prajatantra_news

prajatantra_news

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టుకు రంగం సిద్దం?

– జనసేనాని పవన్‌పై వ్యాఖ్యలతో.. – డీజీపీని కలిసి రక్షణ కల్పించాలన్న నాగేశ్వర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ పోలీసులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆంధ్రా పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో నాగేశ్వర రావు…

శిలారూపంలో కాకతీయ సార్వభౌముడు!

– తోటపల్లి శైవ త్రికూటాలయంలో గణపతిదేవుని అరుదైన శిల్పం – ట్టపురాణితో కలిసి నిరాడంబర శివదీక్ష ఆహార్యంలో కాకతీయ చక్రవర్తి – రాజ దంపతులతో లఘు శివలింగానికి పూజ చేయిస్తున్న రాజగురువు – అప్పటి సజీవ రూపాలకు ప్రతిరూపం – తెలంగాణలో లభించిన తొలి అధికారిక రాజదంపతుల శిలాఫలకం          …

బస్సులో మంటలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మంగళవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మహబూబ్‌నగర్, గద్వాల వైపు వెళ్లే బస్సులు ఆగే ప్రాంతంలో ఈ బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతో బస్సు దిగి ప్రయాణికులు పరుగులు…

వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలి

– గవర్నర్‌ను కోరిన టీఆర్‌ఎస్ అధినేత కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరినట్లు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత తెలిపారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ను మంగళవారం కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వెలుగుమట్లతోపాటు వికారాబాద్ జిల్లా…

మహిళల భద్రత, గౌరవానికి ప్రాధాన్యం

– సంపద సృష్టించే శక్తిగా మహిళలకు ప్రోత్సాహం – ‘సఖి నివాస్’ ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : మహిళల భద్రత, వారి గౌరవానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పంచాయతీ రాజ్, గ్రావిÖణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అని…

చొరబాటుదారులూ.. పారిపోండి

– జైల్లో పెట్టి తిండి పెట్టేది లేదు – బంగ్లాదేశ్ వలసదారులకు సీఎం సువేందు హెచ్చరిక – సరిహద్దుల వద్దకు చేరుకుంటున్న అక్రమ వసలదారులు కోల్‌కతా, మే 26: ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగానే బెంగాల్‌లోని అక్రమ వలసదారులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. బంగ్లాదేశీయులను వారి స్వదేశానికి పంపడానికి చర్యలు తీసుకుంటోంది.…

ఇపుడు సీఎన్‌జి వంతు

– నాలుగోసారి ధరలు పెంచిన కేంద్రం న్యూదిల్లీ, మే 26 : కేంద్రం మళ్లీ షాక్ ఇచ్చింది. సీఎన్‌జీ ధరలను మరోసారి పెంచింది. కిలో సీఎన్‌జీపై రూ.2లు పెంచింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమలులోకి వచ్చాయి. తాజా పెంపుతో దిల్లీలో రూ.81.09 నుంచి రూ.83.09కి చేరింది. సీఎన్‌జీ ధరలను పెంచడం ఈనెల 15 నుంచి…

ఎబోలా కేసులు నమోదు కాలేదు

– ప్రజలు ఆందోళన చెందొద్దు – ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఎబోలా విషయంలో…

మీ పాలనలో ఎంత ధాన్యం కొన్నారో..

– ఆత్మ పరిశీలన చేసుకోవాలి – బీఆర్‌ఎస్‌కు మంత్రి ఉత్తమ్ సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : బీఆర్‌ఎస్ తన పదేళ్ళ పాలనలో ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో ఒకసారి విమర్శ చేసుకోవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం యాసంగి పంట కంటే ఎక్కువ ధాన్యాన్ని…

ఏసీబీ వలలో అవినీతి చేపలు

– పట్టుబడిన‌ మహిళా తహసిల్దార్, సర్వేయర్ మేడ్చల్, ప్ర‌జాతంత్ర‌, మే 26: : ఏసీబీ వలలో రెండు అవినీతి చేప‌లు చిక్కాయి. నాలా కన్వర్షన్ కోసం, భూములు సర్వే చేయడానికి లంచం తీసుకుంటూ మ‌హిళా తహసీల్దార్, మండల సర్వేయర్  రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలానికి చెందిన తహసీల్దార్ టి.సుచరిత రూ.2 లక్షల…