prajatantra_news

prajatantra_news

విజయ్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం

– సొంత బలం లేకపోవడమే అతిపెద్ద బలహీనత – తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చెన్నై, మే 19 : ప్రముఖ సినీ నటుడు విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వం ఎప్ప్పుడైనా కూలిపోవచ్చని డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎం.కె.స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు…

నగరంలో వరుస అత్యాచారాలు

– సినిమా షూటింగ్ పేర మోసం.. యువతిపై ఇద్దరి అత్యాచారం – మరో కేసులో బీటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: నగరంలో వ‌రుస దారుణాలు చోటుచేసుకున్నాయి. సికింద్రాబాద్‌లో ఓ యువతిపై ఇద్దరు యువకులు రెండు రోజులపాటు అత్యాచారం సాగించగా ఇబ్రహీంపట్నంలో ఓ బిటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం…

చాపకింద నీరులా మత మార్పిళ్లు

– యూపీలో నెట్‌వర్క్‌ను ఛేదించిన పోలీసులు – పదిమంది నిందితుల అరెస్ట్.. ముమ్మర దర్యాప్తు లక్నో, మే 19 : నాసిక్‌లోని ఓ బహుళజాతి కంపెనీలో బలవంతపు మత మార్పిళ్లు, లైంగిక వేధింపులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అటువంటి మరో ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని విÖర్జాపుర్‌లో వెలుగులోకి వచ్చింది. జిమ్‌లలో చేరే మహిళలను లక్ష్యంగా చేసుకుని…

రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి

– పంట దిగుబడుల్లో నేల ఆరోగ్యం కీలకం – వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మల – పచ్చిరొట్ట విత్తనాలు, జిప్సం వాడకంపై రైతులకు దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 G రాష్ట్రవ్యాప్తంగా రైతులకు దూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు పంట దిగుబడుల్లో కీలక పాత్ర పోషించే భూసార ఆరోగ్య పరిరక్షణ, సాయన ఎరువుల…

ఫల్తా నియోజకవర్గంలో మమతకు షాక్

– 21న రీపోలింగ్ నుంచి తప్పుకున్న పార్టీ అభ్యర్థి కోల్‌కతా, మే 19: పశ్చిమ బెంగాల్‌లోని ఫల్తా నియోజకవర్గంలో రీ పోలింగ్ జరగునున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్ పార్టీ అధినేత మమతా బెనర్జీకి షాక్ ఇచ్చారు. ఈనెల 21న జరగనున్న రీపోలింగ్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు…

యూజీసీ ‘నెట్‌’ దరఖాస్తులకు రేపు చివరి రోజు

న్యూదిల్లీ, మే 19: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్) 2026 పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక హెచ్చరిక జారీ చేసింది. జూన్ 2026 సెషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ పక్రియ ఈనెల 20తో ముగియనున్నట్లు వెల్లడించింది. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు వెంటనే అధికారిక…

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

– చర్చా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : నేటి డిజిటల్ యుగంలో జర్నలిజం రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో మీడియా వృత్తిదారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నాంపల్లిలోని మీడియా అకాడమీ భవనంలో…

శారీరక సాక్షరత ప్రాముఖ్యత పెరగాలి

– పుల్లెల గోపీచంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : శారీరక సాక్షరత ప్రాధాన్యత క్రీడాకారులకు మాత్రమే కాక సమాజంలోని ప్రతి వర్గానికీ తెలియాల్సిన అవసరం ఉందని పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. యువతలో ఆరోగ్యకర జీవనశైలి, క్రమశిక్షణ, మానసిక దృఢత్వం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడంలో ఫిజికల్ లిటరసీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. క్రీడాశాఖ ఆధ్వర్యంలో…

22, 23లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున (1:3) అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో ఉన్న ఇండియన్…

న్యాయం కోసం వెళ్తే నరకం చూపాడు

– సీఐ అరాచకాలపై డీజీపీకి ఫిర్యాదు! – పెళ్లి పేరుతో వివాహితపై అత్యాచారం, బలవంతపు అబార్షన్ – ఖమ్మం టూ టౌన్ పిఎస్ లో కేసు.. డీజీపీ కార్యాలయానికి అటాచ్ – ఆయన కాలం నాటి కేసులపై రీ-ఎంక్వైరీ జరపాలని బాధితుల డిమాండ్‌ ఖమ్మం, ప్రజాతంత్ర, మే 19 : న్యాయం కోసం వచ్చిన వివాహితను…