prajatantra_news

prajatantra_news

ఇం‌దిరమ్మ ఇంటి కోసం మహిళకు వేధింపులు

– కాంగ్రెస్‌ ‌నాయకుడిపై పోలీసు కేసు  కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 19: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికి దానికి ప్రతిఫలంగా తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళను వేధించిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రాజంపేట మండల కేంద్రానికి…

జొన్నల కొనుగోలు కోసం ఆందోళన

– జాతీయ రహదారిపై రైతుల ధర్నా నిర్మల్‌,‌ప్రజాతంత్ర,మే 19: జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ నిర్మల్‌ ‌జిల్లా సారంగాపూర్‌ ‌మండలంలోని మార్కెట్‌ ‌యార్డు వద్ద స్వర్ణ-నిర్మల్‌ ‌రహదారిపై రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల గంటపాటు వాహనాలు ఆగిపోయాయి. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. తహసీల్దార్‌…

ఆవిర్భావ దిన వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

– అధికారులకు స్పెషల్ సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న ఘనంగా  నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దిన వేడుకలను సికింద్రాబాద్‌లోని…

వాట్సాప్ మీ-సేవ.. మరిన్ని జీహెచ్‌ఎంసీ సేవలు

– కొత్తగా తొమ్మిది పౌర సేవలు అందుబాటులోకి – డిజిటల్ సేవలను మరింత విస్తరించిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : జీహెచ్‌ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీ-సేవ వాట్సాప్, చాట్‌బాట్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు మరింత సౌకర్యం, అందుబాటు, పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించారు. ఈ…

నిప్పుల కొలిమే!

– ఆదిలాబాద్‌ ‌జిల్లాలో మండుటెండలు – 44.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు – జనం బయటకు రాలేక అవ‌స్థ‌లు ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర, మే 19 : ఆదిలాబాద్‌ ‌జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతున్నది. సోమవారం 44.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా.. మంగళవారం కూడా అదే పరిస్థితి నెలకొంది. మండుటెండల తో ప్రజలు బయటకు…

పదవులు రెండు.. ఆశావహులు పదుల్లో..

– ప్రభుత్వ కాల పరిమితి ఇక రెండున్నరేండ్లే – అధిష్ఠానానికే విజప్తి చేసుకుంటున్న ఎమ్మెల్యేలు – ప్రక్షాళన చేస్తే పరిస్థితి ఏమిటి? – మంత్రివర్గ విస్తరణపై మల్లగుల్లాలు – కార్పొరేషన్ల చైర్మన్‌ల భర్తీలో అసంతృప్తి – బీజేపీ భయంతో ఆచితూచి అడుగులు                    …

కేబినెట్ భేటీ 23కు వాయిదా ?

– సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో నిర్ణయం – ఈసారి యాదగిరిగుట్టలో నిర్వహించే యోచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: ఈనెల 21న జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. అదే రోజున సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ సమావేశాన్ని 23వ తేదీన రాజధాని వెలుపల…

ఉద్యమకారుల గుర్తింపులో పారదర్శకత అవశ్యం

– కమిటీ సమన్వయంతో ముందుకు సాగాలి – టీజేఏసీ పూర్వ చైర్మన్ వెంకటేశ్వర్లు డిమాండ్ నల్లగొండ, ప్రజాతంత్ర, మే 19 : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఉమ్మడి నల్లగొండ జిల్లా జేఏసీ పూర్వ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పూర్వ…

పాలమూరు ప్రాజెక్టులకు అత్యంత‌ ప్రాధాన్యత

– దేవాదుల, ఎస్సెల్బీసీ, సీతారామలతో సమానంగా పూర్తి – పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రణాళికలు – జూరాలలో పూడిక తీసి నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుతాం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19 : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి…

పాలమూరు ప్రాజెక్టులపై బీఆర్ఎస్ మోసం

– 90శాతం పూర్తి చేశామని అబద్ధాల ప్రచారం – గత ప్రభుత్వ నిర్లక్ష్యం అంతాఇంతా కాదు – మండిపడ్డ మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: బీఆర్ఎస్ నేతలకు పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 2015లో అప్పటి సీఎం కేసీఆర్…