prajatantra_news

prajatantra_news

వీధి కుక్కలను తరలించాల్సిందే

– ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు – ప్రతి జిల్లాలో పూర్తిస్థాయిలో బర్త్ కంట్రోల్ – స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లలో కుక్కలు లేకుండా చేయాలి – గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనన్న సుప్రీం న్యూఢిల్లీ, మే 19: వీధి కుక్కల బెడదను రూపుమాపాల్సిందేనని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది. ఈ విషయంలో రాజీ లేదని…

కన్యాశుల్కం తరహాలో వివాహం

– ప్రియుడితో పరారైన యువతి జనగామ, ప్రజాతంత్ర, మే 18: జనగామ జిల్లా బచ్చన్నపేటలో నాటి కన్యాశుల్కాన్ని తలపించే ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల యువతికి 45 ఏళ్ల వ్యక్తితో సవతి తల్లి-తండ్రి వివాహం జరిపించిన ఘటన గ్రామంలో సంచలనం సృష్టించింది. ఇటీవల వార్డు మెంబర్ ఎన్నికై న బచ్చన్నపేటకు చెందిన బీఆర్ఎస్ నేత ప్ర…

జాకారం మట్టిలో కాకతీయుల వైభవం

– భూపతిల్లిన నల్లరాతి కంబాలు – మట్టిపొరల్లో అబ్బురపరిచే శిల్పకళా చాతుర్యం – గుడి కావలి కింద శ్వేతనాగుల ప్రత్యక్షం – ఎక్స్ కవేటర్ల మొరాయింపులు – పురావస్తు సంపదను కాపాడాలని ప్రజల డిమాండ్               (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్) తెలంగాణ మట్టి చారిత్రక సత్యాల…

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం

– బోర్డు తిప్పేసిప దశరథ్ కన్సల్టెన్సీ హైదరాబాద్, ప్రజాతáంత్ర, మే 18: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. హఫీజ్‌పేట్‌లో సీడీ దశరథ్ కన్‌స్టలెన్సీ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను ముగ్గురు నిందితులు మోసం చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల చొప్పున వసూలు చేశారు.…

జడ్జి మాధవీదేవిపై తప్పుడు ప్రచారం

– ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవిపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్ కుమారుడికి బెయిల్ ఇస్తే…

సికింద్రాబాద్ మోండాలో దారుణం

– మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18: సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. తనతో కూర్చుని మద్యం సేవించిన స్నేహితుడినే ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. సికింద్రాబాద్‌లోని ఎన్.టి.పి.సి…

గోవులను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

MLA Rajasingh letter on the conduct of MPs and MLCs

– డీజీపీ ఆనంద్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18: రాష్ట్రంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్‌కు బహిరంగ లేఖ రాశారు. శనివారం రాత్రి గోవులతో వెళ్తున్న లారీని గో రక్షక్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారని,…

వివాహిత దారుణ హత్య

మంచిర్యాల, ప్రజాతంత్ర, మే 18: చెన్నూర్ మండలంలోని ఏళ్ళక్కపేట గ్రామంలో దారుణం జరిగింది. చల్ల శారద (24) అనే వివాహితను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలపై ఆరా…

ఈఏపీసెట్ లో ఎంజేపీ విద్యార్థుల హవా  

– 516 ర్యాంక్ సాధించిన హర్షిణి – అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 5వేల లోపు ర్యాంకులు – ఇంజనీరింగ్‌లో 10వేల లోపు ర్యాంకులు – విద్యార్థులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం అభినందన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే1 8 : మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ…

రోడ్లపై నమాజ్ చేస్తామంటే కుదరదు

– ముస్లింలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక లక్నో, మే 18 : రోడ్లపై నమాజ్ చేసే ముస్లింలకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరికలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయకుండా సంయమనం పాటించాలని, చట్టం అందరికీ సమానమేని అన్నారు. లఖ్‌నవూలో సోమవారంT జరిగిన ఒక కార్యక్రమంలో పైవిధంగా అన్నారు. ’రోడ్లు ఉన్నవి ప్రజల…