prajatantra_news

prajatantra_news

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 2: యాదగిరిగుట్టలోని స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరంఆలయ మండపంలో వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో…

మేడారం జాతర తేదీల ప్రకటన

2026 జనవరి 28 నుంచి 31వరకు పూజారుల సంఘం ప్రకటన పట్ల మంత్రి సీతక్క హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 2: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం మహా జాతర తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ…

ఎంపి సార్‌ సింప్లిసిటీ

రోడ్డు పక్కన కాన్వాయ్‌ ఆపి బజ్జిలు తిన్న ఆర్‌ఆర్‌ఆర్‌ కొత్తగూడెం, ప్రజాతంత్ర, జులై 1: ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పర్యటనల సమయంలో హడావుడి మామూలుగా ఉండదు. పోలీసు ఎస్కార్టు, చుట్టూ ఉండే అభిమానులతో హడావుడి కనిపిస్తుంది. కానీ ఖమ్మం ఎంపీ రామసహాయం సింప్లిసిటీ ప్రతి ఒక్కరి మనసులను చూరగొన్నది. నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ ప్రజలు…

ఆర్‌అండ్‌బి పనుల్లో వేగం పెంచాలి

సి.ఈ స్థాయి అధికారి కూడా ఫీల్డ్‌ విజిట్‌ చేయాల్సిందే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉంటా ప్రతి రివ్యూకు పనుల పురోగతి చూపించాలి – రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: ఆర్‌అండ్‌బి శాఖ పరిధిలోని అన్ని రకాల పనుల్లో వేగం పెంచాలనీ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ…

హాస్టల్స్‌ విజిట్‌ క్యాలెండర్‌ రూపొందించాలి

అద్దె భవనాల్లో వసతులపై సమీక్షించండి సంక్షేమ విద్యార్థుల హెల్త్‌ రికార్డ్‌ రూపొందించాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధికారుల పర్యటన, సమీక్షపై పకడ్బందీ క్యాలెండర్‌ రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ…

పుస్తకాల పంపిణీలో వేగం పెంచాలి

చివరి విద్యార్థికి పుస్తకాలు, యూనిఫారం, షూస్‌ అందాలి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాసంస్థల్లోని ప్రతి విద్యార్థికి పుస్తకాలు, యూనిఫారం, షూస్‌ వంటి అన్నింటినీ అందించాలని ఉప ముఖమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. మహాత్మా జ్యోతిరాపు ఫూలే ప్రజా భవన్‌లో సోషల్‌…

పాశమైలారం ఘటన దురదృష్టకరం

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి సహాయక చర్యలు పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి పర్యటన సంగారెడ్డి,ప్రజాతంత్ర,జులై 1: పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన అని కేంద్ర మంత్రి జి. కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 48 మంది మృతదేహాలు సంఘటన స్థలంలో లభ్యమయ్యాయని…

పాశమైలారంలో 13 మృతదేహాల గుర్తింపు

డిఎన్‌ఎ అనంతరం శవాల అప్పగింత మృతుల కుటుంబాలకు తక్షణం లక్ష రూపాయలు అందచేత పటాన్‌చెరు,ప్రజాతంత్ర,జులై 1: పాశమైలారం ఘటనలో మృతిచెందిన కార్మికుల కుటుంబీకులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతిచెందగా.. 13 మందిని గుర్తించారు. వారి మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వ హాస్పిటల్‌లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా…

మూఢనమ్మకాలపై జాగృతం చేశారు

పట్టాభిరామ్‌ మృతికి సీఎం సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక వైద్యుడు డాక్టర్‌ బీవీ పట్టాభిరామ్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇంద్రజాల విద్య ద్వారా మూఢ నమ్మకాల నుంచి ప్రజలను జాగృతం చేయడంలో పట్టాభిరామ్‌ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.…

తెలంగాణకు మరణశాసనం రాసిన కెసిఆర్‌, ‌హరీష్‌ ‌

గోదావరి మిగులు జలాలపై ఎపికి అనుకూలంగా నిర్ణయం రాష్ట్ర నీటి హక్కులు కాపాడడంలో కెసిఆర్‌ ‌పూర్తిగా విఫలం కాళేశ్వరంతో లక్ష కోట్లు వృధా చేసిన కెసిఆర్‌ అది పూర్తి చేయాలంటే మరో 50వేల కోట్లు ఖర్చు చేయాలి డియా సమావేశంలో సిఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై 1:  తెలంగాణ జలాల విషయంలో రాజీపడేది లేదని…