special Stories

special Stories

చింతల చేను చింత తీరింది – 2

(గత సంచిక తరువాయి భాగం) బండికి పిలుపులు రావటం మొదలైన వెంటనే తొలుత వచ్చినవాడు ఏలుమలై. అతని పొలంలో మూడుగంటలు పనిచేసినందుకు గుణశేఖరుడికి మూడువేలు ఇచ్చాడు. ఎంతో సంబరపడ్డాడు గుణశేఖరుడు. అంతలోనే వచ్చాడు పుట్టారెడ్డి. తానే ఎలుమలైకి చెప్పటం వలన, గుణశేఖరుడికి మూడువేలు వచ్చాయని, దానికిగాను పదిశాతం కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేసి డబ్బులు పట్టుకెళ్తాడు…

పచ్చని పొలాల్లో శిలాజ ఇంధనాల మంట!

 భారత వ్యవసాయం ఎదుర్కొంటున్న కొత్త సవాలు ​డీ-బుల్లకైజేషన్, పశువుల శక్తి కనుమరుగు.. డీజిల్ ఇంజన్ల ఆధిపత్యం భారతదేశం ఒకప్పుడు వ్యవసాయాధారిత దేశంగా, తన సొంత వనరుల మీద తాను ఆధారపడి జీవించిన ఘన చరిత్ర కలిగిన దేశం. కానీ, గత ఎనిమిది దశాబ్దాల్లో సంభవించిన పారిశ్రామిక మరియు సాంకేతిక విప్లవాలు వ్యవసాయ రంగం యొక్క రూపురేఖలను…

సమస్య ఆర్టీసీ కార్మికులది కాదు, తెలంగాణ సమాజానిది!

The Problem Isn’t with RTC Workers, but with Telangana Society

“ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉన్నది. అది 2019 సమ్మెలో కూడా ప్రధానమైన డిమాండే. సంస్థ ప్రభుత్వంలో భాగంగా మారితే, సంస్థను, ఉద్యోగులను పట్టి పల్లారుస్తున్న సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వానికి తప్పనిసరి తక్షణ బాధ్యతగా మారుతుందని, అలా సంస్థ భవిష్యత్తుకు హామీ దొరుకుతుందని, కార్మికులు ప్రభుత్వోద్యోగులుగా మారి, ఇతర ఉద్యోగులతో సమాన…

గణిత మంజరిలో అసత్యాలు

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్  రూపొందించిన కొత్త 9వ తరగతి గణిత పాఠ్యపుస్తకం, సింధు-సరస్వతి నాగరికతను గ్రిడ్-ఆధారిత ఆలోచనను ఉపయోగించిన మొదటి క్రమబద్ధమైన నాగరికతగా పేర్కొంది. ఉజ్జయినీ (మధ్యప్రదేశ్) ప్రాచీన ప్రపంచంలో కేంద్ర రేఖాంశంగా గుర్తించబడిందని  అలాగే  ఆధునిక సంఖ్యా వ్యవస్థకు పునాది వేయడంలో ఋగ్వేదం కీలక పాత్ర పోషించిందని ఈ…

ప్రజాఉద్యమాల పాటలఊట బెల్లిలలిత

“కాలికి గజ్జె కట్టి, గొంగడి భుజాన వేసుకొని, గ్రామ గ్రామాన తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ ఆట-పాటలతో ఊర్రూతలూగించిన తెలంగాణ కళా సమితి రాష్ట్ర కో-కన్వీనర్ బెల్లి లలిత. తెలంగాణ పాటలు పాడొద్దని, ప్రచారం చెయ్యొద్దని పలుమార్లు బెదిరించినా అదరక బెదరక ముందడుగేసిన చైతన్య దీప్తి బెల్లి లలిత. అదే సమయంలో ఆంధ్ర పెత్తందారుల…

బీజేపీ అధికార దాహం

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఒక పండుగ వంటివని చెబుతుంటారు. కానీ, ఆ పండుగ వెనుక ఉండే రాజకీయ క్రీడలో సామాన్యుడి భద్రత, వోటు హక్కు, మరియు వాగ్దానాల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ప్రస్తుత దేశ రాజకీయాల్లో అటు మణిపూర్ రగులుతున్నా, ఇటు బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర పాలక వర్గం నిమగ్నమై ఉండటం చూస్తుంటే..…

మరో వసంతంలోకి బీఆర్ఎస్‌..భవిష్యత్‌లో మరిన్ని సవాళ్లు.!!

“ఇప్పుడు బీఆర్ఎస్ కు కూడా బీజేపీ, కమ్యూనిస్ట్‌ పార్టీల తరహా సిద్ధాంతం అవసరం. బీజేపీకి ఆర్ఎస్ఎస్, లెఫ్ట్ పార్టీలకు కమ్యూనిజం తరహా బీఆర్ఎస్ కు బలమైన సిద్ధాంతం, అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలి..విద్యార్థి యువజన మహిళా రైతు కార్మిక కర్షక ఉద్యోగ సంఘాల బలోపేతం బీఆర్ఎస్ కు అవసరం.ఆ వైపుగా కొత్త వసంతంలో బీఆర్ఎస్ అడుగులుండాలి.…

25 వసంతాలు చూసిన బిఆర్‌ఎస్‌ ‌…!

25 years of BRS party

బిఆర్‌ఎస్‌ ‌పార్టీ తమ రజ తోత్సవ ముగింపు వేడుకలను సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంది. ఊరూర బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు, నాయకులు పార్టీ జండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ అధినేత కేసిఆర్‌ ‌స్వయంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యవర్గ సభ్యులతో భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమానికి దిశనిర్ధేశం చేశారు. ఈ 25 వసంతాల్లో పార్టీ…

‘జన ‘ గణాంక విప్లవం.. సరికొత్త ‘స్వీయ’ చరిత్రకు శ్రీకారం

“సాంకేతికతతో కూడిన ఈ ప్రయాణంలో సవాళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. భారతదేశం లాంటి భిన్నత్వంతో కూడిన దేశంలో ‘డిజిటల్ విభజన’ ఒక ప్రధాన సమస్య. పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం అధికంగా ఉన్నప్పటికీ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో, వెనుకబడిన గ్రామాల్లో ఇంటర్నెట్ లభ్యత, సాంకేతిక అవగాహన తక్కువ. వృద్ధులు, చదువుకోని వారు స్వీయ గణనలో పాల్గొనడం…

నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు

“సాగునీటి మంత్రి హరీశ్ రావు గారు ప్రతీ శనివారం క్రమం తప్పకుండా నిర్వహించే మిషన్ కాకతీయ వీడియో కాన్ఫరెన్స్ లకు, ప్రాజెక్టులపై నిర్వహించే సమీక్షా సమావేశాలకు, క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా విద్యాసాగర్ రావు గారిని ఆహ్వానించే వారు. దిల్లీలో అంతర్ రాష్ట్ర సంబంధిత అంశాలను పరిష్కరించే బాధ్యతని  మంత్రిగారు విద్యాసాగర్ రావు గారికే అప్పగించేవారు. దిల్లీలో కేంద్ర…