పలు మంత్రిత్వ శాఖలపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో మహిళా శిశు సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ మంత్రిత్వ శాఖలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయా శాఖల మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, ఆయా శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తొలుత సీఎం రేవంత్‌ రెడ్డికి మంత్రులు మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page