prajatantra_news

prajatantra_news

పాశమైలారం ప్రమాదంపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్నిప్రమాదంపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ ధనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండి అన్ని విధాల సహాయాన్ని…

‘మీ సేవ’లో మరికొన్ని కొత్త సేవలు

అందుబాటులోకి మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌, మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్లు  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: తెలంగాణ ఈ-గవర్నెన్స్‌కు ప్రతీకగా నిలిచిన మీ సేవ పౌరసౌకర్యాల విస్తరణలో మరో ముందడుగు వేసింది. ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌, భూముల మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్‌ వంటి కొత్త సేవలను సోమవారం ఆవిష్కరించింది. వీటి…

ఉద్యమ పతాకకు కాషాయ కిరీటం

రాడికల్స్‌ను ఎదురొడ్డి ఉస్మానియాలో ఏబీవీపి జెండా ఎగరేసిన రామచంద్రరావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: విద్యార్ధి దశలోనే ఏబీవీపీ పక్షాన పోరాడి పలుమార్లు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న నాయకుడు ఎంతోమంది పేదల, బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసిన న్యాయవాది .. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం రామచంద్రరావు సొంతం. హైకమాండ్‌ నిర్ణయంపట్ల సీనియర్ల…

బీజేపీ రాష్ట్ర సారథిగా రామచందర్‌రావు ఏకగ్రీవం

~ ఏడాదిన్నర ఉత్కంఠకు తెర ~ అంతకుముందు పలువురి నిరసనలు ~ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్‌ రాజీనామా (మండువ రవీందర్‌రావు) ఏడాదిన్నర కాలంగా బిజెపి అధ్యక్షుడి ఎన్నిక విషయంలో నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడిరది. పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచందర్‌రావు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆయన ఎన్నికకు ముందు పార్టీలో…

పలు మంత్రిత్వ శాఖలపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో మహిళా శిశు సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ మంత్రిత్వ శాఖలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయా శాఖల మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, ఆయా శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తొలుత సీఎం రేవంత్‌…

సహాయక చర్యల పర్యవేక్షణకు కమిటీ

పాశమైలారం ఘటనపై సీఎం సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సహాయక చర్యల గురించిన వివరాలను అక్కడున్న మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌లనుంచి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సెట్రేరియట్‌లో డీజీపీ, సీఎస్‌లతో సమీక్ష నిర్వహించారు.…

స్వేచ్ఛ మరణాన్ని సంచలనం చేయొద్దు

– ఆమె కుమార్తె వీడియోలను యూట్యూబ్‌ల నుంచి తొలగించాలి – మీడియా సంస్థల యాజమాన్యాలకు మహిళా జర్నలిస్టుల వినతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30 : జర్నలిస్టు స్వేచ్ఛ మరణాన్ని చాలా న్యూస్‌ ఛానెల్స్‌, యూట్యూబ్‌ ఛానల్స్‌, సోషల్‌ మీడియాలో సంచలనం చేసే ప్రయత్నం చేస్తున్నాయంటూ పలువురు మహిళా జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు…

రేవంత్‌ సర్కారును కేంద్రం ఎందుకు రక్షిస్తోంది..

– అమిత్‌షాను ప్రశ్నించిన కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుండి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాహుల్‌-రేవంత్‌ పన్ను (ఆర్‌ఆర్‌ పన్ను) వసూలు చేస్తోందని ఆరోపించిన ప్రధాని మోదీ ఈ ప్రభుత్వంపై ఎందుకు చర్య తీసుకోలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సోమవారం ఇక్కడ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి బావమరిదికి ‘అమృత్‌’ కాంట్రాక్టును…

5 గంటలు గడిచినా సరైన సమాచారం లేదు

పాశమైలారం ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ప్రమాద ఘటన స్థలిని ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌, ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పరిశీలించారు. కలెక్టర్‌, ఎస్పీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో మాట్లాడి సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం…

హెచ్‌ఐబీ బాధితులకు ప్రభుత్వం ‘చేయూత’

కొత్తగా 14,084 మందికి పెన్షన్‌ మంజూరు ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: హెచ్‌ఐవీ బాధితులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం మరోసారి మానవీయంగా స్పందించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కొత్తగా 14,084 మంది హెచ్‌ఐవీ బాధితులకు చేయూత పథకం కింద పెన్షన్లు మంజూరు చేస్తూ ఫైల్‌పై సోమవారం…