prajatantra_news

prajatantra_news

సిగాచీ యాజమాన్యంపై సిఎం ఫైర్‌

బాథ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇప్పిస్తామని ప్రకటన సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 1: పాశమైలారం ఘటన మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడి ఎలాంటి పని చేసుకోలేని స్థితిలో ఉన్న బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు,…

రోల్‌మోడల్‌గా తెలంగాణ అంగన్‌వాడీలు

-పౌష్టికాహారం, బోధనలో అగ్రగామిలా ఉండేలా కార్యాచరణ -రవాణా, దేవాదాయ, ఐటీ సహా వివిధ శాఖల్లో ట్రాన్స్‌జెండర్ల సేవలు -దివ్యాంగులకు మరింత అండగా ప్రభుత్వం. – సంక్షేమ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1: తెలంగాణ అంగన్‌వాడీలు దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచేలా తీర్చిదిద్దాలని, ఇందుకవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి…

ములుగు ఆలయాల అభివృద్ధికి రూ.1.42 కోట్లు

మంత్రి సీతక్క విజ్ఞప్తితో మంజూరైన నిధులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1: ములుగు నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి సంబంధించి సీజీఎఫ్‌ నిధుల నుంచి రూ.1.42 కోట్లు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. గోవిందరావుపేట మండలం బుస్సాపూర్‌ జానకి రామాలయానికి రూ.12 లక్షలు, కొత్తగూడ మండలం గుంజేడులోని ముసలమ్మ ఆలయానికి రూ.50 లక్షలు, ములుగు…

బాధిత కుటుంబాలకు ఫోన్‌ నంబరు ఇచ్చిన దామోదర

ధ్రువ మాస్పిటల్‌లో క్షతగాత్రులకు పరామర్శ హైదరాబాద్‌, ప్రజాంత్ర, జూలై 1: పాశమైలారం దుర్ఘటనలో గాయపడి ధ్రువ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి, మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌తో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఈ క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రితోపాటు మంత్రి దామోదర మాట్లాడారు. బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలను…

ఇది అత్యంత విషాదకరమైనది

ఇలాంటి ఘటన ఇంతకుముందెన్నడూ జరగలేదు పాశమైలారం ఘటనాస్థలి వద్ద మీడియాతో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1: సపంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరమైనదని, ఇప్పటివరకు ఇంతటి దుర్ఘటన రాష్ట్రంలో జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఘటనా స్థలిని మంగళవారం ఉదయం పలువురు…

‘పాశమైలారం‘పై సమగ్ర నివేదిక ఇవ్వండి

అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం 36కు పెరిగిన మృతుల సంఖ్య మృతదేహాలకు పటాన్‌చెరు ఏరియా హాస్పిటల్‌లో పోస్టుమార్టం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 1 : సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 36కు పెరిగింది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఫోరెన్సిక్‌ డాక్టర్ల…

సమాచార శాఖది కీలక పాత్ర

ప్రత్యేక కమిషనర్‌ ప్రియాంక హైదరాబాద్‌, జూన్‌ 30: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఆ శాఖ ప్రత్యేక కమిషనర్‌ సిహెచ్‌.ప్రియాంక అన్నారు. సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ముళ్ళపూడి శ్రీనివాస్‌ కుమార్‌ సోమవారం ఉద్యోగ…

కేంద్ర కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30 : సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, జీడబ్ల్యూడీటీలు పరిశీలించకుండా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులిచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇది బీఆర్‌ఎస్‌ పోరాటం ఫలితమని, తెలంగాణ ప్రజల విజయం అని అన్నారు. బనకచర్ల పేరిట…

మండలస్థాయి ధరల నిర్ణయ కమిటీలు వేయాలి

ఇసుక విక్రయ కేంద్రాలు పెంచాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో సామాన్యులకు సిమెంటు, స్టీల్‌, ఇటుకలు, ఇసుక అందుబాటులో ఉండేందుకు మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు సమావేశమై ధరలు నిర్ణయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో రెవెన్యూ రిసోర్స్‌ మొబిలైజేషన్‌…

సీఎం రేవంత్‌ని కలిసిన సీపీఐ నాయకులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: సీఎం రేవంత్‌రెడ్డిని పలువురు సీపీఐ నాయకులు ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌ రెడ్డి, తదితరులు…