prajatantra_news

prajatantra_news

కేరళం సీఎంగా సతీషన్

– ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్ – పది రోజుల కసరత్తు అనంతరం ప్రకటన తిరువనంతపురం, మే 14: కేరళం సీఎం పోస్టుపై ఉత్కంఠ వీడింది. ఆ రాష్ట్రానికి తదుపరి సీఎంగా వీడీ సతీషన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ పదవి కోసం కె.సి.వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల నుంచి గట్టి పోటీ ఎదురైంది. చివరకు సతీషన్‌నే…

ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష షెడ్యూల్

– రేప‌టినుంచి దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14: ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీ గెట్)కు ఈ నెల 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్‌టీయూహెచ్, కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ వర్సిటీల్లో పీజీ సైన్స్ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించనున్న సీపీ గెట్ షెడ్యూల్‌ను రాష్ట్ర…

మరోమారు తెరపైకి ఫార్మూలా ఈ-రేస్ కేసు

– కేటీఆర్ తదితరులకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు – జూలై 31న విచారణకు రావాలని ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : రాష్ట్రంలో సంచలనం రేపిన ఫార్ములా`ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పలువురు కీలక అధికారులకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు…

దిల్లీలో మరో నిర్భయ ఘటన

– వివాహితపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారం న్యూదిల్లీ, మే 14: రాజధాని దిల్లీలో మరోమారు నిర్భయ వంటి ఘటన చోటుచేసుకుంది. ఓ బస్సు డ్రైవర్, కండక్టర్ తనపై అత్యాచారం చేశారన్న ఒక వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నగరంలోని రాణీబాగ్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ దారుణం…

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

– ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14: నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సూరారం` కొంపల్లి హైటెన్షన్ రోడ్డులో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎస్టీఎఫ్‌బీ అధికారులు అరెస్టు చేశారు. ఇన్నోవా కారులో డ్రగ్స్ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో కారు ఆపి అధికారులు తనిఖీలు చేపట్టగా డ్రగ్స్ బయటపడింది. నిందితుల…

పీఎంజేలో దోపిడీ సుబోధ్ గ్యాంగ్ పనే

– కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు – ముగ్గురు దోపిడీ దొంగల అరెస్ట్ – రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు కమిషనర్ వివరణ కరీంనగర్, ప్రజాతంత్ర, మే 14: నగరంలోని పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి నగలు దోపిడీకి పాల్పడింది సుభోద్ సింగ్ గ్యాంగ్ అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.…

రైతులను గోసపెట్టిన బీఆర్ఎస్ ను ఎవరూ నమ్మరు

– కుట్రలతో ప్రభుత్వాన్ని అస్థిరపరచలేరు – ప్రజా దర్బార్ లో మంత్రి పొంగులేటి  ఏదులాపురం/ ఖమ్మం, ప్రజాతంత్ర, మే 14: పదేళ్లపాటు అధికార దాహంలో పేదవాడిని విస్మరించి నాడు రైతుల చేతులకు సంకెళ్లు వేసిన వారు నేడు రంగురంగుల అవతారాలతో వస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి…

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

– రబీలో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా – 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం – దిగుబడి, కొనుగోలులో ఆల్ టైం రికార్డ్ – ధాన్యం కొనుగోలుకు రూ.22,000 కోట్ల కేటాయింపు – రైతాంగాన్ని మోసం చేస్తే కఠిన చర్యలు – అందుబాటులో ఉన్న వాహనాలన్నీ వినియోగించాలి…

‘నీట్’ రద్దు.. మోదీ నిరంకుశ నిర్ణయం

– మోదీ హయాంలోనే 93 పేపర్లు లీక్ – ఆందోళనలో రెండు కోట్ల మంది విద్యార్థులు – కేంద్రం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : నీట్-యూజీ 2026 రద్దు మోదీ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ నిర్ణయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో…

శిక్షణ, పాఠ్యాంశాల్లో ఆధునికత ఉండాలి

– గ్రేహౌండ్స్ ఆపరేషన్స్‌పై డీజీపీ ఆనంద్ సమీక్ష ~ ప్రభుత్వ పరిశీలనలో పోస్టుల 708 సరెండర్ ప్రతిపాదన  హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14: ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా గ్రేహౌండ్స్ సిబ్బందికి అందిస్తున్న శిక్షణ ప్రమాణాలు, పాఠ్యాంశాలు, మాడ్యూల్స్‌లో నిరంతరం ఆధునికత ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రధానమైన గ్రేహౌండ్స్…