో ఆర్టీసీ కార్మికుల నిరసన – నగరంలో అద్దె బస్సులను నడిపిన ప్రభుత్వం – ఆటోలు, క్యాబ్‌లకు పెరిగిన గిరాకీ – కరీంనగర్‌లో లారీని ఢీకొట్టిన అద్దె బస్సు – నగరంలో మెట్రో సర్వీసులను పొడిగించిన సర్కార్ – కార్మికుల సమస్యలపై సానుకూలంగా ఉన్నాం : ఎండీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22:…

పెట్టుబ‌డి ఒప్పందాలు వేగంగా అమ‌ల్లోకి రావాలి

CM Revanth Reddy Review on Investments and Metro

ఒప్పందాల అమ‌లుకు ఉన్న ఆటంకాల‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాలి రియ‌ల్ టైం డాష్ బోర్డు ద్వారా ప‌ర్య‌వేక్షించాలి ఐటీ ట‌వ‌ర్ల‌ను స‌ద్వినియోగం చేయాలి.. పెట్టుబ‌డుల‌పై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 22 : వివిధ వేదిక‌ల‌పై ప్ర‌ముఖ కంపెనీల‌తో కుదుర్చుకున్న అవ‌గాహ‌న ఒప్పందాలు (ఎంవోయూ) వేగంగా అమ‌ల్లోకి వ‌చ్చేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్…

రూ.21 వేల కోట్లతో రుణ మాఫీ పూర్తి

– సన్న వడ్లకు రూ. 500 బోనస్ – ధాన్యం డబ్బులు నేరుగా ఖాతాల్లోకి – గోదాముల సామర్థ్యాన్ని 200 శాతం పెంచుతాం – మంత్రి పొంగులేటి నేలకొండపల్లి/ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోం దని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల…

వర్షాకాలానికే గోదావరి జలాలు అందించాలి

– అలసత్వం వీడి పనులు ముమ్మరం చేయండి – గోదావరి జలాలతో ఉభయ జిల్లాలు సస్యశ్యామలం -సీతారామ లిఫ్ట్ పై సమీక్షలో మంత్రి తుమ్మల సత్తుపల్లి/ ఖమ్మం/ భద్రాచలం/దమ్మపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన సత్తుపల్లి ట్రంక్ కాలువ పనులను వేగవంతం చేసి రాబోయే వర్షాకాలానికి సత్తుపల్లి ఆయకట్టుకు…

ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు

– హైకోర్టు తీర్పుపై సీఎంతో మంత్రి ఉత్తమ్ చర్చలు – తదుపరి కార్యాచరణపై సమాలోచనలు – సీబీఐ విచారణకు తీర్పు అడ్డం కాదన్న ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్…

పోలీసు సిబ్బందికి మార్గదర్శి ‘బిజినెస్ రూల్స్’

– హ్యాండ్ బుక్‌ను ఆవిష్కరించిన డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: డీజీపీ కార్యాలయంలో సిబ్బంది విధుల నిర్వహణ, సర్వీసు నిబంధనలపై స్పష్టతనిచ్చే ‘బిజినెస్ రూల్స్ అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌’ బుక్‌లెట్‌ను డీజీపీ బి.శివధర్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. తన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకం పోలీసు…

హైకోర్టులో కేసీఆర్, హరీష్‌లకు ఊరట

– కాళేశ్వరం వ్యవహారంలో .. – జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక నిలిపివేత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ నివేదికననుసరించి చర్యలు తీసుకునే విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్…

కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్

– స్పష్టమైన ప్రతిపాదనతో రావాలని ఇరాన్‌కు సూచన – ట్రూత్ సోషల్ మీడియాలో వెల్లడి వాషింగ్టన్, ఏప్రిల్ 22: ఇరాన్, అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణను పొడిగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ నాయకత్వం ఒక సమగ్ర ప్రతిపాదనను సమర్పించే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని తెలిపారు. అమెరికా,…

రేవంత్ సర్కారుకు చెంపపెట్టు

Harish Rao

-ఘోష్ కమిషన్ రిపోర్టు చెల్లదని తేల్చడంపై హర్షం – చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డకు మరమ్మతులు చేయాలి – కాళేశ్వరంను కాపాడండి.. సాగునీరు అందించండి – రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం – ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు – హైకోర్టు తీర్పు నేపథ్యంలో మీడియాతో మాజీ మంత్రి హరీశ్…