prajatantra_news

prajatantra_news

పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిందే

– ప్రభుత్వ రాయితీ పొందిన హాస్పిటల్స్‌కు సుప్రీం హెచ్చరిక న్యూదిల్లీ, మే 20: ప్రభుత్వ భూములను రాయితీ ధరలకు పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్‌ ఆర్థికంగా బలహీన వర్గాలకు తప్పనిసరిగా ఉచిత వైద్య సేవలు అందించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రామాణిక కార్యాచరణ విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దిల్లీలోని…

ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ఆపరేషన్ ఆక్టోపస్ 3.0

-13 రాష్ట్రాల్లో దాడులు  – 66 మంది నిందితుల అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ సిటీ పోలీసు సైబర్ క్రైమ్ విభాగం ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ను నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, నేరాలకు…

ఆర్థిక తుఫాన్ రాబోతోంది

– ప్రధాని విదేశీ పర్యటనలు ఆపాలి – వారం రోజుల్లోనే రెండోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు – కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు న్యూదిల్లీ, మే 20 దేశంలో వరుసగా పెరు గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై లోక్సభప్రతి పక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాన మంత్రి…

ఆసిఫాబాద్ గడ్డపై ‘ఇందిరమ్మ’ పండుగ

– 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సీఎం రేవంత్ శ్రీకారం – అర్హులైన ప్రతితీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు – ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్/కొమరం భీమ్ ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న పేదల సొంతింటి కలలను నిజం చేసే ప్రతిష్టాత్మక ఇందిరమ్మ…

బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై సింగరేణి ఆసక్తి

– కేంద్ర సహకారం అవరం – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరిన డిప్యూటీ సీఎం భట్టి – కొయ్యగూడెం బ్లాక్-III కేటాయింపు, తాడిచెర్ల బ్లాక్-II లీజ్‌పై చర్చ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 20: బొగ్గును కేవలం సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికే పరిమితం చేయకుండా భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విలువ ఆధారితంగా వినియోగించాల్సిన అవసరం ఉందని…

సెప్టెంబర్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం

– పుతిన్, జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశం న్యూదిల్లీ, మే 20: న్యూదిల్లీ వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశాలకు పుతిన్ హాజరవుతారని దక్షిణాఫ్రికాలోని రష్యా ఎంబసీ ధ్రువీకరించినట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.…

ట్రంప్ దూకుడుకు సెనెట్ కళ్లెం

– యుద్ద అధికారాలను పరిమితం చేస్తూ తీర్మానం వాషింగ్టన్, మే 20 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై ఆయన దూకుడు ప్రవర్తనకు అమెరికా సెనెట్ క్లళెం వేసింది. అధ్యక్షుడి యుద్ధ అధికారాలను పరిమితం చేసే తీర్మానానికి తాజాగా ఆమోదం లభించింది. ఫిబ్రవరి చివరిలో ఇజ్రాయెల్‌తో కలిసి ట్రంప్ ఇరాన్‌పై…

మెటాలో భారీగా ఉద్యోగుల తొలగింపు

– వర్క్‌ఫ్రమ్ హోమ్ అంటూనే సడన్‌గా లేఆఫ్స్ న్యూదిల్లీ, మే 20: ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాలో ఉద్యోగ తొలగింపులు ప్రారంభమయ్యాయి. సంస్థ తొలుత తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పి ఆక‌స్మికంగా లేఆఫ్ మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింగపూర్, యూఎస్, యూకే వంటి…

మరింత ఆర్థిక మద్దతు అవసరం

– ఎస్‌ఏఎస్‌సీఐ కింద రూ.5వేల కోట్ల ప్రత్యేక సాయం కావాలి – విద్యా పెట్టుబడులను ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి మినహాయించాలి – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు డిప్యూటీ సీఎం భట్టి వినతి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 20: స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎస్‌ఏఎస్‌సీఐ) కింద రాష్ట్రానికి అదనంగా…

జనగణనలో కుల గణనకు సుప్రీం ఓకే

 ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ ఆర్థిక విధానాలు రాజకీయ నేరాలకు అడ్డుకట్ట పడాలి ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి అపహాస్యం అవుతోన్న  ప్రజాస్వామ్యం

– వ్యతిరేకిస్తూ వచ్చిన పిటిషన్లు తిరష్కరణ న్యూఢిల్లీ, మే 20 : కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ (సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జయమల్యా బాగ్చీ, విపుల్ పంచోలీలతో కూడిన…