prajatantra_news

prajatantra_news

మహిళా శిశు సంక్షేమానికి మరిన్ని నిధులు కావాలి

కేంద్ర మంత్రికి మంత్రి సీతక్క విజ్ఞప్తి హైదరాబాద్‌, జూన్‌ 30: ఆరోగ్యలక్ష్మి, పోషణ్‌ 2.0, సంక్షేమ అంగన్వాడీ వంటి పథకాల ద్వారా రాష్ట్రంలో తమ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి అధిక నిధులు వెచ్చిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవికి…

పాశమైలారం ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి

~ మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ, గవర్నర్‌ జిష్ణుదేవ్‌,     ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి లోకేష్‌ సానుభూతి ~ పీఎంఆర్‌ఎఫ్‌ ప్రకటన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30 : పాశమైలారంలో కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌, ఆ రాష్ట్ర మంత్రి లోకేష్‌ తీవ్ర…

క్షతగాత్రులకు మంత్రి దామోదర పరామర్శ

హైదరాబాద్‌. ప్రజాతంత్ర, జూన్‌ 30: పాశమైలారం దుర్ఘటనలో గాయపడి ధ్రువ, ప్రణామ్‌ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు మంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఇందుకయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని డాక్టర్లకు మంత్రి సూచించారు. వారి ఆరోగ్యం కుదుటపడే…

గృహ వసతి కల్పనలో దేశానికే తలమానికం

ఇప్పటివరకు 3 లక్షల ఇండ్ల మంజూరు రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌. ప్రజాతంత్ర, జూన్‌ 30: నిరుపేదలకు గృహ వసతి కల్పించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తలమానికంగా నిలిచేలా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఏ…

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న కారు

ఒకరి మృతి.. పలువురికి గాయాలు శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో వరుసగా ఢీకొన్న పది కార్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30:  నగరంలోని బాలానగర్‌లో కారు అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిని ముస్తాక్‌(19)గా గుర్తించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం…

యాజమాన్యం నిర్లక్ష్యమే ఘటనకు కారణం

యాజమాన్యం నిర్లక్ష్యమే ఘటనకు కారణం – సిగాచీ’ మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, ఉద్యోగం కల్పించాలి – ప్రతి పరిశ్రమను నిరంతరం తనిఖీ చేయాలి – పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జూన్‌ 30: యాజమాన్యం నిర్లక్ష్యం, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారుల తూతూమంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి పరిశ్రమలో…

2.33 లక్షల మంది ఆఫ్గనీయుల స్వదేశంబాట

ముంచుకొస్తున్న ఇరాన్‌ డెడ్‌లైన్‌ ఆఫ్ఘనిస్థాన్‌ : తమ దేశంలో అకమ్రంగా నివసిస్తున్న ఆఫ్గనీయులపై ఇరాన్‌ విధించిన డెడ్‌లైన్‌ కారణంగా సుమారు 2.30 లక్షల మంది ఆఫ్ఘనీయులు ఆ దేశం విడిచి తమ స్వదేశానికి చేరుకున్నారు. జూలై 6లోగా తమ దేశం వీడివెళ్లాలన్న టెహ్రాన్‌ ఆదేశాలతో లక్షలాదిమంది ఆఫ్గానీయులు స్వదేశం పయనమయ్యారు. జూన్‌ 1 నుంచి 28వ…

సున్నం చెరువులో ఆక్రమణల తొలగింపు

హైడ్రాపై ఎమ్మెల్యే ఆరికెపూడి ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: మాదాపూర్‌ సున్నం చెరువులో ఆక్రమణలను హైడ్రా అధికారులు సోమవారం తొలగించారు. ఎఫ్‌టిఎల్‌ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా రూ.10 కోట్లతో సున్నం చెరువును హైడ్రా అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. 32 ఎకరాల విస్తీర్ణంలోని చెరువులో భారీగా ఆక్రమణలు జరిగాయి.…

భారీ పేలుడు.. ఎనిమిదిమంది కార్మికుల మృతి

పాశమైలారం కెమికల్‌ ఫ్యాక్టరీలో ఘటన పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జూన్‌ 30: సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్‌ పేలడంతో పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎనిమిదిమంది కార్మికులు చనిపోయారు. వీరిలో ఐదుగురు సంఘటన స్థలంలో, ముగ్గురు హాస్పటల్‌లో మృతిచెందారు. పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు.…

పాలనా వైఫల్యంతో గురుకులాలు నిర్వీర్యం

ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌ రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం ప్రశ్నార్థకమవుతున్నదని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ…