prajatantra_news

prajatantra_news

ఆరు గిరిజన మ్యూజియంలు రాష్ట్రానికి గర్వకారణం

– గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ కమ్ డైరెక్టర్ సంతోష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : ఇతర రాష్ట్రాలలో సాధారణంగా ఒక్క గిరిజన మ్యూజియం మాత్రమే ఉండగా తెలంగాణలో ఆరు గిరిజన మ్యూజియంలు ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ కమ్ డైరెక్టర్ సంతోష్ బి.ఎమ్ అన్నారు.…

కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణం

– ఆయనతోపాటు 20 మంది మంత్రులు కూడా – రాహుల్, ప్రియాంక, ఖర్గే, రేవంత్, సిద్ధరామయ్య, డీకే, భట్టి హాజరు తిరువనంతపురం, మే 18: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీడీ సతీశన్ కేరళం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సోమవారం జరిగిన  20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం…

కరుణాకర్ లేరనే భావన బాధాకరం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : బీజేపీ సీనియర్ నాయకుడు జి.ఆర్.కరుణాకర్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. పార్టీ మలక్‌పేట్ నియోజకవర్గ కన్వీనర్ నుండి హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ఉమ్మడి ఏపీలో రాష్ట్ర కార్యదర్శిగా ఆయన…

ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా ఉండాలి

– కార్యకర్తలకు బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ఉద్బోధ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారంలో కార్యకర్తల పాత్రపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ మూడు అంశాలపై నాయకులు, కార్యకర్తలు…

సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం

– ప్రమాదాల సమయంలో ‘గోల్డెన్ అవర్‌’ కీలకం – భారీ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడం, వీలైనంత వరకూ ఆస్తులకు నష్టం కలగకుండా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల…

యువ‌తిని హత‌మార్చిన ప్రేమోన్మాది

మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 16: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఓ దుర్మార్గుడి ప్రేమకు యువతి బలి అయింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. జడ్చర్లలో ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న యువతిని కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న ప్రేమోన్మాది శనివారం బస్సు దిగి వెళ్తున్న సమయంలో ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా…

ఉగ్రవాదులను ఉసిగొల్పితే అంతే సంగతులు

– ప్రపంచ పటంలో పాక్ ఉండదు – పాక్‌ను నేరుగా హెచ్చరించిన ఆర్మీ చీఫ్ ద్వివేది న్యూదిల్లీ, మే 16: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్‌పై దాడులు కొనసాగిస్తే ప్రపంచ పటంలో పాకిస్థాన్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. భౌగోళికంగా ఉండాలా లేక చరిత్రలో కలిసిపోవాలా అనేది పాకిస్థాన్…

కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి

KTR

– ప్రతీ ఒక్కరిలో అదే ఆలోచన – ‘సర్ ’లో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలి – సనత్‌నగర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : సాధారణంగా జరిగే ప్రత్యేక ఓటర్ల వడపోత కార్యక్రమం(ఎస్ ఐ ఆర్)పై బీజేపీ అనేక వివాదాలు సృష్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

జూన్ 25 నుంచి ‘సర్’ ప్రక్రియ

– ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోల పరిశీలన – సీఈవో సుదర్శన్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: దేశవ్యాప్తంగా ‘సర్’ పక్రియ ప్రారంభమైందని, రాష్ట్రంలో జూన్ 25 నుంచి ఈ పక్రియ మొదలవుతుందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోలు ప్రత్యేక సర్వే చేస్తారన్నారు. ప్రతి వోటరుకూ ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ…

22 నాటి మ్యాచ్ కోసం నకిలీ యాప్‌లు

– జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: ఉప్పల్ వేదికగా ఈనెల 22న జరగనున్న ఎసఆర్‌హెచ్, ఆర్సీబీ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ‘సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్…